ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర!

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశముఖ్ పై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ సింగ్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవి అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తో చర్చినట్లు ఆయన పేర్కొన్నారు. హోంమంత్రి ఆరోపణలపై లోతైన దర్యాప్తు చేయాలని శరద్ పవార్ డిమాండ్ చేశారు. అయితే పరమ్ సింగ్ ఆరోపణలు తమ ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపదని ఆయన అన్నారు. మహా ఘట్ బంధన్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రగా…

Read More

కరోనా మార్గదర్శకాలను కొనసాగించాలి : కేంద్రం

దేశంలో మలి దఫా కరోన విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా మార్గదర్శకాలను మార్చి 31 వరకు పొడిగించినట్టు తెలిపారు. కరోనా నియంత్రణ కోసం ప్రజలంతా మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం, వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రం ఆదేశాలను రాష్ట్రాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. కరోనా కేసులు గత ఐదు నెలలుగా క్షీణించినట్టు కనబడినా కొన్ని వారాలుగా…

Read More

ఇంగ్లాండ్ తో వన్డేలకు భారత జట్టు ఎంపిక!

ఇంగ్లండ్‌తో మూడు వ‌న్డేల సిరీస్ కోసం కెప్టెన్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టును బీసీసీఐ  ప్ర‌క‌టించింది. 18 మందితో కూడిన జట్టులో  సూర్య‌కుమార్ యాద‌వ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌ల‌కు తొలిసారి స్థానం‌ దక్కింది.  పేసర్  భువనేశ్వర్ కుమార్ మళ్లీ వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు. షమీ, జడేజాలు గాయాల నుంచి కోలుకోకపోవడంతో వారి పేర్లను పరిశీీలించలేదు. టీ20 సిరీస్‌కు దూరమైన నటరాజన్‌ వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆడుతున్న కృనాల్‌ పాండ్యాకు వన్డే…

Read More

నాలుగో టి-20లో ‌ఇంగ్లాడ్‌పై భార‌త్‌ విజ‌యం!

ఇంగ్లాడ్ తో జ‌రుగుతున్న టీ-20 సిరిస్లో భాగంగా తప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో టీం ఇండియా అద‌ర‌గొట్టింది. గురువారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన‌ నాలుగో టి-20లో భార‌త్‌ ‌ 8 ప‌రుగుల తేడాతో ఇంగ్లాడ్‌పై గెలిచి సిరిస్ స‌మం చేసింది. మొద‌ట‌ బ్యాటింగ్ చేసిన భార‌త్.. సూర్య‌కుమార్ యాద‌వ్ (57 : 31 బంతుల్లో 6*4, 3*6) చెల‌రేగ‌డంతో నిర్ణిత 20 ఓవ‌ర్ల‌లో 8 వికేట్ల‌కు 185 పరుగులు చేసింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ (37), రిష‌బ్ పంత్ (30)…

Read More

రోడ్డు ప్రమాదాల్లో మరణించే సంఖ్య అధికం: నితిన్ గడ్కరీ

దేశంలో కరోనా మరణాల కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య అధికంగా ఉందని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల విషయంలో కేంద్రం ఆందోళనగా ఉంది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్ర‌భుత్వం చర్యలు తీసుకుంటున్న ఫ‌లితం మాత్రం లేద‌ని.. దీనిపై చాలా సీరియస్‌గానే ఉన్నామ‌ని తెలిపారు. క‌రోనా కారణంగా 1.46 లక్షల మంది మరణించగా .. రోడ్డు ప్రమాదాలతో 1.5 లక్షల మంది మృతి…

Read More

సైన్స్ కే అంతు పట్టని వ్యక్తి!

ఒక పూట ఆహారం లేకపోతేనే ఆకలిరా బాబు అంటు కేకలు పెడతాం. అలాంటిది 70 సంవత్సరాల నుండి ఆహారాన్ని తీసుకోవడం లేదు ప్రహ్లాద్ జోషి.  1940 నుండి నీరు ఆహారం తీసుకోకుండా జీవిస్తున్న ఇతను.. ఎటువంటి అనారోగ్యం లేకుండా, శక్తివంతంగా జీవిస్తున్నాడు. అందరూ ఇతనిని మాతాజీ అని పిలుస్తారు. చుందాదివాలా మాతాజీ అని కూడా అంటుంటారు. ఇతనొక సాధువు. అంబ దేవతను పూజిస్తూ, ఆ దేవత ధ్యానంలోనే ఉంటాడు. మాతాజీ నీరు, ఆహారం నిజంగానే తీసుకోవడం లేదా…

Read More

‘జీరో వేస్టేజ్’ లక్ష్యంతో పనిచేయాలి : ప్రధాని మోదీ

కరోనా వ్యాక్సిన్ విషయంలో రాష్ట్రాలు ‘జీరో వేస్టేజ్’ లక్ష్యంతో పనిచేయాలని ప్రధాని మోదీ సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ 10% పైగా వృథాగా  ఉందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌ గురించి బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రులతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో వ్యాక్సిన్‌ వృథా విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.  వ్యాక్సిన్‌ ఎందుకు వృథా అవుతోందన్న దానిపై, దానిపై ప్రత్యేక సమీక్ష జరగాలని, ప్రతిరోజూ సాయంత్రం దీన్ని…

Read More

కథ!

ఓ ధనికుడు గొప్ప దాత. ‘నేను సంపాదించిన దాన్ని నేను దానం చేస్తున్నాను’ అనే భావన లేకుండా, ‘అంత దేవుడి సొమ్ము’ అనే నమ్మకంతో దానం చేసేవాడు. అతని ఈ సాత్విక దాన గుణానికి సంతోషించిన దేవుడు ఓ రాత్రి అతనికి కలలో కనపడి చెప్పాడు. “నీ దాన గుణానికి మెచ్చాను. నీ నీడకి కూడా దానం చేసే గుణాన్ని ప్రసాదిస్తున్నాను.” వెంటనే అతను దేవుడి పాదాలకి మ్రొక్కి చెప్పాడు. ” మీ మాటకి అడ్డొస్తున్నాననుకోక పొతే….

Read More

సాగర్‌ ఉప ఎన్నికల్లో గెలిచేది బీజేపీ : బండి సంజయ్

అధికార తెరాస‌కు ప్రజలు చరమగీతం పాడాల్సిన సమయం ఆస‌న్న‌మైంద‌ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మఠంపల్లి మండలం గుర్రంబోడుతండా భూముల కోసం గిరిజనుల పక్షాన పోరాడుతున్న భాజపా నాయకులు విడుదల సందర్భంగా కోదాడ వచ్చిన సంజ‌య్‌ భాజపా నేత ఓవీ రాజు నివాసంలో ‌ మీడియాతో మాట్లాడారు. సర్వే నంబరు 540లో ఉన్న 6,200 ఎకరాల గిరిజన భూములను తెరాస, కాంగ్రెస్‌ నాయకులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన గిరిజనులపై అక్రమ…

Read More

‘వకీల్‌ సాబ్‌ ‘ మ‌రో ‘మెలోడీ సాంగ్‌’

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ న‌టిస్తున్న న‌టిస్తున్న చిత్రం వ‌కిల్ సాబ్. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌కుడు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ సమర్పిస్తున్నారు. శ్రుతి హ‌స‌న్, నివేద థామ‌స్, అనన్య , అంజ‌లి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ‘కంటిపాప కంటిపాప’ మెలోడీ గీతాన్ని చిత్ర యూనిట్ బుధ‌వారం విడుద‌ల చేసింది.రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని అర్మాన్‌ మాలిక్‌, దీపు, తమన్‌…

Read More
Optimized by Optimole