murmu: చిరునవ్వుతో ద్రౌపది ముర్ము.. చిరాకు పెడుతూ దివంగత రాష్ట్రపతి..!

విశీ( సాయి వంశీ) : తాజాగా రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ పద్మ పురస్కారాలు అందించారు. జాతీయ స్థాయిలో అందించే అవార్డుల కార్యక్రమాలను చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాను. అందులో మనకు తెలియని రంగాల్లోని వ్యక్తులు, వారి ప్రతిభ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది.  ద్రౌపది ముర్మూ చాలా ప్లజెంట్‌గా ఉంటారు. గతంలో రాష్ట్రపతిగా ఉన్న ప్రతిభా పాటిల్‌లో కనిపించిన దర్పం, గాంభీర్యం ఆమెలో అసలు కనిపించవు. నా వరకూ నాకు పక్కింట్లో మనిషిని చూస్తున్న…

Read More

నవ్వులు పూయిస్తున్న గజరాజు.. వీడియో వైరల్!

సోషల్ మీడియాలో జంతువుల విన్యాసాల వీడియోలనూ చాలానే చూశాం. అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈవీడియోలో చిన్నపిల్లాడి మాదిరి ఎనుగు పిల్ల చేసిన అల్లరి చూసి నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈవీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. https://www.facebook.com/watch/?ref=search&v=1470551846662688&external_log_id=c6459900-1733-42da-827f-658749a8730d&q=Elephant%20Snatches%20Bananas%20From%20Man%E2%80%99s%20Hand (credit:facebook) ఇక వీడియో చూసినట్లయితే.. ఓ ఏనుగు పిల్ల దారిలో వెళ్తుండగా, ఇద్దరు వ్యక్తులు అరటి పండ్లు తింటుంటారు. అయితే అరటి పండ్లను చూసిన పిల్ల ఏనుగు నాకు ఇవ్వకుండా…

Read More

సీఎం వైఖరి మార్చుకుంటే… ప్రజా ప్రతినిధులంతా మార్చుకోవాలా?: ఎంపీ రఘురామ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకున్న ప్రతిసారి, ప్రజా ప్రతినిధులంతా ఆయన చెప్పినట్టు నడుచుకోకుండా … తానా అంటే తందానా అనకపోతే పార్టీ ద్రోహులయితే, ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రజాద్రోహి కాదా? అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే మధ్య నిషేధం అమలు చేస్తామని చెప్పి, మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ… అమ్మకాలు తగ్గితే అధికారులను తిట్టడాన్ని ఏమంటారని నిలదీశారు. అమరావతియే…

Read More

Telangana: “విధ్వంసం నుంచి వికాసం వైపు” పుస్తకావిష్కరణకు రంగం సిద్ధం..!!

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర ప్రజాపాలనలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాల విశేషాలను.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి తలెత్తిన విధ్వంసాన్ని విశ్లేషిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వివిధ పత్రికలకు రాసిన వ్యాసాల సంకలనం “విధ్వంసం నుంచి వికాసం వైపు” పుస్తక రూపంలో వెలువడుతోంది.  ఇక ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరగనున్న టీపీసీసీ తొలి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి…

Read More

విశ్వ వేదికపై బతుకమ్మ సంబురం..

తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ పండుగకు అరుదైన గౌరవం దక్కింది. ఎడారి దేశం దేశంలో తంగేడు వనం విరబూసింది. దుబాయ్ లోని బూర్జా ఖలిఫాపై బతుకమ్మ పండుగ వీడియోను ప్రదర్శించి తెలంగాణా గొప్పతనాన్ని చాటి చెప్పారు. కాగా బతుకమ్మ వీడియోను బూర్జా ఖలిఫాపై రెండూ సార్లు ప్రదర్శించారు. ఈ వీడియోల్లో బతుకమ్మ విశిష్ఠత ,సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించారు. అంతేకాదు సీఎం కేసిఆర్ ముఖ చిత్రాన్ని కూడా ప్రదర్శించారు.

Read More
bjp telangana,bjp,

BJPTELANGANA: ‘వొళ్లంచితేనే కల ఫలించేది’..!

BJPTELANGANA: ‘‘అండగా ఉండేందుకు ప్రజల వద్దకు కాక…. మీరెక్కడికి వెళ్లారో నాకు తెలుసు! ముఖ్యమంత్రిగా ధరించే కొత్త వస్త్రాలు కుట్టించుకునేందుకు ముందే పోటీలు పడి టైలర్ దగ్గరికి వెళ్లారు….’’ అని బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ మందలించే స్థితి తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు తెచ్చుకున్నారు? ‘ఎవరి గోల వారిదే’ అన్నట్టు రాష్ట్ర నాయకుల అనైక్యత వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో రావాల్సిన ఫలితం దక్కలేదని కేంద్ర నాయకత్వం గట్టిగా నమ్ముతోంది. వారికా మేర సమాచారముంది….

Read More

Karimnagar: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో భవానీ భక్తుల జాతర..!

Devi Navratri:  కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు, భవానీ స్వాములు ఆలయానికి పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తుల తాకిడితో ఆలయం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భవానీ మాత శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లిపోయింది.అమ్మవారి దర్శనం కోసం ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బుధవారం( 7 వ రోజు) శ్రీ…

Read More

జ‌గ‌న్ హాయంలో వ్య‌వ‌స్థ‌ల‌న్నీ నిర్వీర్యం : నాదెండ్ల మనోహర్

విజ‌య‌వాడ ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం భయంకరమైన ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టించిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిప‌డ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వస్తారని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడుల గురించి చెప్పాల్సిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి.. కోడి పెట్టల గురించి, కోడి గుడ్ల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కేబినెట్ భేటీలో కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావన ఎందుకు లేదో…

Read More

మీడియా మొగల్ రామోజీతో టీ కాంగ్రెస్ నేతలు భేటీ.. సర్వత్రా చర్చ..!!

తెలంగాణ రాజకీయం అంతా మునుగోడు కేంద్రంగా నడుస్తోంది. పోలింగ్ తేది దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు.. ఈనాడు సంస్థల అధినేత  రామోజీరావును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓ పక్క ఉప ఎన్నిక ప్రచారం ఉధృతంగా సాగుతున్న తరుణంలో టి కాంగ్రెస్ నేతలు   మీడియా మొగల్ తో భేటీ కావడం రాజకీయా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండం గా భావిస్తున్న మునుగోడు ఎన్నికను…

Read More
Optimized by Optimole