నానాటికీ పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్..!

ద‌శాబ్దాలుగా దేశాన్ని ఏలిన  కాంగ్రెస్ ప‌రిస్థితి ఏంటి ? ఆపార్టీకి ఎంత‌మంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 2024  లోక్ సభ ఎన్నిక‌ల‌కు సెమిఫైన‌ల్  భావించే.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ,మిజోరం ఎన్నిక‌ల్లో ఆపార్టీ  ఏ మేర ప్ర‌భావం చూప‌నుంది?  భార‌త్ జోడో యాత్రలో క‌నిపించిన హ‌స్తం వేవ్ .. రానున్న ఎన్నిక‌ల్లో  ఎంత‌మేర లాభంచేకూరే  అవ‌కాశ‌ముంది?  రాజస్థాన్‌, ఛ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రాల్లో అధికారం నిలుపుకుంటుందా? దేశ‌వ్యాప్తంగా 30 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి 660 మంది  ఎమ్మెల్యేలు ఉన్నారు….

Read More

హైదరాబాద్ ఐటీ రంగం చంద్రబాబుతో మొదలైందనే వాదన వాస్తవం..

Nancharaiah merugumala senior journalist: (ఆర్థిక సంస్కరణలు పీవీతో ఆరంభమయ్యాయనే దాంట్లో ఎంత నిజం ఉందో..హైదరాబాద్ ఐటీ రంగం చంద్రబాబుతో మొదలైందనే వాదనలోనూ అంతే వాస్తవం ఉంది!) ఇండియాలో ఆర్థిక సంస్కరణలు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారితోనే ఆరంభమయ్యాయనే అబద్ధాన్ని దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు. హైదరాబాద్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మొదలయి, విస్తరించిందనే ప్రచారాన్ని మాత్రం ఆమోదించడానికి కొందరికి అభ్యంతరాలు ఉన్నాయి….

Read More

మునుగోడులో ప్రచారాన్ని స్పీడప్ చేసిన బీజేపీ.. బీఆర్ఎస్ తో గెలవాలని కేసీఆర్ కు సవాల్…!!

మునుగోడు ఉప ఎన్నిక ఖరారైన నేపథ్యంలో బీజేపీ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు.దమ్ముంటే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పేరుతో అభ్యర్థిని బరిలోకి దింపాలని సవాల్ విసిరారు.అక్రమ సంపాదనతో ఉప ఎన్నికలో గెలవాలని టీఆర్ఎస్ చూస్తోందని కాషాయం నేతలు ఆరోపించారు.ఎన్ని కుట్రలు పన్నినా మునుగోడు గడ్డపై కాషాయం జెండా ఎగిరి తీరుతుందని కుండబద్ధలు కొట్టారు.దళితబంధు, గిరిజన బంధు, పేదలబంధు ఇవ్వాలని కమలం నేతలు డిమాండ్ చేశారు. కాగా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎన్నికుట్రలు…

Read More

నిమ్మగడ్డ బది’లీలలు’

అమరావతి: ప్రభుత్వంపై పోరాడి ఎట్టకేలకు తాను అనుకున్నట్లే గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వ అధికారుల బదిలీల విషయంలో ఎన్నికల కమిషనర్ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొత్త ఓటర్లతో కూడిన ఓటరు జాబితాను రూపొందించడంలో అలసత్వం వహించారని ఆరోపిస్తూ.. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సెక్రటరీ గిరిజా శంకర్ లను బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ప్రధాన…

Read More

BRS: పార్టీ ఫిరాయింపుల పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు..

