ఓవైసీకీ కౌంటర్ ఇచ్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయా వేడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల గడువు ఏడాది సమయం ఉన్నపటికి పార్టీ నేతలు అపుడే సవాళ్లు ప్రతిసవాళ్లతో విరుచుకుపడుతున్నారు.a ప్రస్తుత ముఖ్యమత్రి యోగి ఆదిత్యనాథ్ ను మళ్లీ గెలవనివ్వబోమని.. యూపీలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు చేశారు. కాగా ఒవైసీ సవాల్ ను స్వీకరిస్తున్నామంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోని మొత్తం…

Read More

Heartattack: ఒకే జిల్లాల్లో 40 రోజుల్లో 23 యువకులు గుండెపోటుతో మృతి..!

Big alert: కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో ఒక్క జిల్లా వ్యాప్తంగా కేవలం 40 రోజుల్లో 23 మంది యువకులు గుండెపోటుతో మృతి చెందడం కలకలం రేపింది. ఈ మృతులంతా 19 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువకులు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చెలరేగుతోంది. ఈ హఠాన్మరణాల వెనుక ఏవైనా ఆరోగ్య కారణాలు ఉన్నాయా? లేక కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధముందా? అన్న సందేహాలు వెలువడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఒక్క జిల్లాలో…

Read More

ఉత్కంఠ పోరులో బెంగుళూరు విజయం!

ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వరుసగా రెండో విజయంను నమోదు చేసింది. బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్‌ ఛాలెంజర్స్ 6 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.తొలుత ‌టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన బెంగుళూరు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (59; 41 బంతుల్లో 5×4, 6×3) అర్ధ శతకంతో రాణించగా, కెప్టెన్ విరాట్  కోహ్లి( 33; 29  బంతుల్లో 4×4) ఫర్వాలేదనింపించారు. సన్‌రైజర్స్‌…

Read More

Women’sday: అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉత్సవమా? నిజంగానా?

కవన మాలి:   ” అంతర్జాతీయ మహిళా దినోత్సవం..ఉత్సవమా? నిజంగానా? ఇంతకీ ఇప్పుడు ఈ శుభాకాంక్షలు ఎవరికి చెబుతున్నట్టు ? ఎందుకు చెబుతున్నట్టు ? “ అవును ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం..అయితే ఇప్పుడేం చేద్దాం? స్త్రీ సృష్టికి మూలం, స్త్రీ కుటుంబానికి ఆధారం, స్త్రీ అంటే దేవత, స్త్రీ అంటే అపూర్వం, అందం అంటూ ఈ రోజంతా తెగ పొగిడేసి, రేపు ఉదయం న్యూస్ లో ఏదైనా చిన్నపిల్లపై రేప్ వార్త చూసినప్పుడు, అన్ని వార్తల్లాగే స్కిప్…

Read More

తెలంగాణపై మరోసారి పంజావిసురుతున్న కరోనా!

తెలంగాణపై కరోనా మరోసారి పంజా విసురుతోంది. గత వారం రోజులుగాక కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 608 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు 8 లక్షల 5 వేల 137 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. అటు మహ్మమారి నుంచి 459 మంది కోలుకోగా.. ఆసంఖ్య 7 లక్షల 95 వేల 880 కి చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో 5 వేల…

Read More

గురువుల దగ్గర అరువు తెచ్చుకున్న బతుకు నాది: గురుపూజోత్సవం స్పెషల్

దేశవ్యాప్తంగా గురుపూజోత్సవం వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వివిధ ప్రాంతాలలో విద్యార్థులు గురువులను సత్కరించి గురుభక్తిని చాటుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా  సత్కరించాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో గురుభక్తిని చాటుతూ కొటేషన్స్ దర్శనమిచ్చాయి. అందులో కొన్ని కొటేషన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి చదవండి. Happy Teachers Day : ఎంతోమంది గురువుల దగ్గర అరువు తెచ్చుకున్న బతుకు నాది. ఎవరెవరో విడిచిన కలల శకలాల్ని మూటగట్టుకొని ముందుకెళ్తున్న పయనం నాది. రోజూ వారికి  చెప్పకున్నా ప్రణామం……

Read More

Telangana: సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం..!

Telanganacongress: తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకు 2025 ఫిబ్రవరి 4వ తేదీ చారిత్రాత్మక దినోత్సవం. జనాభాలో సగానికిపైగా ఉన్నా అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్న బీసీలకు సరైన న్యాయం చేయాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో ముందడుగు వేసింది. జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు ప్రాధాన్యతివ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్ ఎన్నికల ముందే కార్యాచరణ రూపొందించి 2023 నవంబర్ 10వ తేదీన కామారెడ్డిలో ‘బీసీ డిక్లరేషన్’ ప్రకటించి, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి అమలుకు కృషి చేస్తోంది….

Read More

రియాలిటీ షోకూ హోస్ట్ గా కంగనా రనౌత్..?

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ ఓ రియాలిటీ షోకు హోస్ట్​ గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్.. డిజిటల్​ ప్రొడక్షన్​ హౌస్​ ఏఎల్​టీ బాలాజీ ఈ రియాలిటీ షోనూ నిర్మించనుంది.కాగా ఏక్తా కపూర్​ కోసం తొలిసారి వ్యాఖ్యాతగా మారనున్నాను అంటూ కామెంట్​ చేసిన కంగనా..కాసేపటికే ఆ పోస్ట్​ను తొలగించారు. దీంతో ఈ విషయాన్ని త్వరలోనే నిర్మాత ఏక్తా కపూర్​ అధికారికంగా ప్రకటించే అవకాశం…

Read More

Peoplespulse: డొక్కా సీతమ్మ పథకం అమలు తీరుపై పీపుల్స్ పల్స్ అధ్యయనం..!

DokkaSeethammascheme: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంపై పీపుల్స్ పల్స్ అధ్యయన సమగ్ర నివేదిక.. ఇంటర్‌ విద్యార్థులకు: జీవితంలో ఎవరి కెరీర్‌ కైనా ఇంటర్మీడియటే టర్నింగ్‌ పాయింట్‌. ఇంటర్‌ లోనే విద్యార్థులు తమ జీవితానికి పునాదులు వేసుకుంటారు. ఇంటర్‌ నుంచి బాగా చదువుకుంటేనే మంచి ఉద్యోగం వస్తుంది. ఉన్నత ఉద్యోగం వస్తే కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని విద్యార్థులకు ప్రతి ఒక్కరూ చెప్తుంటారు. కానీ, పేద విద్యార్థులు చదువుకోవాలంటే, ముందుగా వారి కడుపు నిండాలి. అదికూడా సరైన పోషకాహారం…

Read More
Optimized by Optimole