IncTelangana :చనిపోయిన నా శవం మీద కాంగ్రెస్ పార్టీ జెండానే ఉంటుంది: ఎంపీ కోమటి రెడ్డి

IncTelangana: ప్రాణం ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని భువనగిరి ఎంపీ,కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కనగల్ మండలం ధర్వేశ్పురంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కోమటి రెడ్డి మాట్లాడుతూ.. తన పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిస్తే బిజెపి పార్టీలోకి వెళ్తున్నాడని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.ప్రాణం పోయినా బిజెపిలోకి పోనని,ప్రాణం పోయిన తర్వాత తన శవం మీద కూడా కాంగ్రెస్…

Read More

బిఆర్ఎస్ – కాంగ్రెస్ పొత్తుపై బాంబ్ పేల్చిన ఎంపీ.. రేవంత్ దారెటు?

తెలంగాణ‌లో బిఆర్ఎస్- కాంగ్రెస్ క‌లిసి పోటిచేయ‌బోతున్నాయా? రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంట‌రిగా అధికారంలోకి రాద‌న్న‌ ఆపార్టీ ఎంపీ వ్యాఖ్యల్లో అంత‌రార్థం ఏంటి? సీఎం కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌విత పొత్తు కోసం కాంగ్రెస్ అధినేత్రిని కలిసిందన్న  వార్త‌ల్లో వాస్త‌వ‌మెంత‌? ఒక‌వేళ రెండు పార్టీల పొత్తు కుదిరితే పీసీసీ చీఫ్ రేవంత్ దారెటు? తెలంగాణ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్ది పార్టీల పొత్తుల‌పై ర‌కర‌కాల ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. అధికార బిఆర్ ఎస్ – కాంగ్రెస్ పొత్తుపై కొద్ది రోజులుగా పొలిటిక‌ల్ స‌ర్కిల్లో…

Read More

GuruPurnima:గురుపౌర్ణమి ప్రత్యేకం..గురువంటే ఎవరు?

డా . పురాణపండ వైజయంతి : గురుపౌర్ణమికి వ్యూస్ ప్రత్యేకం.. గురువంటే ఎవరు? సకల విద్యలూ నేర్పేవాడు మాత్రమేనా? అంతకు మించి ఏముంది అనుకుంటారా? దీనికి సమాధానం ఒకే పదం అదే వ్యాస భగవానుడు. జగత్తు ఎన్ని తరాలను చూసినా… ఎన్ని యుగాలను దొర్లించినా… ఏ కాలానికైనా ఆపాదించుకునేలా రచన చేయడం ఆయనకే సాధ్యం. అందుకే ఆయన జగద్గురువు అయ్యాడు. ఆ గురువు బాటను అనుసరించిన వారు శ్రీయుతులు పురాణపండ రామ్మూర్తి ఆయన జ్యేష్ఠుడు ఉషశ్రీ. వ్యాస…

Read More

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని బీఆర్ఎస్ బహిష్కరించడం సిగ్గు చేటు : బండిసంజ‌య్‌

రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తప్పుపట్టారు. ఆదివాసీ మహిళా రాష్ట్రపతి తొలిసారి పార్లమెంట్ లో ప్రసంగిస్తుంటే జీర్ణీంచుకోలేకే బీఆర్ఎస్ బహిష్కరించిందన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల మహిళలంటే బీఆర్ఎస్ కు అసహ్యమని, ముర్ము రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు యత్నించారన్నారు. కేసీఆర్ తొలి కేబినెట్ లో మహిళలకు చోటు కల్పించలేదని సంజ‌య్ గుర్తు చేశారు. తక్షణమే మహిళలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి…

Read More

ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్!

ఐపీఎల్ 2022 విజేతగా గుజరాత్ టైటాన్స్ జట్టు నిలిచింది. ఎటువంటి అంచనాలు లేకుండా లీగ్లో అడుగుపెట్టిన గుజరాత్ జట్టు ఫైనల్ చేరి .. అదే ఊపులో కప్పుకొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఇక ఐపీఎల్ ఆరంభ సీజన్లో టైటిల్ కొట్టిన రాజస్థాన్.. ఇంత కాలానికి ఫైనల్లో అడుగుపెట్టిన నిరాశే ఎదురైంది. ఈ సీజన్లో రాజస్థాన్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ (863) పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవగా.. ఆ జట్టు బౌలర్‌ యుజువేంద్ర చాహల్‌ (27)…

