వాట్ ఎన్ ఐడియా.. కోడి గుడ్డు పెంకు ఇంత ఈజీగా తీసేయొచ్చా..వైర‌ల్ వీడియో..

Sambasiva Rao: ________________ మ‌నం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే రోజు కోడి గుడ్డు తినాల‌ని వైద్యులు చూసిస్తారు. అయితే అంద‌రికి కోడి గుడ్డు ఉడికించిన త‌ర్వాత పొట్టు తీయాలంటే ఎంతో క‌ష్టంతో కూడుకున్న ప‌ని. కోడి గుడ్డు పెంకు తీయ‌డం కోసం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తారు. దీంతో సమయం కూడా వృధా అయిపోతుంది. కోడి గుడ్డుప‌పైనున్న పొట్టును  స్పీడ్‌గా తీస్తే త్వరగా తినేసి మిగ‌తా ప‌నులు చేసుకోవ‌చ్చు. అంద‌రి క‌ష్టాల‌కు చెక్ చెబుతూ ఒక వ్య‌క్తి  కోడిగుడ్డు…

Read More

నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీటి విడుదల..

దశాబ్దా కాలం తరువాత సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి   కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. దీంతో ఆయకట్టు రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే నోముల భగత్,mlc ,mc కోటిరెడ్డి.. mla సైదిరెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎన్ఎస్పీ అధికారులు…. దశాబ్దా కాలం తరువాత సాగర్ ఎడమ కాలువ నీటి విడుదల….

Read More

swechacase:యాంకర్ స్వేచ్ఛ మృతి కేసు..ఎవరీ పూర్ణచంద్రరావు?

Hyderabad: టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పూర్ణచంద్రరావు. గత ఐదేళ్లుగా స్వేచ్ఛ ఈయనతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది.. పెళ్లి చేసుకోకుండా ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన స్వేచ్ఛ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా పూర్ణచంద్రరావుతో కుమార్తెకి తగాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇకపై అతనితో కలిసి ఉండలేనని స్వేచ్ఛ తమతో చెప్పిన విషయాన్ని వెల్లడించారు. కుమార్తె మృతిపై అనుమానంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో…

Read More

literature: మన తెలుగు – మన వెలుగు.. పద్య నిర్మాణ కౌశలం..!

Teluguliterature: శా : ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కిం చిద్ర్దోహంబును నీకుఁజేయరు, బలోత్సేకంబుతోఁ జీకటిన్ భద్రాకారులఁ చిన్న పాపల రణప్రౌఢక్రియా హీనులన్ నిద్రాసక్తుల సంహరింప నకటా! నీ చేతులెట్లాడెనో? ప్రేగు తెంచుకు పుట్టిన బిడ్డలు… అదీ అన్నెం-పుణ్ణెమెరుగని చిన్నారులు… ఒకరో ఇద్దరో కాదు ఐదుగురిని, ఒక్కపెట్టున గొంతుకోసి సంహరిస్తే ఏ తల్తి గర్భశోకమైనా ఎలా ఉంటుంది? గుండెను పిడికిట పట్టి పిసికినట్టుండే ఆ తల్లి హృదయ వేదనను ఆవాహన చేసుకొని… బమ్మెర పోతన రాసిన…

Read More

Karimnagar: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో భవానీ భక్తుల జాతర..!

Devi Navratri:  కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు, భవానీ స్వాములు ఆలయానికి పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తుల తాకిడితో ఆలయం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భవానీ మాత శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లిపోయింది.అమ్మవారి దర్శనం కోసం ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బుధవారం( 7 వ రోజు) శ్రీ…

Read More
Optimized by Optimole