నరేష్ తో పెళ్లి.. స్టింగ్ ఆపరేషన్లో పవిత్ర లోకేష్ సంచలన వ్యాఖ్యలు!

నటుడు నరేష్ తో వివాహం పై నటి పవిత్ర లోకేష్ స్పందించారు. కన్నడ మీడియాకు చెందిన ఓ టీవీ ఛానల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్లో పవిత్ర సంచలన విషయాలను వెల్లడించారు. నరేష్ తో సహజీవనం చేస్తునట్లు చెప్పుకొచ్చారు. అతని కుటుంబ సభ్యులు తనని ఓ కుటుంబ సభ్యురాలిగా చూశారన్నారు. తమకు కృష్ణ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందన్నారు.  పెళ్లి విషయం పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ప్రస్తుతానికి  కలిసే ఉంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఇక ఇటీవలే…

Read More

జమ్మూలో భారీ ఎన్ కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం!

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియలో భాగంగా కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం అక్కడి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇంకా ఈ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల ఉనికి సమాచారంతో చెయాన్‌ దేవ్‌సర్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో బలగాలకు…

Read More

విద్యాదాత మల్లన్నకే ఇన్ని కష్టాలు.. బక్కరెడ్లు, బడుగు రెడ్లు ఎలా బతకాలి?

Nancharaiah merugumala:  ……………………………………………….. కొన్ని దశాబ్దాల క్రితం బర్రెలను మేపుతూ, పేడ ఎత్తుకుంటూ, పాలు పితికారు తెలంగాణ రాష్ట్ర కార్మిక మంత్రి చామకూర మల్లా రెడ్డి. తనలాగే పాలూ, పెరుగు అమ్ముకునే దోస్తు దుర్గయ్య యాదవ్ తో కలిసి మొదట బోయినపల్లిలో చదువుల వ్యాపారం లోకి దిగారు. క్రైస్తవులు నడపలేకపోతున్న హై స్కూలును కొని గాడిలో పెట్టారు. తరవాత ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు పెట్టి నాలుగు రాళ్లు కూడబెట్టారు. తెలుగు పాత్రికేయులు సహా తనకు సాయపడిన సామాన్యులందరినీ…

Read More

లాక్‌డౌన్ ఆలోచ‌న లేదు : సీఎస్‌

తెలంగాణ‌లో లాక్‌డౌన్ వ‌ల‌న ఎలాంటి ఉప‌యెగం లేద‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్యాద‌ర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక అవ‌స‌రాల‌ను బ‌ట్టి లాక్ డౌన్ పై తుది నిర్ణయం ముఖ్య‌మంత్రి తీసుకుంటార‌ని స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు సూచించిన వారంత‌పు లాక్ డౌన్ అంశంపై ప‌రీశీలిస్తామ‌న్నారు. ప్ర‌జ‌లు క‌రోనా గురించి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రంలేద‌ని, ప‌రిస్థితి అదుపులో ఉంద‌ని.. లాక్డౌన్ వ‌ల‌న ప్ర‌జ‌ల జీవ‌నోపాధి దెబ్బ‌తింటుద‌ని సీఎస్ వెల్ల‌డించారు. క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌భుత్వం అన్ని…

Read More

APpolitics: వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాం: పవన్

PawanKalyan: విజయనగరం జిల్లాలో లభించిన అపూర్వ స్వాగతం చూస్తే కూటమి విజయం ఖాయమైపోయిందని అర్ధమైందన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.  మీ ప్రేమాభిమానాలు చూసి జగన్ వెన్నులో వణుకు పుట్టిందన్నారు. జగన్ లాంటి అవినీతి పరుడు, గూండాను బంగాళా ఖాతంలో కలిపేయాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అవినీతి కోటను బద్ధలు కొట్టి… కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని  పవన్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం…

Read More

యూపీ సీఎం పీఠం మళ్లీ యోగిదే!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది గడువు ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలను రచిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు ఎన్డీయే వర్గాలు చెబుతున్నా.. పోటీ మాత్రం రసవత్తరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఐఏఎన్‌ఎస్‌–సి ఓటరు సర్వే నిర్వహించింది. సర్వేలో 52 శాతం మంది మళ్లీ యోగిదే యూపీ సీఎం పదవిని అభిప్రాయ పడితే.. 37% మంది మళ్లీ ఆయన అధికారంలోకి రాలేరని…

Read More

అక్షయ తృతీయ విశిష్టత!

భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియన హిందువులు, జైనులు జరుపుకుంటారు. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజని.. మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా పేరుంది. ఈరోజు లక్ష్మీ దేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరిసంపదలతో కలకళలాడుతుందన్నది భక్తులు నమ్మకం. అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞయాగాది క్రతువులూ, పూజలు, జపాలు దివ్యమైన ఫలితాలనిస్తాయని నమ్మకం. ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడు…

Read More
Optimized by Optimole