ఓబీసీలను ఇంటిపేరుతో కించపరిచినా నేరమేనని రాహుల్‌–మోదీ కేసులో తేలిందా?

Nancharaiah merugumala (senior journalist) ఎస్సీ, ఎస్టీలను కులం పేరుతో దూషిస్తే నేరం, ఇప్పుడు ఓబీసీలను ఇంటిపేరుతో కించపరిచినా నేరమేనని రాహుల్‌–మోదీ కేసులో తేలిందా? అనుసూచిత కులాలు (ఎస్సీలు–దళితులు), అనుసూచిత జాతుల (ఎస్టీలు–ఆదివాసీలు) వారిని కులం పేరుతో కించపరిస్తే, దూషిస్తే… ఈ నేరం చేసినవారిని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి భారతదేశంలో. నరేంద్రమోదీ వంటి వెనుకబడిన తరగతుల (ఓబీసీ)కు చెందిన వ్యక్తిని ఇంటి పేరుతో తక్కువ చేసి మాట్లాడితే న్యాయస్థానాలు శిక్ష విధిస్తాయని గురువారం గుజరాత్‌ నగరం సూరత్‌…

Read More

ఐపీఎల్ కింగ్స్ ఎలెవన్ పేరు మార్పు!

ఐపీఎల్ కింగ్స్ ఎలెవన్ జట్టు పేరు మారింది. రానున్న ఐపీఎల్ సీజన్2021లో పంజాబ్ జట్టుగా బరిలో దిగబోతుంది. ఈ విషయాన్ని ఆజట్టు యాజమాన్యం బీసీసీకి వెల్లడించింది. ఇందుకు బోర్డు కూడా అనుమతించింది. అయితే పేరు మార్పుకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఇందుకు సంబంధించి యాజమాన్యం మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. చెన్నై వేదికగా జరిగే ఐపీఎల్ సీజన్2021కి కొత్తపేరుతో వేలంలో పాల్గొనబోతుంది. బాలీవుడ్ నటి ప్రీతిజింతా సహాయజమానిగా ఉన్న…

Read More

రాత్రి లేటుగా తింటున్నారా.? ఐతే మీ శరీరంలో ఈ మార్పులు గమనించారా..?

Sambashiva Rao : నిత్యం ఉరుకుల ప‌రుగుల జీవితంలో మ‌నిషి ఎంత బీజీగా మారిపోయాడంటే త‌న ఆరోగ్యాన్ని కూడా ప‌ట్టించుకోనంత‌గా. రోజు ప‌ని ఒత్తిడి కార‌ణంగానో మ‌రే ఇత‌ర కార‌ణాలతో ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేస్తున్నారు. వేళాపాళా లేకుండా భోజనం తీసుకుంటున్నారు. అయితే స‌రైన స‌మ‌యంలో ఆహారం తీసుకోకుంటే వ‌చ్చే అన‌ర్థాలు అనేకం ఉన్నాయి. సమయానికి భోజ‌నం చేయ‌కపోవడం వ‌ల‌న‌ శరీరంలో అనేక రకాల వ్యాధులకు ఆవాసంగా మారనుంది. ముఖ్యంగా అనేక మంది రాత్రి పూట లేటుగా తింటుంటారు….

Read More

క్లీన్ స్వీప్ చేస్తామన్న ముఖ్యమంత్రికి అభద్రత భావం ఎందుకు: మనోహర్

ఏపీలో జగన్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవోపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. ప్రజల దగ్గరకు ప్రతిపక్షాలు వెళ్తే నష్టం వస్తుందని గ్రహించిన వైసీపీ ప్రభుత్వం.. జీవో 1 పేరుతో ఆంక్షలకు పూనుకుందని మండిపడ్డారు. నిరంకుశ జీవోలు తీసుకొచ్చినంత మాత్రాన ప్రజల మనసులను మార్చలేరని స్పష్టం చేశారు.175కి 175 స్థానాలు గెలుస్తామన్న సీఎం జగన్ రెడ్డికి.. అభద్రతా భావం? ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షల్లో పెన్షన్ తొలగించారని.. లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చి ఆందోళనకి…

Read More

పాలన చేతగాక… మానసిక స్థితి సరిగా లేక జగన్ మాట్లాడుతున్నారు : నాదెండ్ల మనోహర్

APpolitics: ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మేము ఊహించిన దానికంటే దిగజారి మాట్లాడుతున్నాడని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భార్య అనే బంధాన్ని కించపరిచేలా.. సంబోధించే విషయంలో.. పెళ్లి గురించి మాట్లాడే సమయంలో.. మహిళల మనోభావాలు.. ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడుతున్న ఈ ముఖ్యమంత్రి తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు.  అత్యున్నత పదవిలో ఉన్న ఈ వైసీపీ ముఖ్యమంత్రి ప్రతిసారీ  పవన్ కళ్యాణ్  పెళ్లిళ్ల విషయంలో మతిభ్రమించి మాట్లాడుతున్నట్లుగానే కనిపిస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.జనసేన…

Read More

కళ్లకు కట్టిన ‘క్లాస్’

. కెప్టెన్ లియోనల్ మెస్సీ (10), మరో ఫార్వర్డ్ జులియన్ అల్వరెజ్ (9) మిగతా తొమ్మిది మందితో కలిసి చేసిన మాయ లాటిన్ అమెరికా దిగ్గజం అర్జెంటీనా ను ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్ కు చేర్చింది. క్వార్టర్ ఫైనల్ లో మరో మేటి జట్టు బ్రెజిల్ ను ఓడించి సెమీస్ చేరి సంచలనం సృష్టించిన క్రొయేషియా ఏ దశలోనూ అర్జెంటీనా ముందు నిలువలేక పోయింది. ఆట ఆద్యంతం అర్జెంటీనా ఆటగాళ్లు ప్రశాంతంగా, అపార మనోధైర్యంతో, ఏ…

Read More

విద్యా సంస్థలకు తాత్కాలిక సెలవు : విద్యాశాఖ మంత్రి

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు తాత్కాలిక సెలవు ప్రకటిస్తున్నట్లు  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌ తరగతులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు శాసనసభలో ఆమె ప్రకటన చేశారు. ‘‘దేశంలో మరోమారు కరోనా వ్యాప్తి చెందుతోంది. మన రాష్ట్రంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల్లో  కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇదీ ఇలాగే కొనసాగితే కరోనా…

Read More

కామిక ఏకాదశి ప్రత్యేకత ఏంటో తెలుసా?

Kamikaekadashi: ఆషాడ మాసంలో కృష్ణ పక్ష  ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన నాలుగు నెలల కాలంలో వచ్చే మొదటి ఏకాదశి కావడంతో భక్తులు దీనిని విశేషంగా జరుపుకుంటారు. ఈ ఏకాదశి రోజు  శ్రీ హరికి తులసి ఆకులతో పూజ చేయటం, వెన్న దానం చేయడం వలన మనసులోని కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. కామిక ఏకాదశి రోజున శ్రీ హరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా…..

Read More
Optimized by Optimole