తెలంగాణాలో అంతుచిక్కని ప్రజానాడీ..

బొజ్జ రాజశేఖర్ (సీనియర్ జర్నలిస్టు ): తెలంగాణాలో ‘‘వార్‌’’ వన్‌సైడ్‌గా కనిపించడం లేదు.? కొత్త పోకడలకు అసెంబ్లీ ఎన్నికలు-2023 తెరలేపాయి.? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ద్విముఖ పోటీనా..? త్రిముఖ పోటీనా? అనే మీమాంస కొనసాగుతోంది .  బరిలో నిలిచిన  ప్రధాన పార్టీలు తామంటే  తాము అధికారంలోకి వస్తామని పగటి కలలు కన్తున్నాయి?కానీ  అధికారం ఎవ్వరికి దక్కుతుందని ఎవ్వరు చెప్పలేని సంకట పరిస్థితి తెలంగాణలో నెలకొంది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరు గెలు స్తారు..? ఎవ్వరు ప్రతిపక్షంలో నిలుస్తారు …

Read More

కేంద్ర బడ్జెట్ లో ఆర్వోబీ కి నిధులు కేటాయించాలి : పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీర్

వికారాబాద్: కేంద్ర బడ్జెట్లో ఆర్వోబీ కి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి.  వికారాబాద్  జిల్లా పచ్చిమ ప్రాంత ప్రజలు..  రాజధానికి వెళ్ళాలన్న.. జిల్లా కేంద్రానికి రావాలన్న ప్రధాన రహదారి పై రైల్వే క్రాసింగ్  ఉండడం వలన ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని వాపోయారు. స్థానిక ప్రజా ప్రతినిధులు.. సంబంధిత అధికారులు.. తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు.త్వరలో కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్…

Read More

కేసిఆర్ కు దళిత నేతలంటే ఎందుకు పడదు : బండి సంజయ్

సీఎం కేసీఆర్ కు దళిత నాయకులంటే ఎందుకు పడదని ? బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి , వర్ధంతి కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావడం లేదని ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో సంజయ్ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. దళిత నేతల కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడం…

Read More

పుష్ప.. పది కేజిఎఫ్ లతో సమానం_ డైరెక్టర్ బుచ్చిబాబు

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ర్ ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ‘ ఉప్పన ‘ సినిమాతో హిట్ కొట్టిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పుష్ప ‘ పది కేజీల తో సమానం.. హీరో ఎలివేషన్ పాత్ర చూస్తుంటే మతి పోతుంది.. ఈ సినిమా గ్యారెంటీగా అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది అని బుచ్చిబాబు అన్నాడు. తాను రీసెంట్…

Read More

ఐర్లాండ్ పై భారత్ సునాయస విజయం!

ఐర్లాండ్ తో టీ20 సిరీస్ లో టీంఇండియా బోణి కొట్టింది. ఆదివారం జరిగిన తొలి టీ20 లో హార్దిక్ నేతృత్వంలోని భారత జట్టు సమిష్టిగా రాణించడంతో 7 వికెట్ల తేడాతో ఐర్లాండ్ ను చిత్తుచేసింది. వర్షం పడటంతో ఎంపైర్లు మ్యాచ్ 12 ఓవర్లకు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణిత ఓవర్లలో 108 పరుగులు చేసింది. ఆజట్టులో టెక్టార్ (64*)టాప్ స్కోరర్ గా నిలిచాడు. భువనేశ్వర్ కుమార్(1/16), చాహల్(1/11) పొదుపైన బౌలింగ్ తో…

Read More

దడ పుట్టిస్తున్న మరో వైరస్!

ఓ వైపు కరోనా వైరస్‌.. ఫస్ట్ ..సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సం నుంచి ప్రపంచం ఇంకా కోలుకోలేదు. మరోవైపు ‘మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు చందంగా’ డెల్టా వేరియంట్ రకరకాల వేరియంట్లతో భయపెడుతోంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో వైరస్ జికా రూపంలో వెలుగులోకి వచ్చింది. ఇది ప్రమాదకరం కానప్పటికీ పిల్లలలో పెరుగుదలను ప్రభావితం చేస్తుందని వైద్యం నిపుణులు. హెచ్చరిస్తున్నారు. దేశంలో జికా వైరుస్ మొట్టమొదట కేరళలో వెలుగుచూసింది. తిరువనంతపురం జిల్లాలో ఈ ఈ వైరస్…

Read More

National: బీహార్ లో మళ్లీ కులాల కుంపటేనా..?

BiharElection: ఉత్తరాదిన రెండో పెద్ద రాష్ట్రమైన బీహార్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల రాజకీయ సెగతో అన్ని పార్టీలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్ రాష్ట్రంలో పలు చిన్న పార్టీలు కూడా కీలకపాత్ర పోషించనున్నాయి. గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే 2025 చివరిలో జరగనున్న ఎన్నికల్లో ప్రధానమైన ఎన్డీఏ, మహాఘట్బంధన్ (ఎంజీబీ) కూటముల్లో మార్పులు, చేర్పులతో పాటు రాష్ట్రంలో కొత్త పార్టీల రంగ ప్రవేశం నేపథ్యంలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన…

Read More

దేశంలో పసిడి ధరల్లో హెచ్చుత‌గ్గులు..

ఎప్ప‌టిలాగే బంగారం ధ‌ర‌లో హెచ్చుత‌గ్గులు క‌నిపిస్తూన్నాయి. నిన్న‌టితో పోల్చుకుంటే హైద‌రాబాద్‌లో బంగారం ధ‌ర‌ వంద రూపాయ‌ల‌కు పైగా త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. అయితే దేశ‌వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గిన‌ట్లు క‌నిపిస్తున్నాయి. ఇక ఈనాటి గోల్డ్ ప్రైజ్‌ను గ‌మ‌నిస్తే, దేశంలో 22 క్యార‌ట్‌ బంగారం ధ‌ర పది గ్రాములకు గాను 47 వేల 50 రూపాయ‌లు కాగా, 24 క్యారెట్ బంగారం 48 వేల 50 రూపాయ‌లుగా ఉంది. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లను…

Read More
Optimized by Optimole