తెలంగాణ హెల్త్ డైరెక్టర్ వైఖరిపై సర్వత్రా విమర్శలు.. టిఆర్ఎస్ టికెట్ కోసమేనంటూ..?

తెలంగాణాలో కొందరి అధికారుల తీరు పై సర్వత్రా విమర్శల వెల్లువెత్తుతున్నాయి. స్వార్థ రాజకీయాల కోసం తమ హోదాలను మరిచి ప్రభుత్వ ఉన్నతాధికారులు  ప్రవర్తిస్తున్నారన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. తాజాగా  తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వైఖరే ఇందుకు కారణమన్న వాదన వినిపిస్తోంది.  ఇంతకు ఈ చర్చ ఎందుకు తెరమీదకు వచ్చింది. దీని వెనక దాగున్న కథ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  ఇక రాష్ట్రంలో 8 కొత్త మెడికల్ కాలేజీలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది….

Read More

టీ20 ప్రపంచకప్‌..చ‌రిత్ర‌లో తొలిసారి ఆఫ్గాన్‌ vs ఆస్ట్రేలియా..!

T20worldcup2022:  టీ20 ప్రపంచకప్‌-2022లో ఆస్ట్రేలియా వేదిక‌గా మ‌రికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన జ‌ట్లన్ని త‌మ క‌స‌ర‌త్తు ప్రారంభించాయి. అయితే పొట్టి ఫార్మాట్లో ఇప్ప‌టికే స‌త్తాచాటిన ఆఫ్గానిస్థాన్ జ‌ట్టు ఆతిధ్య జ‌ట్టు ఆసీస్ తో త‌ల‌ప‌డ‌నుంది. ఇప్పటి వరకు ఇరు జట్లు ముఖా ముఖి ఒక్క టీ20 మ్యాచ్‌లో తలపడలేదు. ఈ నేప‌ధ్యంలో ఆఫ్గాన్- ఆస్ట్రేలియా జ‌ట్లు త‌లప‌డ‌డం టీ20 చ‌రిత్ర‌లో తొలిసారి కావ‌డం విశేషం. ఈ రెండు జ‌ట్లు సూపర్‌-4లో…

Read More

Annamalai: అన్నామలై ఎందుకు ఓడిపోయారు?

సాయి వంశీ ( విశీ): ఆయనో ఇంటర్‌నెట్ సెన్సేషన్. మాజీ ఐపీఎస్ అధికారి. తమిళనాడు రాష్ట్రంలో కమలదళ అధ్యక్షుడు. ఆయన పేరు చెప్తే యూత్ అంతా ఉర్రూతలూగిపోతారు‌. దక్షిణాదిలో కమలదళానికి బలమైన యువశక్తి. తమిళనేలపై ఆ పార్టీకి ఆయనే వెన్నుదన్ను. అయినా ఎందుకు గెలవలేకపోతున్నారు? ఎందుకు ఎంపీ కాలేకపోతున్నారు? ఆయనే అన్నామలై. అన్నామలై కుప్పుసామి. 2024 ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి 1.18 లక్షల ఓట్ల తేడాతో డీఎంకే అభ్యర్థి చేతిలో ఓడిపోయారు….

Read More

Myanmar:19 ఏళ్ల క్రితమే యువతి అత్యాచారం పై మయన్మార్ మహిళల నగ్న నిరసన…

Nancharaiah merugumala ( political analyst): “1 9 ఏళ్ల కిందటే తంగజం మనోరమపై భారత ఆర్మీ ‘హత్యాచారం’పై నగ్నంగా వీధుల్లోకి వచ్చిన 12 మంది మణిపురీ మహిళల నిరసన ప్రదర్శన” Myanmar:  కల్లోల మణిపుర్‌ లో ఇద్దరు కుకీ ఆదివాసీ స్త్రీలను బట్టలూడదీసిన హిందూ వైష్ణవ బహుసంఖ్యాకులైన మేతయీ పురుషులు వారిని ఊరేగించి అవమానించడంపై దేశవ్యాప్తంగా నేడు నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ప్రగతిశీల ప్రజాతంత్రవాదులు నిప్పులు కక్కుతున్నారు. అనేక జాతుల జనమున్న ఈ చిన్న రాష్ట్రంలో కమ్యూనిస్టు…

Read More

సీసలొద్దు… పైసలొద్దు… మిర్చి నుంచి కొత్త ర్యాప్ సాంగ్..!

Radiomirchi: ఎంటర్టైన్ మెంట్ కి, సృజనాత్మక కార్యక్రమాలకు చిరునామా అయిన 98.3 రేడియో మిర్చి తెలుగు స్టేషన్, ఎన్నికల వేళ యువ ఓటర్లలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ‘సీసలొద్దు పైసలొద్దు’ అనే ర్యాప్ సాంగ్ ను విడుదల చేసింది. చిన్న చిన్న పదాలతో రాసిన ఈ పాట, అందరికీ అర్థమయ్యే విధంగా ఓటుకు ఉన్న శక్తిని, దానిని వృథా చేయడం వల్ల కలిగే నష్టాన్ని వివరిస్తుంది. లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రజాస్వామికవేత్త డాక్టర్ జయప్రకాశ్ నారాయణ…

Read More

గణేస్ చతుర్థి విషెస్ తెలిపిన ఆస్ట్రేలియా క్రికెటర్.. నెటిజన్స్ కామెంట్స్ వైరల్!

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ వినాయక చవితి సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.భారత ఆటగాళ్లు గణేష్ చతుర్థి పురస్కరించుకుని సోషల్ మీడియాలో శుభాకాంక్షులు తెలియజేశారు. ఈనేపథ్యంలోనే వార్నర్ చేసిన పోస్ట్ నెటిజన్స్ ని ఫిదా చేసింది.ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకు ఆపోస్టులో ఏముందంటే ? కాగా పోస్ట్ ను గమినించినట్లయితే.. గణపతి విగ్రహాం ముందు దండం పెడుతున్న ఫోటోను వార్నర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందరీకి వినాయక చవితి…

Read More

రాజ్యాంగాన్ని గౌరవించలేని వ్యక్తులు ముఖ్యమంత్రి పదవికి అనర్హులు: రఘురామ

ప్రత్యేక హోదా, బడ్జెట్ ప్రొవిజన్ ను సాకుగా చూపెట్టి .. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్ని గుమ్మాల ఎక్కి దిగిన ప్రయోజనం శూన్యమన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ కు సహకరించే అవకాశమే లేదని కుండబద్దలు కొట్టారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. వైయస్ అవినాష్ రెడ్డిని విచారించిన తరువాత తాడేపల్లి ప్యాలెస్ లోని అతి కీలకమైన వ్యక్తికి నోటీసులు జారీ చేసినట్లు సాక్షి…

Read More
Optimized by Optimole