Read More

బొత్స గారూ… టోఫెల్ టోపీ నిజమేనండీ :నాదెండ్ల మనోహర్

APpolitics: వైసీపీ ప్రభుత్వం విద్యా శాఖలో తీసుకురావాలని చూస్తున్న టోఫెల్ పరీక్ష అమలు తీరు, దాని కోసం అనవసరంగా వేల కోట్ల ప్రజాధనం వృథా చేయాలని చూస్తున్న తీరుపై జనసేన పార్టీ తరఫున తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.ఈ అంశంపై అన్ని వివరాలతో మాట్లాడినట్లు.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా.. రాష్ట్ర ప్రభుత్వం టోఫెల్ పరీక్షను అమలు చేయడానికి ఈటీఎస్ సంస్థతో చేసుకున్న 54 పేజీల పూర్తి…

Read More

Telangana: శ్రీ దండు మైసమ్మ అమ్మవారి దేవస్థానం నూతన పాలకవర్గం ఎన్నిక…చైర్మన్గా తంగేళ్ల కర్ణాకర్ రెడ్డి…!

సూర్యాపేట:  ఆత్మకూరు (s) మండలం శ్రీ దండు మైసమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ గా తంగేళ్ల కర్ణాకర్ రెడ్డి,( కాంగ్రెస్ పార్టీ లీడర్ )పాలక వర్గం సభ్యులు ఎన్నికైన్నారు. ఈ ఎన్నిక సందర్బంగా నూతన ఛైర్మన్ తంగేళ్ల కర్ణాకర్ రెడ్డి ని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి నరోత్తమ్ రెడ్డి, వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణ రెడ్డి, మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ సందర్బంగా…

Read More

మెన్-ఓ- పాజ్, మగవాళ్లను గుర్తించండి అంటున్న మిర్చి…!!

ఓ ప్రియమైన పురుషులారా, పాజ్ తీసుకోండి, మిర్చి మిమ్మల్ని మెన్-ఓ-పాజ్ చేయమని ప్రోత్సహిస్తుంది!. మేమంతా హృదయ రహితులు కాదు, మగవాళ్ళు అందరూ నీచంగా ఉండరు, పురుషులు అందరూ లింగ-అహంకారంలో ఎక్కువ కాదు, పురుషులు అందరూ ఆధిపత్యం వహించరు, పురుషులు అందరూ స్టీరియోటైపికల్ కాదు, పురుషులు మూగవారు కాదు, పురుషులు అన్ని కస్ పదాలు కాదు, పురుషులు అందరూ పనికిరానివారు కాదు, పురుషులు పురుషులు మాత్రమే కాదు. పురుషులు కూడా దయగలవారు పురుషులు కూడా సెన్సిటివ్‌గా ఉంటారు పురుషులు…

Read More

రేవంత్ బ్లాక్ మెయిలర్, బ్రోకర్.. ఎప్పుడో చెప్పా : రాజగోపాల్ రెడ్డి

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత,మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్, బ్రోకర్ అని తాను ఎప్పుడో చెప్పానని.. అతనితో కలిసి పనిచేయడం కంటే రాజకీయం వదిలివేయడం బెటర్ అంటూ విమర్శించారు.ప్రజా సమస్యల గురించి కొట్లాడిన చరిత్ర రేవంత్ రెడ్డిది కాదని.. తెలుగుదేశం పార్టీ మొత్తం వచ్చి ఇక్కడ కూర్చుందని.. తాను ఆరోజే చెప్పానని స్పష్టం చేశారు.నీతి నిజాయితీ పరిపాలన రావాలంటే భారతీయ జనతా పార్టీకే సాధ్యమని రాజగోపాల్…

Read More

Bandisanjay: భవానీ దీక్ష స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్..

Bandisanjay: శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు ఉదయం కరీంనగర్ లోని మహాశక్తి అమ్మవారి ఆలయంలో ‘భవానీ దీక్ష’ చేపట్టారు. ఆయనతోపాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు భవానీ దీక్ష చేపట్టారు.     సోమవారం నుండి విజయదశమి వరకు బండి సంజయ్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. సామాన్య భక్తుడివలే మహాశక్తి అమ్మవారి సన్నిధిలోనే ఎక్కువ సమయం గడపుతూ అమ్మవారిని సేవిస్తారు. బండి…

Read More
Optimized by Optimole