కియారా అద్వానీ బర్త్ డే స్పెషల్..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. ఫగ్లీ సినిమాతో ఇండస్ట్రీ లోకి అరంగ్రేటం చేసిన ఈఅమ్మడు అందం, అభినయంతో అనతికాలంలోనే కోట్లాది మంది అభిమానులకు సంపాదించుకుంది. వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. నేడు 30 వ పుట్టినరోజు జరుపుకుంటున్న కియారా విశేషాలను తెలుసుకుందాం. కాగా కియారా 8 వఏటనే ప్రకటనలో నటించింది. 1993 లో వచ్చిన పిల్లల బ్రాండ్ ప్రకటన వీడియోనూ కియారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. “ఈ రత్నం దొరికింది! మా మమ్మీతో…

Read More

కరోనా కొత్త వేరియంట్.. చైనాలో గుట్టలుగా శవాలు…

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిన కరోనారక్కసి మరోసారి విరుచుకుపడుతోంది. వైరస్ పుట్టినిల్లుగా భావిస్తున్న డ్రాగన్ కంట్రిలో మాయదారి మహమ్మారి ..ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోవడంతో అధికారులు చేతులెత్తేస్తారు. దీంతో అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.ఆఖరికి కరోనాతో చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి వెయిటింగ్ లిస్టు పెరుగుతున్న పరిస్థితి నెలకొనడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF_7తో చైనాలో వేగంగా కేసులు పెరుగుతున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం మార్చి నెలలోపు డ్రాగన్…

Read More

Sri krishnashtami: బాల గోపాలుడు, గోపికల వేషాధారణలో అలరించిన చిన్నారులు..!

Shri krishnashtami 2024:కృష్ణాష్టమి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కృష్ణుడిగా, గోపికలుగా అలంకరించి పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే వివిధ వేషాధారణలో అలరించిన చిన్నారుల చిత్రాలు చూసి తరించండి. ( ఆద్య ,గిరికబావి గూడెం, నలగొండ) ( తన్విశ్రీ, నల్లగొండ) ( జాన్వీరాం, నల్లగొండ) (G. Rishithasri, S. Pranavi yadav, S.Shivanshika, G. chandhana, Hyderabad) (తను శ్రీ, నల్లగొండ) (ధనుశ్రీ, నల్లగొండ)

Read More

ఉప ఎన్నిక వేళ జానారెడ్డికి షాక్!

నాగార్జున సాగర్(నల్గొండ) : సాగర్ ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేత జానారెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు రవి నాయక్ పార్టీని వీడుతున్నట్లు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్లో కుటుంబ పాలన నడుస్తోందని.. సోనియా, రాహుల్, ప్రియాంక దారిలో జానారెడ్డి నడుస్తున్నారని ధ్వజమెత్తారు. ఇన్నాళ్లు వెన్నంటి ఉన్న  నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పార్టీలో కలకలం రేపుతోంది. కాగా మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో…

Read More

Hyderabad: దత్తు రెడ్డి హఠాన్మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సంతాపం

హైదరాబాద్: ఈనాడు సీనియర్ జర్నలిస్టు, వరంగల్ జిల్లా  స్టాఫ్ రిపోర్టర్ దత్తు రెడ్డి హఠాన్మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.‘‘ఎంతో ఉజ్వల భవిష్యత్తు గల దత్తు రెడ్డి అకాలమరణం చాలా బాధాకరమని అన్నారు. ఆయన అకాల మరణం మీడియా రంగానికి.. దేశానికి తీరని లోటుగా పేర్కొన్నారు. దత్తు రెడ్డి కుటుంబ సభ్యులకు టీపిసిసి చీఫ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబానికి ఈ కష్ట సమయంలో మనోధైర్యం ప్రసాదించాలని…

Read More

మా ఎన్నికలపై ట్విట్టర్లో స్పందించిన ప్రకాశ్ రాజ్..

సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించిన మా ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసింది. కొత్త కార్య‌వ‌ర్గం ప‌గ్గాలు చేప‌ట్టింది. అయినా మా ఎన్నిక వేడి ముగిసిపోలేదు. ఓటమి పాలైన ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ మాత్రం అన్యాయంగా, అరాచ‌కత్వంతో విష్ణు ప్యానెల్ గెలుపొందింద‌ని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు పోలింగ్ బూత్ సీసీ కెమెరాల్లో నిక్షిప్త‌మ‌య్యాయ‌నీ, వాటిని మాకిమ్మ‌ని ప్ర‌కాష్‌రాజ్ ఇప్ప‌టికే మా ఎన్నిక‌ల అధికారిని కోరారు. అయితే, మొద‌ట నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఇస్తామ‌ని చెప్పిన ఎన్నిక‌ల అధికారి… ఇప్ప‌టి వ‌ర‌కూ…

Read More

సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్!

కేసీఆర్ కల్లబొల్లి మాటల్తో మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ సాగర్ పర్యటనపై ఆయాన స్పందిస్తూ మీడియాకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని సాగర్ ఎన్నికల ప్రచారం సాక్షిగా కేసీఆర్ పచ్చి అబద్దమాడాడని సంజయ్ తెలిపారు. గిరిజన రైతుల భూములను అధికార ఎమ్మెల్యే కబ్జా చేశారని, ప్రశ్నించిన గిరిజనులపై దాడి చేయించి, జైల్లో పెట్టడంపై ముఖ్యమంత్రి సమాధానం చెబితే బాగుండేదని…

Read More

DelhiCM: బీజేపీ ముద్రేయకుండా 6 ఏళ్ల ముందే జాగ్రత్తపడిన ఢిల్లీ సిఎం..!

Nancharaiah merugumala senior journalist: పేరు మధ్యలో ‘మార్లెనా’ ఉంటే క్రిస్టియన్‌ అని బీజేపీ ముద్రేయకుండా 6 ఏళ్ల ముందే జాగ్రత్తపడిన ఆతిశీ కమ్యూనిస్టు ప్రొఫెసర్ల తెలివైన కూతురే మరి! ‘‘ నా అసలు ఇంటిపేరు సింగ్‌. నేను పంజాబీ రాజపూత్‌ (క్షత్రియ లేదా ఖత్రీ) కుటుంబం నుంచి వచ్చాను. దిల్లీ ఓటర్లను నా పేర్లతో మాయచేసి ఆకట్టుకోవాలనే ఉద్దేశమే ఉంటే నేను నా అసలు కుటుంబనామాన్ని (సింగ్‌) నా పేరుకు తోకలా వాడుకుంటూ ఉండేదాన్ని,’’ ఆరేళ్ల…

Read More

‘పంజాబ్’ ఘన విజయం!

ఐపీఎల్ 2021లో పంజాబ్ రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం ముంబైతో జరిగిన పోరులో పంజాబ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(63; 52 బంతుల్లో 5×4, 2×6),సూర్యకుమార్‌ యాదవ్‌(33; 27 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. పంజాబ్‌ బౌలర్లలో షమి, బిష్ణోయ్‌ చెరో రెండు వికెట్లు తీయగా…

Read More
Optimized by Optimole