Indiaalliance: ‘ఇండియా’ కూటమికి బలం, బలహీనత… కాంగ్రెస్ ..!

నెలల వ్యవధిలో బలోపేతమైన ‘ఇండియా’ విపక్ష కూటమి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పాలక ఎన్డీయేకు వెన్నులో చలి పుట్టించింది. ఇంకొంచెం ముందే జాగ్రత్తపడి, పకడ్బందీగా పొత్తులు కుదుర్చుకొని ఉంటే లోక్ సభలో బలాబలాలు నువ్వా-నేనా అన్నట్టుండేవి. అప్పటికీ, కేవలం 60 సీట్ల వ్యత్యాసం వరకు లాక్కువచ్చి రాజకీయ పండితులనే విస్మయపరిచారు. ‘ఇండియా కూటమి’ నూటాయాబై దాటదన్న పదహారు సర్వే సంస్థల అంచనాలను గల్లంతు చేస్తూ 234 సాధించారు. ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ అని బీజేపీ నినదిస్తే,…

Read More

బైక్ హెల్మెట్ మింగేసిన గజరాజు!

అసోంలోని గుహటిలో ఓ గజరాజు బైక్ తగిలించిన హెల్మెట్ మిగేసింది. జరిగింది. ఈ సంఘటనసత్‌గావ్‌ ఆర్మీ క్యాంపు సమీపంలో చోటుచేసుకుంది. ఆర్మీ క్యాంప్ ఆఫసు సమీపంలో సంచరిస్తున్న ఓ ఏనుగు అక్కడే రోడ్డుపై నిలిపిన బైక్‌కు తగిలించిన హెల్మెట్ చూసింది. అనంతరం బైక్‌ అద్దానికి తగిలించిన హెల్మెట్‌ను తొండంతో తీసుకుంది. ఆ తర్వాత రెండు అడుగులు వేసిన గజరాజు.. ఆ హెల్మెట్‌ను నోట్లో వేసుకుంది. ఇదంతా గమనిస్తున్న స్థానికులు ఏనుగు హెల్మెట్‌ను కిందపడేసి తొక్కేస్తుందని భావించారు. కానీ…

Read More

బౌలర్లపై కోట్లాభిషేకం!

చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో గురువారం పలు ఆసక్తికర చిత్రాలు చోటుచేసుకున్నాయి. ఒక జట్టు వద్దనుకున్న ఆటగానికి ఐపీఎల్ చరిత్రలో రికార్డు డేట్ పలకగా.. ఇంకో జట్టు విడిచి పెట్టేసిన ఆటగాడికి రెండు మిలియన్ డాలర్లు.. అసలు ఐపీఎల్ ముఖం చూడని కొత్త ఆటగాళ్లు భారీ రేటు పలకగా.. భారీ రేటు పలుకుతుందనుకున్నా ఆటగాళ్లు నామమాత్రం ధర.. కొందరు స్టార్ ఆటగాళ్లకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐపిఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా  బౌలర్ల కోసం…

Read More

పేరుతో కాదు..‘ఫేమ్‌’తోనే పని !

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఈ నానుడి అంతరార్థం ఇతరులెవరికన్నా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకే ఎక్కువ తెలుసు. రాష్ట్ర సాధనకు, తాను శీర్షభాగాన ఉంటూ నడిపిన ఉద్యమానికి ఊపిరిపోసిన మూలసూత్రమిది! అటువంటి అవసరం ఏర్పడిరదంటే, ఎంతటి శ్రమకోర్చి అయినా అది సాధించేవరకు ఆయన వదలరు. ఇలాంటి విషయాల్లో ఆయనది రాక్షసకృషి అంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ని రాజకీయంగా విస్తరిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) గా ప్రకటించి నెలలు గడుస్తున్నా…….

Read More

దేవ‌ర‌కొండ బ‌రిలో నిలిచే ఎర్ర ‘గులాబీ’ నేత ఎవ‌రు ?.. ప్ర‌తిప‌క్ష అభ్య‌ర్థి ఎవ‌రు ?