కవీందర్ రెడ్డి (పొలిటికల్ అనలిస్ట్):  పార్టీ ఫిరాయించే వాళ్ళ గురించి వాళ్ళను చేర్చుకునే వాళ్ళ గురించి మాట్లాడే అర్హత తెరాస కు అందులోని నాయకులకు లేదు ప్రజలకు మాత్రమే ఉంది. 2019 లో గెలిచిన తరువాత బ్రహ్మాండమైన మెజారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్యెల్యేలను చేర్చుకున్నారు. ఇప్పుడు 64 మంది మాత్రమే ఉన్న కాంగ్రెస్ ఊరుకోదు కదా అదే పని చేస్తోంది. ఉదాహరణకు కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు ఓడిపోయిన తరువాత కాంగ్రెస్ నుండి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డిని…

Read More

Kasturi: నటి కస్తూరికి కమ్మ, రెడ్డి, బలిజ, గవర వంటి కులాలవారే ‘టార్గెట్‌’..!

Nancharaiah merugumala senior journalist: తమిళబ్రాహ్మణ నటి కస్తూరికి కమ్మ, రెడ్డి, బలిజ, గవర వంటి కులాలవారే ‘టార్గెట్‌’ మరి తెలుగోళ్లందరినీ అవమానించిందనే పేరుతో అరెస్టు దాకా ఎందుకు పోయింది? తమిళనాడులో లేదా పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాల్లో మూడొందల ఏళ్ల క్రితం వచ్చి స్థిరపడిన తెలుగు వారి గురించి కించపరిచే తీరులో మాట్లాడిన సినిమా నటి కస్తూరిని (50) శనివారం హైదరాబాద్‌ నార్సింగిలో అరెస్టు చేశారని తమిళనాడు పోలీసులు చెబితే తెలసింది. కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌…

Read More

APpolitics: ‘వై నాట్‌ 175’ ఎవరి నినాదమయ్యేనో!

APpolitics:   వై నాట్‌ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి? ఉన్నట్టుండి ఓ నినాదం శిబిరం మారిస్తే ఎలా ఉంటుంది? రాత్రికి రాత్రి నాయకులు శిబిరాలు మారుస్తున్న రాజకీయ వాతావరణంలో ఉన్నాం! నాయకుల సంగతలా ఉంచి…. నిన్నటి దాకా ఒక శిబిరంలో ఘాటుగా చలామణి అయిన ఓ నినాదం ప్రత్యర్థి శిబిరానికి మారి, అక్కడ చర్చనీయాంశమౌతున్న పరిస్థితి! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ‘వై నాట్‌ 175’ నినాదం ఎత్తుకున్నాకా ప్రతి విషయంలో ‘వై నాట్‌’ కోణంలోనే విశ్లేషణలు…

Read More

డ్రగ్స్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన దేవేంద్ర ఫడ్నవీస్..!

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసు.. రోజుకో ట్విస్టులు, పూటకో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే టార్గెట్‌గా ట్వీట్లు, ఆరోపణలు గుప్పిస్తున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌పై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి తర్వాత బాంబు పేల్చుతానని ముందే చెప్పిన ఫడ్నవీస్.. అనుకున్నట్టే మాలిక్‌కు దావూద్ గ్యాంగ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. దావూద్ అనుచరుల నుంచి మాలిక్ చౌకగా ఆస్తులు కొన్నారని, ఆయనకు అండర్ వరల్డ్‌తో…

Read More

Ekdinpratidin: ఉద్యోగానికి వెళ్లిన అమ్మాయి.. ఇంటికెప్పుడు రావాలి?

Ekdin pratidinmovie: Camp Sasi గారు FB వాడుతున్న టైంలో ఒక పోస్ట్ రాశారు. అది నాకు బాగా గుర్తుండిపోయింది. “ఫైట్స్, డ్యాన్స్ సీక్వెన్స్ ఎవరైనా తీస్తారు. దర్శకుడి ప్రతిభ బయటపడేది Emotional Scenesలోనే. ఆ సన్నివేశాల్లో కెమెరా ఎక్కడ ఉంది, ఎడిటింగ్ ఎలా చేశారు, ఒకరు డైలాగ్ చెప్తుంటే మిగిలినవారి ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, రీరికార్డింగ్ ఎలా ఉంది.. ఇవన్నీ చాలా కీలకం. వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు” అని రాశారు….

Read More
Optimized by Optimole