కెప్టెన్సీకి విరాట్ గుడ్ బై.. షాక్లో అభిమానులు!

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కొహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్యంగా టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి వైదోలుగుతున్నట్లు ప్రకటించాడు. ఇన్నాళ్లు తనకు అవకాశం కల్పించిన బీసీసీఐతోపాటు.. సీనియర్లకు థ్యాక్స్ చెప్పారు. కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయమని ట్వీట్ చేశాడు. కాగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కోల్పోయిన వెంటనే కొహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఏడేళ్ల పాటు కెప్టెన్‌గా తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు. అండగా…

Read More

లోకేష్ ఒక్కో అడుగు ఒక్కో ఓటు తెస్తుందా..?

తెలుగు నాట వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర రాజకీయ నేతలకు మార్గదర్శకంగా మారింది. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు చేరువై జననేతగా ఎదిగిన వైఎస్‌ఆర్‌ పాదయాత్ర రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచింది. నారా చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీ కోసం’ పేరుతో, వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’ పేరుతో వైఎస్‌ఆర్‌ అడుగుజాడల్లోనే పాదయాత్రలు చేపట్టి అందలమెక్కారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా టీడీపీ యువనేత నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర చేపట్టారు. నారా…

Read More

బాబాయిని హత్య చేసిన వారిని వెనకేసుకొచ్చేవారా మనల్ని పాలించేది?: పవన్

Janasenavarahi: సొంత బాబాయి హత్య కేసులో చేతికి రక్తపు మరకలు అంటుకున్న వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడు.. చిన్నాయన కూతురు తన తండ్రి హత్యకు కారకులెవరో తెలియాలని పోరాడుతుంటే, చంపిన వారిని వెనకేసుకొస్తున్న వారి పాలనలో మనం ఎంత భద్రంగా ఉన్నామో ప్రజలు ఆలోచించాలని..? విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.18 ఎస్సీ పథకాలను రద్దు చేసిన ప్రభుత్వంలో, బీసీ సబ్ ప్లాన్ అటకెక్కించిన నాయకత్వంలో, కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేదే లేదని తెగేసి చెప్పిన నాయకుడి పాలనలో…

Read More

ఎవరి అభివృద్ధి కోసం మునుగోడు ఉప ఎన్నిక..?

ఓటరు మహశయులారా..! ఎవరు అవునన్నా..కాధన్నా..ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఎన్నికలు రాజ్యాంగ వ్యవస్థ కు లోబడి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిందే.ప్రజల ఆకాంక్షలు,విశ్వాసాల మేరకే నియమిత కాలానికి ప్రభుత్వాలు ఏర్పడతాయి.రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.మీరు ఎన్నుకున్నవారు  సరిగా పనిచేయడం లేదని బావించినప్పుడు మీదే  అంతిమ నిర్ణయాధికారం.శాసన కర్తల అంతిమ లక్ష్యం సుపరిపాలన.అనాటి కాలంలోనే అరిస్టాటిల్”వ్యక్తుల పాలన కన్నా చట్టాల పాలన శ్రేష్టమైనది” అని చెప్పారు.కాబట్టి ప్రభుత్వాల ఏర్పాటు, ఎన్నికలు,నిర్మాణం,నిర్వాహణ అంతిమ లక్ష్యం “ప్రజా విశ్వాసం”…

Read More

Newsminute24 ఎగ్జిట్ పోల్ ప్రకారమే ఫలితాలు..

Telanganaexitpoll2023:తెలంగాణలో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. విజేత ఎవరో తేలిపోయింది. అయితే ఫలితాలపై పలు సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పొల్స్ దాదాపు 90 శాతం నిజమయ్యాయి. ఇక newsminute24 సంస్థ  ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితం సైతం దాదాపు 95 శాతం నిజమయ్యింది. (క్రింది బాక్స్ లో newsminute24 ఇచ్చిన ఎగ్జిట్ పోల్)  

Read More

janasena: ‘జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం భావోద్వేగంతో కూడుకున్న అంశం; మంత్రి నాదెండ్ల మనోహర్.

Nadendlamanohar: ‘జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం భావోద్వేగంతో కూడుకున్న అంశమ‌న్నారు పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యుడిగా స్వీకరించి కష్టకాలంలో వారికి అండగా నిలవాలన్న మనోహన్నత లక్ష్యంతో జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడేళ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని చేప‌ట్టార‌న్నారు. సభ్యత్వ నమోదు ద్వారా క‌ష్ట‌కాలంలో పార్టీ కోసం నిలబడిన ప్రతి కార్యకర్తలో ధైర్యం, భరోసా నింపగలిగామ‌ని…

Read More

రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతల కౌంటర్..

టీపీసీసీ రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సెటైర్స్ తో రెచ్చిపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పోరాడతా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందంని ఎద్దేవా చేస్తున్నారు.. 2015 శాసన మండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 5 కోట్ల రూపాయల లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి పట్టుబడి జైలుకు వెళ్లొచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డిదని కమలనాథులు  ఆరోపిస్తున్నారు. టీడీపీ నుంచి వెళ్లి కాంగ్రెస్…

Read More

రాాకాసి బౌన్సర్ ..ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ కు త‌ప్పిన పెను ప్ర‌మాదం…!!

sambashiva Rao: =========== ఆస్ట్రేలియా వేదిక‌గా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆస‌క్తిరంగా జ‌రుగుతుంది. మంగ‌ళ‌వారం శ్రీలంక- ఆసీస్ మ‌ధ్య సూపర్ 12 జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాట‌ర్ మ్యాక్స్‌వెల్‌కు పెను ప్రమాదం త‌ప్పింది. ఈ మ్యాచ్‌లో లంక పేసర్ లాహిరు కుమారా విసిరిన బౌన్సర్‌ మ్యాక్స్‌వెల్ మెడకు బలంగా తాకింది. దాంతో అత‌ను ఒక్క‌సారిగా నెల‌కూలాడు. ఇరుజ‌ట్ల‌ ఆటగాళ్లు అత‌ని దగ్గరకు పరుగెత్తారు. ఇక ఫిజియోలు సైతం అత‌నికి ద‌గ్గ‌ర‌కు చేరుకొని చికిత్స చేశాడు.కొద్దీ…

Read More

OBC: ‘ఓసీ’ ఎంపీలను చూసి ఓబీసీ ఎంపీలు ఏమీ నేర్చుకోలేకపోతున్నారే!

Nancharaiah merugumala senior journalist: తెలుగు నాట‘ఓసీ’ ఎంపీలను చూసి ఓబీసీ ఎంపీలు ఏమీ నేర్చుకోలేకపోతున్నారే! 2019 ఆంధ్రప్రదేశ్‌ సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయాక, ఈ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి ఉరఫ్‌ సుజనా చౌదరి, గరికపాటి మోహనరావు, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌ టీడీపీ నుంచి చీలిక పేరుతో బయటపడ్డారు. ఆ చీలికను నాటి రాజ్యసభ చైర్మన్‌ అయిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గుర్తించారు. అలాగే, చీలిక ప్రక్రియ…

Read More
Optimized by Optimole