ప్రతిపక్షాలు లేకుండా చేయాలనుకున్న కేసీఆర్ కుట్రను ఛేదించాలి :టీపీసీసీ రేవంత్

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై టీపీసీసీ రేవంత్ రెడ్డి  నిప్పులు చెరిగారు. అధికారాన్ని పదిలం చేసుకోవడానికి.. కేసిఆర్ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తున్నాడని ఆరోపించారు.  2014 నుంచి సిఎం కేసిఆర్  ఇదే తరహ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. 2018లో కేసీఆర్ పార్టీలో 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారని.. హామీలు అమలు చేయాలని జనం సంపూర్ణ మెజారిటీ ఇచ్చారని తెలిపారు. అయినప్పటికి కేసీఆర్ వైఖరిలో మాత్రం మార్పు రాలేదని..రెండోసారి అధికారంలోకి వచ్చినా ఫిరాయింపులను కొనసాగిస్తునే ఉన్నారని  ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఒక…

Read More

లక్షలాది మంది భవిష్యత్ పైనా చిల్లర రాజకీయాలేనా? భరోసా నింపే ప్రయత్నం ఎక్కడ?

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం కలిగిస్తోంది. తమ వీక్ నెస్ తో బోర్డులో ఉన్న కొంతమంది వ్యక్తులు చేసిన పనికి, ఉద్యోగాల కోసం అహోరాత్రులు కష్టపడి చదువుకున్న లక్షలాది మంది అభ్యర్థులు రోడ్డునపడ్డారు. ఇన్నాళ్లు కష్టపడి చదివాం, ఉద్యోగాలు కొట్టేందుకు అడుగు దూరంలో ఉన్నాం అనుకున్నారు. కానీ, నోటికాడికి వచ్చిన ముద్ద మట్టిపాలైంది. *పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకుంటూ, తిండి లేక, నిద్ర లేక అవస్థలు పడుతూ పరీక్షలు రాశారు.*  చాలా కాలం తర్వాత…

Read More

దేశ ప్రతిష్టతను మసకబార్చే కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

భారత్ ప్రతిష్టతను మసక అంతర్జాతీయ కుట్ర జరుగుతొందని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు. నాగపూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ప్రఖ్యాత సెలబ్రెటీలు ట్వీట్స్ వెనక అంతర్జాతీయ కుట్ర దాగుందని ఆయన తెలిపారు. దేశంలో గందరగోళం వాతావరణం సృష్టించి అల్లర్ల రేపే ప్రయత్నం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కాగా రైతులకు మద్దతు తెలుపుతూ హాలీవుడ్ పాప్ సింగర్ రిహనా, ప్రపంచ పర్యావరణ వేత్త గ్రేటా…

Read More

తెలంగాణ CS రద్దుపై హైకోర్టు తీర్పును స్వాగతించిన ప్రతిపక్షాలు..

సీఎస్ సోమేష్ కుమార్ ను తెలంగాణకు కేటాయించడాన్ని రద్దుచేస్తూ  హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించాయి. రాష్ట్ర విభజన తర్వాత DOPT ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి, ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు రాష్ట్రంలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికమని బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ కేడర్  అధికారులను పక్కనపెట్టి…. ఏపీకి కేటాయించిన అధికారిని సీఎస్  పదవిలో నియమించడం ద్వారా సీఎం కేసీఆర్ రాజకీయ లబ్ధి పొందారని సంజయ్  విమర్శించారు. అటు…

Read More

కోల్కతా పై రాయల్స్ విజయం!

వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ పడింది. శనివారం కోల్కతా నైట్ రైడర్స్ తో పోరులో రాయల్స్ జట్టు సమిష్టిగా రాణించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. జట్టులో ప్రధాన బ్యాట్సమెన్స్ స్వల్ప స్కార్స్కి ఔటైనా.. రాహుల్‌ త్రిపాఠి(36; 26 బంతుల్లో 1×4, 2×6) దినేశ్‌ కార్తీక్‌(25; 24 బంతుల్లో 4×4)రాణించడంతో…

Read More

కవితకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. ఈడీ ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చు?

పార్థ సారథి పొట్లూరి: తెలంగాణా సీఎం కూతురు ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.తనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయకుండా.. విచారణ కోసం సమన్లు పంపించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమని సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. సోమవారం  పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆమె తరుపున కపిల్ సిబాల్ సుప్రీం కోర్టు లో వాదనలు వినిపించాడు. తన క్లయింట్ అయిన కవిత కి ED సమన్లు ఇవ్వడం చట్టవిరుద్ధం అని పేర్కొన్నాడు….

Read More

RRR: ‘నాటు… నాటు…’ ఒరిజినల్ అనడానికి Oscarమ్?

Naresh Nunna: ఉత్తమ ఒరిజినల్ సాంగ్, మ్యూజిక్ కేటగిరీలో ‘నాటు నాటు…’ పాట ఆస్కార్ అవార్డు వచ్చింది. తెలుగు సినీ సంగీత సాహిత్య పాటవాలు ఆ పాట ద్వారా వెల్లడి కావడం, ఆస్కార్ వేదిక వరకూ అనేక దశల్ని దాటుకుంటూ వెళ్లిన RRR సినిమా – తెలుగు వాడి సినీ నిర్మాణ ప్రతిభకి గీటురాయిగా నిలవడం – వ్యక్తిగతంగా నాకు బాధాకరమే. ప్రపంచస్థాయి కళాసృజన, సాహితీసాంస్కృతిక సంపద ఉన్న మన గర్వోన్నత తెలుగు జాతికి సినీరంగం నుంచి…

Read More

తాగిన మైకంలో మందుబాబు రచ్చ..వీడియో వైరల్!

సాధారణంగా మద్యం మత్తులో ఏంచేస్తారో వారికే తెలియదు.మైకం పక్కనున్న వారిని సైతం భయభ్రాంతులకు గురిచేస్తుంది. అలాంటే ఘటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓవేడుకకు హాజరైన మందుబాబు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇంతకు అతను చేసిన రచ్చ ఏంటంటే? వైరల్ గా మారినా ఆవీడియోలో.. వేడుకకు హాజరైన మందుబాబు, మత్తులో కాకర పుల్లలు కాల్చడం మొదలెట్టాడు. కుడి చేతిలో ఒకటి ..మరో చేతిలో మరోకటి పట్టుకుని మహిళ వద్దకు వెళ్లి తూలుతు డ్యాన్స్…

Read More

ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర!

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశముఖ్ పై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ సింగ్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవి అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తో చర్చినట్లు ఆయన పేర్కొన్నారు. హోంమంత్రి ఆరోపణలపై లోతైన దర్యాప్తు చేయాలని శరద్ పవార్ డిమాండ్ చేశారు. అయితే పరమ్ సింగ్ ఆరోపణలు తమ ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపదని ఆయన అన్నారు. మహా ఘట్ బంధన్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రగా…

Read More
Optimized by Optimole