కొత్త త్రిదళాధిపతిగా ఎంఎం నరవణెకే..?

కొత్త త్రిదళాధిపతిని ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. త్రివిధ దళాల సిఫారసు మేరకు అర్హుల జాబితాను త్వరలోనే రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్​కు అధికారులు అందజేయనున్నారు. హెలికాప్టర్​ ప్రమాదంలో మరణించిన సీడీఎస్​ జనరల్ బిపిన్​ రావత్ వారసుడ్ని ఎంపిక చేసేందుకు ఆర్మీ, నేవీ, వాయుసేన సీనియర్ అధికారులతో కూడిన ప్యానెల్​ను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేయనుంది. మరోవైపు కొత్త సీడీఎస్​గా ఎంపికయ్యే అవకాశాలు సైన్యాధిపతి జరనల్ ఎంఎం నరవణెకే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనుభవంలో అందరికన్నా…

Read More

Praneethanumantu: ఎవరి ప్రణీత్ హనుమంతు? సోషల్ మీడియాలో రచ్చ ఏంటి?

సాయి వంశీ ( విశీ) : ప్రణీత్ హనుమంతు అంశం కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. ఇలాంటి సమయంలో మనం చేసే ప్రతి కామెంట్ చాలా విలువైనదిగా మారుతుంది. కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. అతని టాపిక్ కంటే ముందు స్త్రీ పురుష సంబంధాల గురించి ఒక కీలక విషయం చెప్పాలి. ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ మరో పురుషుడు/పురుషుల పట్ల, అలాగే ప్రతి పురుషుడు మరో స్త్రీ/స్త్రీల పట్ల Sexual Attractionకి లోనవుతారని నేను నమ్ముతాను. అది…

Read More

న‌ల్ల‌గొండ జిల్లా పోలీస్ కార్యాల‌యంలో ‘కంటివెలుగు’ శిబిరం..

న‌ల్ల‌గొండ‌ : జిల్లా పోలీస్ కార్యాల‌యంలో కంటివెలుగు -2 వైద్య శిబిర కార్య‌క్ర‌మాన్ని ఎస్పీ అపూర్వ‌రావు ప్రారంభించారు. తెలంగాణ‌  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్ర‌తి ఒక్క‌రూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. 18 సంవత్సరాల పై బడిన ప్రతి ఒక్కరూ టెస్టులు  చేయించుకోవాలని కోరారు. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కొండల్ రావు ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. పోలీస్ అధికారులు,సిబ్బంది, వివిధ విభాగాల్లో విధులు నిర్వ‌ర్తిస్తున్న…

Read More

కాళేశ్వ‌రంపై త‌గ్గేదే లే అంటున్న బీజేపీ నేతలు..

కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి, అక్ర‌మాలు జ‌రిగాయ‌ని బిజెపి జాతీయ‌ నాయ‌క‌త్వంతో పాటు.. రాష్ట్ర నాయ‌క‌త్వం  గ‌త కొన్ని రోజులుగా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది. సీఎం కేసిఆర్ కి కాళేశ్వ‌రం ఎటిఎం గా  మారిందని బీజేపీ నేతలు వివిధసభల్లో బహిరంగంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ప్రాజెక్టులో జ‌రిగిన అక్ర‌మాలను పక్కా ఆధారాలతో  ప్ర‌జాకోర్టులో దోషిగా  నిల‌బెట్టెందుకు …

Read More

Gunturkaaramreview: ” గుంటూరు కారం” ఘాటు తగ్గింది.. ఉసురుమనిపించింది..!

Gunturkaaramreview: ‘ అతడు ‘  ‘ ఖలేజా’ తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో రూపొందిన ‘ గుంటూరు కారం ‘ మూవీపై సూపర్ స్టార్ అభిమానులతో పాటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల ,మీనాక్షి చౌదరి కథానాయికలు( హీరోయిన్స్)గా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..! కథ:  బాల్యంలో (చిన్నతనంలో) ఓ సంఘటన( రాజకీయాల…

Read More

భవిష్యత్ ప్రపంచం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాం : నాగ్ అశ్విన్

రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో వైజయంతి మూవీస్ ఓ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా మిక్కీ జే మేయర్, ఛాయాగ్రాహకుడిగా శాంచిజ్ లోపేజ్ ను ఎందుకు చేసినట్లు దర్శకుడు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. మహానటి కోసం…

Read More

మన గొప్ప తెలుగోళ్లందరికీ ఉత్తరాది (పంజాబీ, పార్సీ, సింధీ) లాయర్లే దిక్కు..

