ఓరుగల్లు కాషాయమయం.. ప్రసంగాలతో హోరిత్తించిన కమలనాథులు!

ఓరుగల్లులో కాషాయ జెండా రెపరెపలాడింది. తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కమలం నేతలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేశారు. భారత్ మాతాకీ జై, జై తెలంగాణ నినాదాలతో కాషాయం నేతలు సభను హోరిత్తించారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను చీకట్లోకి నెట్టిసిందని.. వెలుగులోకి తెచ్చేందుకు సంజయ్ పాదయాత్ర చేపట్టారని బీజేపీ నేతలు ప్రసంగాలను దంచేశారు. హిందూ దేవుళ్లను తిట్టిన మునావర్ ఫారూఖి సభకు…

Read More

నిరుద్యోగుల అండ కోసమే యాత్ర : బండి సంజయ్

ప్రత్యేక వ్యాసం: (బండి సంజయ్, ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు) ప్రజాసంగ్రామ పాదయాత్ర నిర్వహిస్తున్నది ఓట్ల కోసమో, అధికారం కోసమో కాదు. తెలంగాణలోని సకలజనులకు విద్యా, ఉద్యోగ, ప్రత్యేక తెలంగాణ సాధన అభివృద్ధి ఫలాలు అందించేందుకు వారికి అండగా నిలబడడం కోసం, విద్యావంతులైన నిరుద్యోగ యువతీ యువకులకు అండగా నిలబడి  ఖాళీగా ఉన్న కొలవులు భర్తీ చేసే వరకు పోరాటం చేయడం కోసమే ఈ ప్రజాసంగ్రామ పాదయాత్ర. 2014, 2018, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ…

Read More

‘నడక మాత్రమే నాది … నడిపించింది తెలంగాణలోని సకల జనులు’’

(బండి సంజయ్‌ కుమార్‌, పార్లమెంటు సభ్యులు, కరీంనగర్‌, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు) _______________________ నడక మాత్రమే నాది … నడిపించింది తెలంగాణలోని సకల జనులు.. బంగారు పంటలు కావాలా? … మతం మంటలు కావాలా? తాను బతికుండగా తెలంగాణను ఆగం కానియనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. బిజెపి పార్టీ  మాత్రం అభివృద్ధి గురించి చర్చింస్తుంటే, దాన్ని నుండి దృష్టని మళ్లించడం కోసం నానాయాగి చేస్తున్నారు. అందులో భాగమే మతతత్వ పార్టీ ఎంఐఎంతో,   ఎర్రగులాబీలతో, కాంగ్రెస్‌పార్టీతో చేతులు కలిపి,  రాష్ట్రంలోని మతద్వేషాలు…

Read More

తెలంగాణలో మున్నూరు కాపు ముఖ్యమంత్రి కాకూడదా?

Nancharaiah merugumala (senior journalist) __________________________ ఆంధ్రప్రదేశ్ లో రెడ్ల బూట్లు తుడవడం తనకు గర్వకారణం అన్న పేర్ని వెంకట్రామయ్య (నానీ) వంటి అగ్రకుల కాపులూ, గుజరాతీ వైశ్య రత్నం అమిత్ షా కు కేవలం చెప్పులు మాత్రమే మెరుపు వేగంతో అందించిన ఓబీసీ మున్నూరు కాపు సోదరుడు బండి సంజయ్ కుమార్ వంటి మున్నూరు కాపులూ రాజకీయంగా ఇంకా ఇంకా ఎదిగిపోవడం ఎందరికో ఇష్టం లేదు. అందుకే, రెండు తెలుగు రాష్టాల్లోని సాద్బ్రాహ్మణ మేధావుల నాయకత్వాన…

Read More

పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయలేని దద్దమ్మ కేసీఆర్ ; బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు .మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓడితే కేసీఆర్ మోటార్లకు మీటర్ల పెట్టడం ఖాయమని ఆరోపించారు సంజయ్. దమ్ముంటే కేసీఆర్ భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేసి నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మకు అన్నం పెట్టడుగానీ.. పిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాడట సామెత మాదిరి.. తెలంగాణలో ఉద్యోగాల్లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే పరిహారం ఇవ్వని కేసీఆర్… పంజాబ్ వెళ్లి అక్కడి రైతులకు పరిహారం ఇవ్వడం…