తెలంగాణ‌లో బిఆర్ ఎస్ కమ్యూనిస్టుల పొత్తు దాదాపు ఖ‌రారైంది. మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా క‌లిసిన ఈరెండు పార్టీలు.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసి పోటిచేయ‌నున్నాయి. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ‌ జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టులకు  కొంత పట్టు ఉండడంతో..రానున్న ఎన్నిక‌ల్లో రెండు లేదా మూడు సీట్ల‌లో ఆపార్టీ అభ్య‌ర్థులు పోటి చేసే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేవ‌ర‌కొండ ఎమ్మెల్యే సీటు కోసం.. ఆ పార్టీ నేత‌లు ఇప్ప‌టికే కార్య‌చ‌ర‌ణ‌ను రూపొందించిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. కాగా అధికార…

Read More

దేశంలో స్వల్పంగా పెరిగిన ఇంధన ధరలు..

దేశంలో చమురు ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సెంచరీ దాటిన ఇంధన ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. రెండు రోజులు స్థిరంగా ఉన్న ధరలు.. నేడు స్వల్పంగా పెరిగాయి. తాజాగా దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే… ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ 110 రూపాయ‌ల 4 పైస‌లకు చేరుకుంది. అలాగే డీజిల్ 98 రూపాయ‌ల 42 పైస‌లుగా ఉంది. హైద‌రాబాద్‌లో నిన్న 114 రూపాయ‌ల 12 పైస‌లున్న పెట్రోల్ ఈ రోజు…

Read More

నిజామాబాద్ బాక్సర్ నిఖత్ ను సన్మానించిన తెలంగాణ కాంగ్రెస్..

అర్జున పురస్కార గ్రహీత నిజామాబాద్ కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ ను తెలంగాణ కాంగ్రెస్ సన్మానించింది. అనంతరం 5 లక్షల రూపాయలను క్రీడాకారిణికి బహుమతిగా అందించారు. అప్పుడు సానియా మీర్జా.. ఇప్పుడు నిఖత్ చొరవచూపి క్రీడలల్లో రాణించడం అభినందనీయమన్నారు PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాబోయే ఒలింపిక్ క్రీడలల్లో కూడా నిఖత్ విజేతగా నిలిచి దేశ ప్రతిష్ఠను పెంచాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ లో నిఖత్ … స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసుకోవడానికి స్థలాన్ని కేటాయించి.. నిర్మాణానికి…

Read More

నల్గొండ బిజెపిలో కొత్త నేత తెరపైకి.. సీనియర్లు గుస్సా?

నల్గొండ బీజేపీ లో కొత్త నేత తెరమీదికి రావడంపై చర్చ జరుగుతుంది. ఎవరూ ఈ నేత?ఎందుకింత హంగామా? ఉన్న నేతల మధ్య గ్రూప్ తగాదాలు చాలవన్నట్లు.. ఇప్పటివరకు ఏ సభ..సమావేశాల్లో కనిపించని.. వినిపించని నేతను ప్రోజెక్ట్ చేయాల్సిన అవసరం ఏమిటి? పార్టీ కోసం కష్టపడిన నేతల పరిస్థితి ఎంటన్న విషయంపై కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అటు సీనియర్ నేతలు  పైకి మౌనంగా కనిపిస్తున్న సమయం కోసం వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా నల్గొండ  బీజేపీలో…

Read More

రైతు ఉద్యమం పై సోషల్ వార్!

రైతుల ఉద్యమానికి అనూహ్య రీతిలో సోషల్ మీడియా వేదికగా వార్ మొదలైంది. ప్రఖ్యాత అంతర్జాతీయ సెలబ్రిటీలు , పాప్ సింగర్ రిహానా, పర్యావరణ ప్రేమికురాలు గ్రేటా థన్ బర్గ్ , అమెరికా కాంగ్రెస్ అధ్యక్షుడు జిమ్ కోస్టాలతో పాటు పలువరు ప్రముఖులు రైతులకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీంతో అప్రమత్తమైన కేంద్రం వెంటనే రంగంలోకి దిగి ఎదురు దాడి మొదలు పెట్టింది. కేంద్ర మంత్రులు, అమిత్ షా, స్మృతి ఇరానీ, ఎస్. జయశంకర్, నిర్మలా సీతారామన్,…

Read More

రామరాజ్యమే లక్ష్యం : బండి సంజయ్

తెలంగాణలో రామ రాజ్యమే తమ లక్ష్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం కామారెడ్డి బాన్సువాడలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ సంజయ్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని తెరాస విస్మరించిందని,రానున్న ఎమ్మెల్సి ఎన్నికల్లో పట్టభద్రుల తగిన రీతిలో బుద్దిచెప్పాలని సంజయ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ మీద నమ్మకంతో ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరుతున్నారని ఆయన స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పేరు మార్చి,…

Read More
Optimized by Optimole