టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియానే టైటిల్ ఫేవరేట్ :ఇంజామామ్ ఉల్ హక్
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ క్రికెట్ ఉంటే ఆ మజానే వేరు. రెండు దేశాల అభిమానులతో పాటు యావత్ ప్రపంచం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రెండూ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ జట్ల మధ్య పోరాటాలను చూసే అవకాశం కలుగుతుంది. చివరగా 2019 వన్డే ప్రపంచ కప్ లో తలపడ్డక.. ఇప్పుడు టి 20 ప్రపంచ కప్ లో దాయాది దేశాలు తలపడుతున్నాయి. ఇకపోతే ఈ మ్యాచ్లో…
ఎట్టకేలకు ఓబీసీ మాలీ గహలోత్ కు కాంగ్రెస్ అధ్యక్ష పదవి!
Nancharaiah merugumala (senior journalist) ————————/————————————————– బిహార్ ఓబీసీ వైశ్యుడి (సీతారామ్ కేసరీ) నుంచి పార్టీ అధ్యక్ష పదవిని 1998లో సోనియాగాంధీ గుంజుకున్నారు. 24 సంవత్సరాల తర్వాత ఆమె మారు మనసు పొందారు. కొడుకు రాహుల్ సహకారంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తిరిగి ఓబీసీ నేత అశోక్ గహలోత్ కు అప్పగిస్తున్నారు నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు. ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిలో 2018 నుంచీ కొనసాగుతున్న అశోక్ గహలోత్ ఓబీసీ మాలీ కులానికి చెందిన నేత….
రకుల్ ప్రీత్ సింగ్ మైండ్ బ్లోయింగ్(ఫోటోస్)
పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ బాలీవుడ్ ఫోకస్ పై పెట్టింది. తెలుగులో అగ్రహీరోలందరితో ఆడిపాడిన ఈఅమ్మడు.. తన మకాంను బాలీవుడ్ కి మార్చింది. తాజాగా ఈఅమ్మడు తాజా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ బాలీవుడ్ ఫోకస్ పై పెట్టింది. తెలుగులో అగ్రహీరోలందరితో ఆడిపాడిన ఈఅమ్మడు.. తన మకాంను బాలీవుడ్ కి మార్చింది. తాజాగా ఈఅమ్మడు తాజా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. పంజాబీ…
బౌలర్లపై కోట్లాభిషేకం!
చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో గురువారం పలు ఆసక్తికర చిత్రాలు చోటుచేసుకున్నాయి. ఒక జట్టు వద్దనుకున్న ఆటగానికి ఐపీఎల్ చరిత్రలో రికార్డు డేట్ పలకగా.. ఇంకో జట్టు విడిచి పెట్టేసిన ఆటగాడికి రెండు మిలియన్ డాలర్లు.. అసలు ఐపీఎల్ ముఖం చూడని కొత్త ఆటగాళ్లు భారీ రేటు పలకగా.. భారీ రేటు పలుకుతుందనుకున్నా ఆటగాళ్లు నామమాత్రం ధర.. కొందరు స్టార్ ఆటగాళ్లకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐపిఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బౌలర్ల కోసం…
Bharateeyudu:‘భారతీయుడు’ – దర్శకుడు పై నటి సంచలన వ్యాఖ్యలు..!
Bharateeyudu movie: శంకర్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ‘ఇండియన్’ సినిమా తెలుగులో ‘భారతీయుడు’గా అనువాదమైంది. కమల్హాసన్, సుకన్య, మనీషా కొయిరాల, ఊర్మిళ ఇందులో నటించారు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందో భాషల్లో చాలా పెద్ద హిట్ అయ్యింది. క్లాసిక్గా నిలిచింది. అయితే ఈ సినిమా చుట్టూ ఓ వివాదం నెలకొంది. అప్పట్లో మీడియా లేక ఆ విషయం పెద్దగా బయటకు రాలేదు. అయితే ఆ వివాదంలో నటి సుకన్య బలంగా నిలబడి, చివరిదాకా పోరాడారు. అది…
తెలంగాణ హైకోర్టులో భారీగా పెరిగిన జడ్జీల సంఖ్య!
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చొరవతో కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్ట జడ్జిల సంఖ్యను ఒక్కసారిగా 75 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో జడ్జిల సంఖ్య 42 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24 మంది జడ్జీలు ఉండగా.. జడ్జీల సంఖ్య పెంచాలని తెలంగాణ ప్రభుత్వం అనేక సార్లు సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కాగా 42 మంది జడ్జీల లో 32 మంది శాశ్వత జడ్జి పోస్టులు పది…
మీడియా మొగల్ రామోజీతో టీ కాంగ్రెస్ నేతలు భేటీ.. సర్వత్రా చర్చ..!!
తెలంగాణ రాజకీయం అంతా మునుగోడు కేంద్రంగా నడుస్తోంది. పోలింగ్ తేది దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు.. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓ పక్క ఉప ఎన్నిక ప్రచారం ఉధృతంగా సాగుతున్న తరుణంలో టి కాంగ్రెస్ నేతలు మీడియా మొగల్ తో భేటీ కావడం రాజకీయా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండం గా భావిస్తున్న మునుగోడు ఎన్నికను…