Nancharaiah merugumala senior journalist: _ మన గొప్ప తెలుగోళ్లందరికీ ఉత్తరాది (పంజాబీ, పార్సీ, సింధీ) లాయర్లే దిక్కు  _ దక్షిణాదికి ఏదో హిందీవాళ్లు అన్యాయం చేస్తున్నట్టు మనోళ్ల ఏడుపు _ చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో బెయిలిప్పించడానికి దిల్లీ పంజాబీ వకీలు లూథ్రా దక్షిణాది రాష్ట్రాలకు ఏదో అన్యాయం జరిగిపోతోందని, సదువు, సంపదా లేని ఉత్తరాదోళ్లు మన ఐదు ప్రాంతాల జనాన్ని తొక్కి నారతీస్తున్నారని మనం తరచు తెగ బాధపడిపోతుంటాం. కొన్ని రంగాల్లో తమిళులు, మలయాళీలు, కన్నడిగులు,…

Read More

ఐసీయూలో ఉన్న వైసీపీని చూస్తే జాలేస్తోంది : పవన్ కళ్యాణ్

APpolitics:‘2024లో ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు ఉండాలనే బలమైన సంకల్పంతోనే పొత్తు నిర్ణయం తీసుకున్నాంమన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. రాజ్యాధికారం అనే రక్తం మరిగిన వైసీపీ నాయకుడిని ఇంటికి పంపిచడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడని వైసీపీ ఎన్నికల ముందు మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని.. ఇప్పటికే రాష్ట్రంలో 26 లక్షల పైచిలుకు దొంగ ఓట్లు బయటపడ్డాయని తెలిపారు. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు…

Read More

ఇంగ్లాండుతో సీరీస్ కు భారత జట్టు ఎంపిక!

ఇంగ్లాండ్ తో జరగబోయే టీ-ట్వంటీ సిరీస్ 12 మంది సభ్యులతో గల జట్టును బోర్డును ప్రకటించింది. జట్టు ఎంపికలో సెలెక్ట్ అయిన సభ్యులలో ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు సూర్య కుమార్ యాదవ్,ఇషాన్  కిషన్ లకు చోటు లభించడం విశేషం. పేవల ఫామ్ తో సతమతమవుతున్న ఉమేష్ యాదవ్ , కుల్దీప్ యాదవ్ కు జట్టులో చోటు దక్కలేదు. భారత జట్టు: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, ధావన్‌,  అయ్యర్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్య,…

Read More

ఏపీలో కాంగ్రెస్ ఆఫీసుల‌కు తాళాలు?

ములిగే న‌క్క మీద తాటిపండు ప‌డ్డ‌ట్టు ఆంధ్రప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి త‌యారైంది. కోమాలో కొట్టుమిట్టాడుతున్న ఆపార్టీకి జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం బ‌కాయిల రూపంలో ఊహించ‌ని ఝ‌ల‌క్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ ఆఫీసులు, ఆస్తులకు సంబంధించిన‌ బ‌కాయిలు త‌క్ష‌ణ‌మే క‌ట్టాల‌ని ఆదేశాలు జారీ చేసింది. క‌ట్ట‌ని ప‌క్షంలో ఆఫీసుల‌కు తాళాలు ప‌డే అవ‌కాశం ఉందని హెచ్చరికలు పంపింది. ఏపీ పీసీసీ గిడుగు రుద్ర‌రాజు బ‌కాయిల చెల్లింపు విష‌యాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ల‌గా.. మాకేం సంబంధం…

Read More
Optimized by Optimole