Nconvention: ఎన్ కన్వెన్షన్ను కూలగొడుతున్నా చెదరని నాగార్జున గుండె..!
Nancharaiah merugumala senior journalist: నాడు అన్నపూర్ణ స్టూడియోస్కు ఎన్టీఆర్ నోటీసులతో ఏఎన్నార్కు గుండెపోటు..నేడు ఎన్ కన్వెన్షన్ను కూలగొడుతున్నా చెదరని నాగార్జున గుండె! కొన్న స్థలం నుంచి ప్రజల సంపదలో భాగమైన చెరువులోకి చొరబడి నిర్మాణం చేశారనే కారణంపై హైదరాబాద్ ఐటీ కేంద్రం మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ అనే కొన్నెకరాల విస్తీర్ణంలో కట్టిన భవనాలను తెలంగాణ సర్కారు శనివారం కూల్చేస్తోందనే వార్తలు వేగంగా వచ్చిపడుతున్నాయి. దీని యజమాని దివంగత తెలుగు హీరో అక్కినేని నాగేశ్వరరావు చిన్నకొడుకు నాగార్జున…
Bandisanjay: బండి సంజయ్ తొలి విడత ‘ ప్రజాహిత’ యాత్ర సక్సెస్..
Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన తొలిదశ ప్రజాహిత యాత్ర విజయవంతంగా ముగిసింది. కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేడిపల్లి వద్ద ప్రారంభించిన ప్రజాహిత యాత్ర ఈరోజు మధ్యాహ్నం సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారంలో ముగిసింది. సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో ఈ యాత్ర కొనసాగింది. మొత్తం 81 గ్రామాల్లో ప్రజాహిత యాత్ర విజయవంతంగా ముగిసింది. జగిత్యాల జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ…
మరో కొత్త వేరియంట్ గుర్తించిన పూణే శాస్త్రవేత్తలు!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గుతున్నప్పటికీ.. కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా B.1.1.28.2 కొత్త వేరియంట్ను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) నిపుణులు గుర్తించారు. వీటిని బ్రిటన్, బ్రెజిల్ నుంచి వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికుల నమూనాల ఆధారంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ వేరియంట్ లక్షణాలు కాస్త తీవ్రంగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. B.1.1.28.2 వేరియంట్ కారణంగా శరీర బరువు కోల్పోవడం.. శ్వాసకోశంలో వైరస్ గణనీయంగా పెరగడం.. ఊపిరితిత్తులు దెబ్బతినడానికి…
‘గాడ్సే’ వాంగ్మూలం!
నాథూరాం గాడ్సే ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది జాతిపిత ‘మహాత్మాగాంధీ’ని హత్య చేసిన నేరస్తుడు! అసలు ఆయన ఆ హత్య ఎందుకు చేశాడు? చేయడానికి గల కారణం ? హత్యకు సంబంధించి గాడ్సే కోర్టుకి ఇచ్చిన వాంగ్మూలం ఏంటి? కోర్టు అతనికి ఉరి శిక్ష ఎందుకు వేసింది? గాడ్సే కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలం( అనువాదం).. “నాకు కాంగ్రెస్ నాయకులతో భేదాభిప్రాయాలు ఉండేవి, ఇప్పుడూ ఉన్నాయి. ఇది నేను 28 ఫిబ్రవరి 1935న సావర్కర్ కి రాసిన…
ఓవైసీకీ కౌంటర్ ఇచ్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయా వేడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల గడువు ఏడాది సమయం ఉన్నపటికి పార్టీ నేతలు అపుడే సవాళ్లు ప్రతిసవాళ్లతో విరుచుకుపడుతున్నారు.a ప్రస్తుత ముఖ్యమత్రి యోగి ఆదిత్యనాథ్ ను మళ్లీ గెలవనివ్వబోమని.. యూపీలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు చేశారు. కాగా ఒవైసీ సవాల్ ను స్వీకరిస్తున్నామంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోని మొత్తం…
పార్టీ ఫిరాయించిన పన్నెండు మందిని అసెంబ్లీ గేటును తాకనివ్వవద్దు :రేవంత్ రెడ్డి
telanganaelections2023: ఉద్యమ సమయంలో పదవులను పూచిక పుల్లలా విసిరేశామని కేసీఆర్ చెబుతున్నాడని.. నిజానికి పదవులు విసిరినట్లే విసిరి.. ఎలక్షన్లు, కలెక్షన్లు, సెలెక్షన్ల పేరుతో ఆస్తులను దోచుకున్నారని, రాజీనామా తర్వాత కూడా పదవులు వారే తీసుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉద్యమం కోసం తన మంత్రి పదవిని విసిరేసి.. తిరిగి ఆ పదవికి తీసుకోలేదన్నారు. పార్టీ ఫిరాయించిన పన్నెండు మందిని అసెంబ్లీ గేటును తాకనివ్వవద్దని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ మారే వాళ్లకు…
ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట..?
– అధిక నిధుల కేటాయింపు పై ఆశాభావం కోవిడ్ ఫలితంగా ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థ డొల్లతనం బయటపడింది. ప్రాథమిక వైద్య కేంద్రాలు, ప్రయివేటు ఆసుపత్రులున్న, సేవలు అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య సంరక్షణకు నిధుల కేటాయింపు పెంచాలనే డిమాండు పెరుగుతుంది. 2021-22 ప్రవేశపెట్టె బడ్జెట్లో వైద్య రంగానికి నిధుల కేటాయింపు ఎలా ఉండబోతుందన్న ప్రశ్న అన్ని వర్గాల్లోను ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు కోవిడ్ ముంపు తొలగకపోవడం.. భవిష్యతులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తవని…