Nalgonda: గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువతకు టూ టౌన్ సీఐ, ఎస్సై కౌన్సిలింగ్..

నల్లగొండ: పట్టణంలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువతకు పోలీస్ స్టేషన్లో టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ రెడ్డిలు యువకుల తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. పట్టుబడిన 9 మంది యువకుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. గంజాయి అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.జిల్లా ఎస్పీ అపూర్వ రావు ఆదేశాల మేరకు పట్టణంలో గంజాయి విక్రయిదారులపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందన్నారు. పట్టణంలో ఎక్కడైనా యువకులు గంజాయి సేవిస్తున్నట్లు…

Read More

దేశంలో స్థిరంగా ఇంధన ధరలు..

దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.నిన్న‌టి వ‌ర‌కూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఈ రోజు కూడా కొన‌సాగుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను ప‌రిశీలిస్తే… ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ 108 రూపాయ‌ల 64 పైస‌లు, అలాగే డీజిల్ 97 రూపాయ‌ల 37 పైస‌లుగా ఉంది. హైద‌రాబాద్‌లో ఈ రోజు పెట్రోల్ 113 రూపాయ‌లకు చేరుకుంది. డీజిల్ 106 రూపాయ‌ల 22 పైస‌లు. ఇక రాష్ట్ర…

Read More

నిరుపేద విద్యార్థుల కోసం గురుకులాలను ప్రారంభించారు: డీఎస్పీ నాగభూషణం

సూర్యాపేట జిల్లా బాలెంల గురుకుల పాఠశాలలో స్వచ్ఛ గురుకుల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిఎస్పి నాగభూషణం  హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థినులు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేద విద్యార్థుల కోసం గురుకులాలను  ప్రారంభించిందని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ శైలజ మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులకు గురుకులాలు చక్కటి అవకాశమని అన్నారు.  విద్యార్థినులకు అర్థమయ్యేలా…

Read More

Actress Neha Shetty gorgeous..

Actressgallery: తెలుగులో వరుస సినిమాలు చేస్తూ జోరు మీదున్న నటి నేహాశెట్టి.తాజాగా ఈ అమ్మడు నటించిన బెదురులంక ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ భామకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Insta)

Read More

లంకతో టీ20.. బోణీ కొట్టిన భారత జట్టు!

శ్రీలంకతో టీ20 సిరీస్​లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్​లో భారత జట్టు బోణీ కొట్టింది. 200 పరుగులు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక జట్టు 137 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత జట్టు 62 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు శుభారంభం: అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియాకు..కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం అందించారు. వీరికీ తోడు శ్రేయాస్ అయ్యర్ రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో భారత్…

Read More

KTRcomments: రేవంత్, పొంగులేటి ప‌ద‌వులు ఊడ‌టం ఖాయం: కేటీఆర్‌

KTRVSREVANTH: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌నీ లాండ‌రింగ్ కు పాల్ప‌డిన చాలా మంది ప‌ద‌వులు కోల్పోయార‌ని ..త్వ‌ర‌లోనే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ప‌ద‌వులు ఊడ‌టం ఖాయ‌మ‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. ఈసంద‌ర్భంగా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చార సమ‌యంలో రాష్ట్రానికి వ‌చ్చిన ప్ర‌ధాని మోదీ.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మారింద‌ని చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తుచేశారు. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌క‌మైన అమృత్ టెండ‌ర్ల‌లో ఇంత పెద్ద అవినీతి జ‌రుగుతున్నా.. ప్ర‌ధాని…

Read More

Morning Walk: మీకు ఉదయం నడిచే అలవాటు ఉందా .? అయితే ఇది మీకోసమే

sambashiva Rao : =========== ప్రతి రోజు ఉదయం నిద్రలేవగానే నడిస్తే మంచిదని వైద్యులు చెబుతారు. అయితే వైద్యులు చెప్పినప్పుడు మాత్రమే పాటించే వారు కొందరైతే.. మరి కొందరు తేదీలు చూసుకొని రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అనుకుంటారు. దాంతో బద్ధకం వారిని ఆలోచన నుంచి దూరం చేస్తుంది. ఇంకొందరైతే మార్నింగ్ వాక్ ఎదో కొన్ని రోజులు చేసి మానుకుంటారు. అయితే మార్నింగ్ వాక్ ద్వారా వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం మీరుకూడా నడక మొదలు…

Read More
Optimized by Optimole