ఓ ఇంటివాడుకానున్న వరుణ్!

బాలీవుడ్ యువహీరో వరుణ్ ధావన్ మరికొన్ని గంటల్లో ఓఇంటివాడుకానున్నాడు. చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసీ నటాషా దలాల్ ను ఆదివారం ముంబైలోని ఓ హోటల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య వివాహమాడనున్నాడు. కోవిడ్ పరిస్థితులు దృష్ట్యా ఈ వివాహానికి అతికొద్ది మంది మాత్రమే హాజరుకానున్నారు. బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్ , కత్రినాకైఫ్, కరణ్ జోహార్ పెళ్లి సమయానికి వస్తారని సమాచారం. వివాహానికి ముందు నిర్వహించే సంగీత్ వేడుక శనివారం ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో…

Read More

నాగ్ అశ్విన్ నిర్మాతగా ‘ జాతిరత్నాలు’

మొదటి చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్. రెండో చిత్రం ‘మహానటి’తో ఏకంగా జాతీయ అవార్డు గెలుచుకొని దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక మూడో చిత్రం తన మామగారు అశ్వినిదత్ ప్రతిష్టాత్మక బ్యానర్ ‘వైజయంతి మూవీస్ బ్యానర్’ 100 వ చిత్రంగా రెబల్ స్టార్ ప్రభాస్తో తీస్తున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ రెండు పార్టులు, ‘సాహో’తో ప్యాన్ ఇండియా హీరోగా పేరుతెచ్చుకున్న ప్రభాస్ తో అశ్విన్ కలయికలో…

Read More

శ్రీరాముని పై టిఆర్ఎస్ నేత అనుచిత వ్యాఖ్యలు!

తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ , టిఆర్ఎస్ నేత పిడమర్తి రవి శ్రీరాముని పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్లోని ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పరిరక్షణ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత రెండు రోజుల నుండి చందాల దందా మొదలైందని.. అయోధ్య రామ మందిర నిర్మాణ విరాళాల కోసం బిజెపి నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో దేశంలో జై భీమ్ _ జై శ్రీరామ్…

Read More

ఆప్ మాజీమంత్రి కి రెండేళ్ల జైలు శిక్ష!

ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించిన కేసులో ఓ మాజీమంత్రికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ, ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే ,ఢిల్లీ మాజీమంత్రి సోమ్ నాథ్ భారతి 2016లో అఖిల భారతవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) సిబ్బంది పై దాడి చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినట్లు నిర్దారణ కావడంతో ఈ మేరకు అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్రపాండే శనివారం స్పష్టం చేస్తూ లక్ష జరిమానా విధించారు….

Read More

ఏపీలో ఎన్నికల రగడ..

౼ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ౼ సహకరించలేమంటున్నఉద్యోగ సంఘాలు ౼ అనుకూలపరిస్థితులు లేవంటున్న ప్రభుత్వం ౼ వివాదాస్పదంగా ఎన్నికల కమిషనర్ నిర్ణయం అమరావతి: ఏపీలో గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రరి 5,9,13,17 తేదీల్లో నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన మీడియా సమావేశంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ…

Read More

భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరు!

బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ శనివారం బెయిల్ పై విడుదలయ్యారు. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. 15 రోజులకొకసారి బోయినపల్లి స్టేషన్లో రిపోర్ట్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అఖిల ప్రియ విడుదల సందర్భంగాచంచల్ గూడ జైలు వద్ద అనుచరులు ,కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హఫిజిపేట భూవివాదానికి సంబంధించి ప్రవీణ్, సునీల్, నవీన్ ముగ్గురు సోదరులు కిడ్నాప్ కేసులో ఆమె…

Read More

మహోన్నత వ్యక్తులను అందించిన నేల బెంగాల్: మోదీ

దేశంలోని అన్నిరంగాల్లో వెలకట్టలేని ఎందరో మహోన్నత వ్యక్తులను అందించిన నేల బెంగాల్  అని మోదీ అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్  వ్యవస్థాపకుడు, ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాత్రంతం కోసం పోరాడిన నేతల్లో నేతాజీ ఒకరని ,ఆయన చేసిన సేవలు, త్యాగాలు మరువలేనివని , ప్రతి భారతీయుడు ఆయనకు…

Read More

సాజిద్ ఖాన్ పై నటి లైంగిక ఆరోపణలు!

బాలీవుడ్లో నెపోటిజం(బంధుప్రీతి) , మీటూ ఉద్యమంపై (లైంగిక దాడి) గురించి ఏళ్ల నుంచి చాల మంది హీరోలు, హీరోయిన్స్.. దర్శకులు ప్రొడ్యూసర్స్ పై కామెంట్స్ చేయడం తరచు జరుగుతుంది. యువ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య తరవాత నెపోటిజంపై.. తనుశ్రీ దత్తతోపాటు పలు ఇండస్ట్రీ హీరోయిన్స్ మీటూ ఉద్యమం పై పోరాడడంతో జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ జరిగిన విషయం తెల్సిందే. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ , సోషల్ మీడియా సెన్సేషన్ షెర్లిన్ చోప్రా…

Read More

ఫిబ్రవరిలో శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికలు..?

తెలంగాణలో పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు, ఎన్నికల షెడ్యూల్ ను కేంద్రం ఎన్నికల సంఘం ఫిబ్రవరిలో ప్రకటించే అవకాశముంది.  ఎమ్మెల్సీలుగా రామచందర్ రావు(మహబూబ్నగర్- రంగారెడ్డి-హైదరాబాద్), పల్లా రాజేశ్వర్ రెడ్డి(నల్గొండ-ఖమ్మం-వరంగల్)ల, పదవీ కాలం మార్చి 29 న ముగుస్తుండడంతో , వారి స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తుది ఓటర్ల జాబితా పూర్తవడం, ఎన్నికల పోలింగ్ స్థావరాలను గుర్తింపుతో ఎన్నికలకు మార్గం సుగమైంది. దీంతో ఏ క్షణమైనా ఎన్నికలకు కేంద్రం షెడ్యూల్ జారీ చేసే అవకాశముంది. కాగా మహబూబ్నగర్ లో ఓటర్ల జాబితా…

Read More

టీమిండియా కెప్టెన్సీ మార్పు పై హగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  టీమిండియా కెప్టెన్ మార్పుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టుకు కెప్టెన్సీ మార్పు మంచిది కాదని  ఆప్రభావం కోహ్లీ ఆటతీరుపై  పడుతుందని, ఇది భారత క్రికెట్ సంస్కృతికి విరుద్ధమని హెచ్చరించాడు. క్రికెట్లో ఎంతపెద్ద ఆటగాడికైనా ఒడిదుడుకులు సహజమని అంతమాత్రాన అతని శక్తి సామర్ధ్యాలను శంకించడం సబబు కాదని హితువు పలికాడు. ఆస్ట్రేలియా టూర్లో అతని సారధ్యంలో జట్టు వన్డే సిరీస్ కోల్పోవడం, అడిలైడ్ టెస్టులో అత్యల్పంగా 36 పరుగులకే…

Read More
Optimized by Optimole