లంకేయులపై భారత బౌలర్ల సవారి..నేరుగా సెమీస్..

Worldcup2023: వన్డే ప్రపంచ కప్ 2023 లో భారత్ సెమీస్ దూసుకెళ్లింది. ముంబై వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన పోరులో భారత్ 302 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.తొలుత  బ్యాటింగ్ చేసిన అతిధ్య  జట్టు 357 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు భారత బౌలర్ల ధాటికి 55 కే ఆలౌట్ అయ్యింది. భారత బౌలరల్లో షమీ 5 , మహమ్మద్ సిరాజ్ 3, బుమ్రా, జడేజా తలా వికెట్…

Read More

‘యువగళం ‘ పాదయాత్ర కి మంగళమేనా?

Naralokesh:టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ‘యువగళం ‘ పాదయాత్ర కి మంగళం పాడినట్లేనా? పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఆగిపోయిన పాదయాత్ర కొనసాగే దాఖలాలు కనిపించడం లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాబు అరెస్ట్ తో గల్లీ వదిలేసి ఢిల్లీలో తిష్ట వేసిన లోకేష్ లో ..ఎంతసేపూ కేంద్ర పెద్దల మెప్పు పొంది కేసుల నుంచి  ఎలా బయట పడలనే తాపత్రయమే కనిపిస్తోందని పార్టీలో బయట గుసగుసలు వినిపించాయి….

Read More

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి షాక్ ?

దేశంలో ఉత్తరాది ప్రాంతానికి గుండెకాయ లాంటి మధ్యప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం సాధించి హిందీ బెల్టు రాష్ట్రాలలో తన పట్టు సడలేదని నిరూపించుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంటే, ఇక్కడ పగ్గాలు చేపట్టి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందనే సంకేతాలివ్వాలని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 230 సీట్లు…

Read More

చంద్రబాబుకు ‘అనారోగ్యం’ పై ఒక్కో కులం పత్రిక ఒక్కోలా చెబితే ఎలా ?

Nancharaiah merugumala senior journalist: చంద్రబాబుకు ‘అనారోగ్య’ కారణాలపై బెయిలు–అని ‘ఈనాడు, జ్యోతి’ చెబుతుంటే…‘ఆరోగ్య’ కారణాల దృష్ట్యా ఆయనకు బెయిలు మంజూరైందని ‘సాక్షి’ వెల్లడించింది!ఒక్కో కులం పత్రిక ఒక్కో రకంగా చెబితే మామూలు తెలుగోళ్లు ఏమైపోవాలి? గత 52 రోజులుగా రాజమహేంద్రి జైల్లో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అగ్రనేత నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసిందని ఆంధ్రా మూలాలున్న మూడు తెలుగు దినపత్రికల వెబ్‌సైట్లు తెలిపాయి. అయితే, రెండు ‘వ్యవసాయధారిత’…

Read More

తెలంగాణలో కాంగ్రెస్‌ కేసీఆర్‌ పార్టీని దాటిపోతోందనడానికి ఆధారాలే లేవు..

Nancharaiah merugumala senior journalist: ‘తెలంగాణలో బీఆర్ఎస్‌ నిస్సందేహంగా ముందుంది, దాని పునాది చెక్కుచెదర లేదు..కాంగ్రెస్‌ పుంజుకుని కేసీఆర్‌ పార్టీని దాటిపోతోందనడానికి ఆధారాలే లేవు’..సెఫాలజిస్ట్‌ సంజయ్‌ కుమార్‌ మాటలు ఎప్పుడూ వాస్తవ పరిస్థితికే అద్దంపడతాయి! ‘‘తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆరెస్సే ఖాయంగా ముందంజలో ఉంది. కాంగ్రెస్‌ కోలుకుని ముందుకు పోవడం లేదు. రాష్ట్రంలో 2014 జూన్‌ నుంచీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా బీఆరెస్‌ బలం చెక్కు చెదరలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పార్టీకి విస్తృతమైన…

Read More
Optimized by Optimole