పోలవరం పై ప్రధాని మోదికీ కేవీపీ రామచంద్ర రావు లేఖ..

APPOLITICS : పోలవరం పై ప్రధాని నరేంద్ర మోదీకి  మాజీ రాజ్యసభ సభ్యులు డా. కే‌వి‌పి రామచంద్ర రావు లేఖ రాశారు. జాతీయ‌ ప్రాజెక్టు నిర్మాణం ప‌ట్ల  ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్య వైఖ‌రిని నిర‌సిస్తూ  కేవీపీ లేఖ‌లో ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. కేంద్ర‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం ఈనాడు అనాధ లా  మిగిలిపోయిందన్నారు. స‌కాలంలో ప్రాజెక్టు నిర్మాణానికి  కేంద్రం నిధులు కేటాయించకపోవడం వల్ల సముద్రం లోకి వృధాగా పోయే 300 పైగా టి‌ఎం‌సి ల నీటిని వినియోగంలోకి…

Read More

కలవరపెడుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు!

దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ కేసుల తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు మ్యుకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌)కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు దేశంలో 28వేల మ్యుకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 86శాతం మంది కొవిడ్‌ నుంచి కోలుకున్న వారేనని తెలిపింది. మొత్తం కేసుల్లో 62.5శాతం (17,601) మధుమేహులకు చెందినవారని పేర్కొనడం గమనార్హం. బ్లాక్ ఫంగస్ కేసులు మహారాష్ట్రలో 6339 కేసులు ..గుజరాత్‌లో 5486 కేసులు అత్యధికంగా నమోదయ్యాయని తెలిపింది. ఇక సెకండ్‌…

Read More

శ్రీరాముని పై టిఆర్ఎస్ నేత అనుచిత వ్యాఖ్యలు!

తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ , టిఆర్ఎస్ నేత పిడమర్తి రవి శ్రీరాముని పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్లోని ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పరిరక్షణ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత రెండు రోజుల నుండి చందాల దందా మొదలైందని.. అయోధ్య రామ మందిర నిర్మాణ విరాళాల కోసం బిజెపి నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో దేశంలో జై భీమ్ _ జై శ్రీరామ్…

Read More

ABVp రాజు మరణం ఉద్యమాలకు తీరని లోటు: బండి సంజయ్

Miryalguda: ఏబీవీపీ జాతీయ మాజీ కార్యదర్శి, ఉస్మానియా ముద్దు బిడ్డ కడియం రాజు అకాల మరణం తీరని లోటు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. మిర్యాలగూడ సమీపంలోని కొత్తగూడెం గ్రామానికి విచ్చేసిన బండి సంజయ్  కడియం రాజు కుటుంబాన్ని పరామర్శించారు.  అణగారిన వర్గాల అభ్యున్నతికి   కడియం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు.  కడియం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ  సందర్బంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, …

Read More

రావిషింగ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ స్టన్నింగ్(ఫోటోస్)

Rx 100 చిత్రంతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. ఈఅమ్మడు తాజాగా జిన్నా చిత్రంతో ప్రేక్షకులను అలరించింది.మూవీ ఆశించిన మేర విజయం సాధించకపోయినప్పటికి తన నటనతో ఆకట్టుకుంది.తాజాగా ఈభామ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు నెట్టింట్ట హాల్ చల్ చేస్తున్నాయి. Rx 100 చిత్రంతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. ఈఅమ్మడు తాజాగా జిన్నా చిత్రంతో ప్రేక్షకులను అలరించింది.మూవీ ఆశించిన మేర విజయం సాధించకపోయినప్పటికి తన నటనతో ఆకట్టుకుంది.తాజాగా…

Read More

ఊరించి ఊసురుమ‌నిపిస్తుంది..ఈ సారైనా అదృష్టం వ‌రించేనా..?

Sambasiva Rao: ============== ప్ర‌పంచ క‌ప్ వ‌స్తుందంటేచాలు అభిమానులే కాదు, పోటీలో పాల్గొనే జ‌ట్లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తాయి. వ‌ర‌ల్డ్ క‌ప్ దృష్టిలో ఉంచుకొని ఆట‌గాళ్ల‌ను సిద్ధం చేస్తాయి యాజ‌మాన్యాలు. అయితే వ‌న్దే, టీ20 ఇలా ఫార్మాట్ ఏదైనా.. ప్రపంచకప్‌లో ఆ జట్టుది ఓట‌మి బాట‌నే.. ఆ జ‌ట్టులో స్ట్రాంగ్ ప్లేయ‌ర్స్ లేక కాదు. అంద‌రూ ప్ర‌పంచ‌స్థాయి ఆట‌గాళ్లే.. బ్యాటింగ్ , బౌలింగ్ , ఫీల్డింగ్ విభాగాల్లో ఆ జ‌ట్టుతో పోటీప‌డే టీం మ‌రోక‌టి లేదు. ఎంత…

Read More

పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్న జనసేనాని..

Janasena: అకాల వర్షాలతో పంటలు కోల్పోయి నష్టాల పాలైన రైతాంగాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  పరామర్శించనున్నారు. బుధవారం ఉదయం రాజమండ్రి చేరుకొని.. అక్కడి నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో దెబ్బ తిన్న పంటలను పరిశీలించి, రైతులకు భరోసా కల్పించనున్నారు.   పలు నియోజక వర్గాల మీదుగా జనసేనాని పర్యటన సాగుతుంది. ఈ పర్యటనలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారు.  

Read More

Emchestunnav: ఏం చేస్తున్నావ్ రివ్యూ .. ” అచ్చమైన ప్రేమ కథ ”

విశీ(వి.సాయివంశీ): నాలుగు ప్రేమలు ఉన్న అచ్చమైన ప్రేమకథ..!  ‘ఏం చేస్తున్నావ్?’ ఏం చేస్తాం? పెద్దలైతే కాలక్షేపం చేస్తారు. పిల్లలైతే అల్లరి చేస్తారు. అమ్మానాన్నలు పనులు చేస్తారు. మరి అప్పుడే కాలేజీ ఏజ్ దాటిన కుర్రకారు ఏం చేస్తారు? కొలువు. అదే వారికి నెలవు. అంతేనా? అంతకుమించి ఏమీ లేదా? ఉండకూడదా? ‘కలలు కనండి.. సాధించండి’ అన్నారు అబ్దుల్ కలాం. దాన్ని మనవాళ్లు మరోలా వ్యాఖ్యానించుకున్నారు. ‘ఫలానా కలలే కనండి.. ఫలానా మార్కులొస్తే అవే మీకు మీ కలల్ని…

Read More

గ్రేటర్ పీఠం టీఆర్ఎస్ దే!

జిహెచ్ఎంసి కొత్త పాలక వర్గం గురువారం కొలువుదిరింది. కొత్తగా ఎన్నికైన 149 మంది కార్పొరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి (హైదరాబాద్ కలెక్టర్)శ్వేతా మహంతి నాల్గు భాషల్లో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేయర్ ఎన్నిక నిర్వహించారు. అధికార టీఆర్ఎస్ నుంచి బంజారాహిల్స్ కార్పొరేటర్గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా తార్నాక కార్పొరేటర్గా గెలిచిన మోతె శ్రీలత ఎన్నికయ్యారు. కాగా మేయర్ ఎన్నికకు టీఆరెస్ నుంచి విజయలక్ష్మి, బీజేపీ నుంచి రాధ పోటీపడ్డారు. మేయర్…

Read More
Optimized by Optimole