Read More

కేసీఆర్‌కు నిజం చెప్పకూడదనే శాపం ఉంది : బండి సంజయ్

బండి సంజయ్‌కుమార్‌, ఎం.పి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి. ================================ లై డిటెక్టర్‌ టెస్ట్‌ కు నేను సిద్ధం..కేసీఆర్‌ సిద్ధమా? ముఖ్యమంత్రి  కేసీఆర్‌కు నిజం చెప్పకూడదనే శాపం ఉంది. నిజం చెబితే అతని తల వెయ్యి ముక్కలైతదట. అందుకే ఆయన ఏనాడూ ఒక్క నిజం చెప్పరు.. నోరు విప్పితే అబద్దాలే… చేసేవన్నీ మోసాలే…తడిబట్టతో గొంతు కోసే రకం. ఎన్నికలొస్తున్నయంటే… అబద్దాలకు అంతుండదు. కేసీఆర్‌ మార్చే రంగులకు ఊసరవెల్లి కూడా సిగ్గుపడతది. అబద్దాల ప్రచారానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన…

Read More

మునుగోడు సమరభేరి సభ ‘నభూతో నభవిష్యతీ ‘..

ఊహించిందే నిజమైంది. ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా..ఒకటే నినాదం .. ఒకటే మాట.. జైతెలంగాణ.. భారత్ మాతాకీ జై . దారులన్ని కాషాయ రంగు పులుముకున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో బీజేపీ మునుగోడు సమరభేరి సభను విజయవంతం చేశారు కాషాయం నేతలు. అనంతరం పదునైన మాటలతో అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరికతో ఆధునిక నిజాం కేసీఆర్ పతనం మొదలైందంటూ  కాషాయం నేతలు ప్రసంగాలతో దంచేశారు. ముఖ్యంగా చీప్ గెస్ట్ అమిత్…

Read More

తెలంగాణలో అమిత్ షా పర్యటన ప్రారంభం.. ఎన్టీఆర్ తో భేటి..!!

తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి బేగం పేట విమానాశ్రయం చేరుకున్న షాకు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తదితరులు ఘనస్వాగతం పలికారు. ఆతర్వాత నేరుగా సికింద్రాబాద్​ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లిన అమిత్‌షాకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం అమ్మవారికి షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ కార్యకర్త ఇంట్లో టీ పార్టీ ……

Read More

తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. టీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఫైర్!

తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర లో బీజేపీ ,టీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగగా.. అటు మంత్రి జగదీష్ రెడ్డికి..దమ్ముంటే తాను అక్రమాలకు పాల్పడినట్లు నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సవాల్ విసరడం సంచలనంగా మారింది. టీఆర్ఎస్ నేతలు గుండాల వ్యవహరిస్తున్నారని.. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించడం చర్చనీయాంశమైంది. కాగా మంత్రి జగదీష్ రెడ్డి కి…

Read More

బండిసంజయ్ తో రాజగోపాల్ భేటీ.. గుత్తాసుఖేందర్ పై ఫైర్…!

తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నికపై క్లారీటీ ఇచ్చారు మాజీఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఉప ఎన్నిక సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో వచ్చే అవకాశం ఉందని స్పష్టతనిచ్చారు.శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనపై వ్యాఖ్యలు చేసేముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. కండువాలు మార్చినంతా ఈజీగా పార్టీలు మార్చే వ్యక్తిని కాదంటూ ఫైర్ అయ్యారు. రాజగోపాల్ వ్యాఖ్యలతో ఉమ్మడి నల్లగొండ రాజకీయం ఒక్కసారిగా వేడేక్కింది. ఇక మూడోవిడత ప్రజాసంగ్రామయాత్ర లో భాగంగా బీజేపీ అధ్యక్షుడు…

Read More
Optimized by Optimole