కేంద్ర బడ్జెట్ అద్భుతం : జయ ప్రకాష్ నారాయణ్

కేంద్ర బడ్జెట్ అద్భుతంగా ఉందని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయ ప్రకాష్ నారాయణ్ అన్నారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ అన్నివర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందని .. సామాన్యుడిని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది అని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజమని, రాష్ట్రాలకు ఏమి ఇచ్చారన్నది కాదు ప్రజలకు ఉపయోగకరమా కాద అన్నది చూడలని ఆయన స్పష్టం చేశారు. కాగా  వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవి, రాజకీయ ప్రయోజనం కోసం ప్రతిపక్షాలు…

Read More

టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్!

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించిన కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడిని మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేసి కోటబొమ్మాలి పీఎస్ కి తరలించారు. ఈ విషయమై టిడిపి అధినేత చంద్రబాబు స్పందిస్తూ.. అచ్చెన్నాయుడు అరెస్ట్ ఖండిస్తున్నట్లు.. అధికారులు వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం అండతో టీడీపీ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. కాగా మరోవైపు వైసీపీ…

Read More

ఏప్రిల్లో ఐపీఎల్ 2021?

ఐపీఎల్ సీజన్ 2021 కి రంగం సిద్ధమైంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్లో టోర్నీ నిర్వహించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ అనంతరం చెన్నెలో ఆటగాళ్ల మినివేలం జరగనుంది. అది పూర్తయిన వెంటనే టోర్నీ పై క్లారిటీ రానున్నట్లు సమాచారం. కాగా ఆస్ట్రేలియా పై చారిత్రక విజయం సాధించిన భారత జట్టు ,స్వదేశంలో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బోర్డు ఆటగాళ్ల విశ్రాంతి కి సమయం కేటాయించాలని భావిస్తోంది….

Read More

సీఏలో తమిళ యువకుడికి మొదటి స్థానం!

అఖిల భారత ఛార్టెడ్ అకౌంట్స్ ఫలితాల్లో తమిళ యువకుడికి మొదటి స్థానం లభించింది. సోమవారం విడుదలైన ఫలితాల్లో తమిళనాడుకు చెందిన ఇసక్కి ఆర్ముగం-గోమాతి దంపతుల కుమారుడు రాజ్ (23) జాతీయ స్థాయిలో 800 మార్కులకు గాను 553 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. తండ్రి ఆర్ముగం సెళం జిల్లాలోని ఓ ప్రెవేట్ కంపెనీ మేనేజర్ గా పని చేస్తున్నాడు తల్లి గృహిణి. కాగా రాజ్ చిన్నప్పటి నుంచి చదువులో ముందుడేవాడని, ఈ పరీక్ష కోసం తను ఎంతో…

Read More

నారప్ప చిత్రీకరణ పూర్తయింది!

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ‘నారప్ప’ చిత్రం షూటింగ్ పూర్తయింది. తమిళంలో విజయం సాధించిన ‘అసురన్’ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న చిత్రమిది. డి. సురేష్ బాబు , కలైపులి ఎస్. థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వెంకటేష్ కి జోడిగా ప్రియమణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి హీరో వెంకటేష్ ట్విట్టర్లో స్పందిస్తూ.. నారప్ప తో ప్రయాణం పూర్తయింది,  సినిమా విడుదల కోసం మనమందరం వేచి చూద్దాం..అంటూ ట్వీట్ చేశాడు. కాగా ఈ చిత్రం వేసవి కానుకగా …

Read More

పవర్ స్టార్ తో సాయి పల్లవి !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జోడీ కట్టనుంది. మలయాళ డబ్బింగ్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ లో పవర్ స్టార్ సరసన హీరోయిన్ గా పల్లవి ఎంపికైనట్లు టాక్ వినిపిస్తుంది. ‘అలా వైకుంఠపురం’చిత్ర నిర్మాత సూర్యదేవర నాగ వంశీ బ్యానర్ ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ పై ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘తొలిప్రేమ’ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. కాగా ‘అయ్యప్పనుమ్’ చిత్రంలో పవర్ స్టార్ తో పాటు…

Read More

అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా బడ్జెట్ : మోడీ

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుడి బడ్జెట్ అని ప్రధాని మోడీ అన్నారు. సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశం అనంతరం వీడియో సందేశాన్ని ట్విట్టర్ లో విడుదల చేశారు. బడ్జెట్ లో వైద్య, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసినట్లు.. వ్యవసాయరంగం బలోపేతానికి చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు. బడ్జెట్ అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా ఉందని ఆయన స్పష్టం చేశారు. మెరుగైన భవిష్యత్ కోసం పటిష్ట చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా బడ్జెట్పై కేంద్ర ఆర్థిక మంత్రి…

Read More

ఆరు మూల స్తంభాల మీద బడ్జెట్!

ఆరు మూల స్తంభాల మీద బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. సోమవారం బడ్జెట్ గురించి ఆమె వెల్లడిస్తూ.. ఆస్ట్రేలియా టీమిండియా విజయ మాదిరి, కరోనా సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ గట్టేకుతుందని ఆమె అన్నారు. బడ్జెట్ హైలైట్స్.. భీమారంగంలో 74 శాతం వరకు ఎఫ్డిఐల కి అనుమతి. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది వ్యవసాయ ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల ఉంది. వ్యక్తిగత వాహనాల 10 ఏళ్లు, కమర్షియల్ వాహనాలు…

Read More

బడ్జెట్ పై ఉత్కంఠ!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది క్షణాల్లో పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో, బడ్జెట్ ఎలా ఉంటుందిన్న ఉత్కంఠ నెలకొంది. గత సంప్రదాయానికి భిన్నంగా కాగిత రహిత బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్నారు బడ్జెట్ అంచనా..? _ఆరోగ్య రంగంలో కొత్త పథకం యోచన్? _ వైద్యం మౌలిక వసతులకు పెద్ద పీట వేసే అవకాశం ?_ కరోనా సుంకం విధించే అవకాశం _ రక్షణ రంగానికి…

Read More

ప్రధాని మోడీ కి ధన్యవాదాలు : బీసీసీఐ

ప్రధాని మోడీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని పలువురు క్రికెటర్లు కొనియాడారు . ఆస్ట్రేలియాపై టీమిండియా విజయాన్ని మోడీ ప్రస్తావించడంపై క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. ‘ ఆస్ట్రేలియాపై భారత్ చారిత్రక విజయాన్ని గుర్తు చేసిన ప్రధాని మోదీ కి ధన్యవాదాలు ‘ అంటూ దాదా ట్వీట్ చేశాడు. ఇటీవలే చాతి నొప్పితో ఆసుపత్రి పాలైన దాదా , కోలుకున్న తర్వాత చేసిన మొదటి ట్వీట్ ఇదే కావడం…

Read More
Optimized by Optimole