500 కిలోమీటర్ల మైలురాయి దాటిన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర..
Tcongress: మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర 43వ రోజు శుక్రవారం నాటికి జనగామ జిల్లా నర్మేట గ్రామానికి 502.5 కిలోమీటర్లు పూర్తయింది.బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి, హుజురాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, స్టేషన్ ఘన్పూర్, జనగామ, నియోజకవర్గాల మీదుగా సాగింది. అనంతరం మార్చి 16న ప్రారంభమైన పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లాలో 80 కిలోమీటర్లు, ఆసిఫాబాద్ జిల్లాలో 96 కిలోమీటర్లు, మంచిర్యాల…
మహోన్నత వ్యక్తులను అందించిన నేల బెంగాల్: మోదీ
దేశంలోని అన్నిరంగాల్లో వెలకట్టలేని ఎందరో మహోన్నత వ్యక్తులను అందించిన నేల బెంగాల్ అని మోదీ అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాత్రంతం కోసం పోరాడిన నేతల్లో నేతాజీ ఒకరని ,ఆయన చేసిన సేవలు, త్యాగాలు మరువలేనివని , ప్రతి భారతీయుడు ఆయనకు…
literature: బైబిల్ బండారం.. పుస్తకంపై నిషేధం ఎందుకంటే..?
విశి: ఇప్పుడంతా భయం భయం అయిపోయింది. ఏది రాసినా ముందుగా ఓ ముద్ర పడిపోతుంది. కానీ, డెబ్బై ఏళ్ల క్రితం తాము అనుకున్నది అనుకున్నట్లు ధైర్యంగా రాసి జనం ముందుకు తెచ్చిన వారు ఉన్నారు. అలాంటి వ్యక్తి నాసిన వీరబ్రహ్మం(ఎన్.వి.బ్రహ్మం). ఆయనది ప్రకాశం జిల్లా పరుచూరు తాలూకా గొనసపూడి. క్రైస్తవ సంఘాల అభ్యంతరాల కారణంగా ఆంధ్రా ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించింది. 1958 మార్చి 23న హైకోర్టు కూడా ఆ నిషేధాన్ని ఆమోదించింది. ఆ తర్వాత సుప్రీం…
‘పంచ’ దంపతులు..!!
ఈప్రపంచంలో కోట్లాది కోట్ల దంపతులున్నా వాళ్ళ మనస్వత్వాలు మాత్రం భిన్నమైనవి. వాళ్ళంతా ఐదు విధాలుగానే ఉంటారని శాస్త్రం చెబుతున్న మాట! ప్రపంచంలో ఉన్న ఆ ఐదు జంటలు ఎవరంటే? 1. మొదటిది లక్ష్మీనారాయణులు విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మి ఉంటుంది, అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై..ఆలోచన కూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో..ఆ జంట లక్ష్మీనారాయణుల జంట. 2.రెండవది గౌరీశంకరులు అర్థనారీశ్వరరూపం తలనుంచి కాలిబొటన వ్రేలివరకు…
Atheist: మతదూషణ నేరమైంది.. మానవత్వానికి శిక్ష ఖరారైంది..!
విశీ: ఛాందసవాదం ఏ మతంలో ఉన్న అది దాని ప్రభావం చూపుతుంది. ప్రశ్నించే గొంతుల్ని నొక్కి, నిరసన తెలిపే వాళ్లని బంధిస్తుంది. ఏ మతమూ అందుకు అతీతం కాకపోవచ్చు. మతం అనేది మనిషిని మింగే భూతంగా మారితే అవస్థలు తప్పవు. ఇరాన్ దేశంలో జరిగిన ఈ ఘటనే అందుకు సాక్ష్యం. సోహెల్ అరబీది ఇరాన్. వారిది మధ్యతరగతి కుటుంబం. చిన్ననాటి నుంచి సోహెల్ది ప్రశ్నించే తత్వం. అతనికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. స్కూల్ చదివే వయసులోనే ఒక…
టీడీపి అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూ అక్రమాలపై విచారణ జరిపిస్తాం: లోకేష్
టీడీపి అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూ అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సత్య సాయి జిల్లా ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఆయన ఆరోపించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూకబ్జాలపై ప్రత్యేక బృందంతో విచారణ చేయిస్తామని శనివారం మీడియాకి విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. గుట్టపై విలాసవంతమైన భవనంతో పాటు అందులో రేసింగ్ ట్రాక్,…
దేశంలో స్ధిరంగా ఇంధన ధరలు..
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా గత రెండు రోజులుగా ఇంధనం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇంధనం ధరలను గమనిస్తే… ఢిల్లీలో నిన్నటిలాగానే లీటర్ పెట్రోల్ 103 రూపాయల 97 పైసలు ఉండగా, డీజిల్ ధర 86 రూపాయల 67 పైసలుంది. ఇక, హైదరాబాద్లో పెట్రోల్ ఈ రోజు స్థిరంగా 108 రూపాయల 20 పైసలుంటే……