తెలంగాణ అమర వీరులకు ఈ విజయం అంకింతం: రేవంత్

TelanganaElections: కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని తెలంగాణ అమర వీరులకు అంకింతం ఇస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  తెలంగాణ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. ఈ సందర్బంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఆదివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఇక నుంచి సచివాలయాన్ని సామాన్యులకు అందుబాటులో ఉంచుతామన్నారు రేవంత్ రెడ్డి.  సామాన్యులకు పరిపాలనను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రగతి భవన్ ను డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్…

Read More

పీపుల్స్‌పల్స్‌- సౌత్‌ఫస్ట్‌ ఎగ్జిట్ పోల్ ..తెలంగాణ కాంగ్రెస్దే..!

Telangana election: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా సాగింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ఎదురే లేదు, కాంగ్రెస్‌ ఇక రాదు అని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎన్నికల ముందు పరిస్థితులు ఒక్కసారిగా ‘నువ్వా-నేనా’ అన్నట్టుగా మారడంతో హ్యాట్రిక్‌ విజయంపై ధీమా పెట్టుకున్న బీఆర్‌ఎస్‌  ఆశలు గల్లంతయ్యే అవకాశాలున్నాయి. పీపుల్స్‌పల్స్‌ సంస్థ రాష్ట్రంలో నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ప్రకారం ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య కంటే బీఆర్‌ఎస్‌ ప్రజల…

Read More

ప్రీపోల్ సర్వే రిపోర్ట్ ఎక్స్ క్లూసివ్ .. తెలంగాణ ఆ పార్టీదే..!

telanganaelectionsurvey: తెలంగాణలో ఏ ముగ్గురు కలిసిన ఒకటే చర్చ! ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతోంది. ఇప్పటికే ప్రధాన మీడియా సంస్థలతో పాటు పలు సర్వే సంస్థలు ప్రజానాడీ ఎలా ఉండబోతోందన్న అంశంపై అనేక సర్వేలు నిర్వహించాయి. సర్వే ఫలితాలను కూడా వెల్లడించాయి. తాజాగా మా సంస్ధ సైతం రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే నిర్వహించింది. ప్రీ – పోల్ ఫలితాలను వెల్లడించింది.ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా ఏ…

Read More

చక్రవ్యూహంలో విజేతలు ఎవరు..?

వైయస్ రాజశేఖర్ రెడ్డి ని ఓ ఇంటర్వ్యూలో మీరు సీఎం అవ్వడానికి ఎంత కష్టపడ్డారు అన్నారు ఒక జర్నలిస్ట్ ఆయన నవ్వుతూ “నాకు ఈగో అనే ఒక నరం ఉండేది ఆ నరాన్ని కట్ చేసుకున్న తర్వాత సునాయాసంగా సీఎం అయ్యాను అన్నాడు”   ఎన్నికలు అంటేనే ఒక రాజకీయ వ్యూహం ఉండాలి. పద్మావ్యూహం లా ఎప్పటికి అప్పుడు కొత్త ఎత్తుగడలతో ముందుకు పోతూ సక్సెస్ అవ్వాలి. నాయకుడు ఎప్పటికప్పుడు గ్రౌండ్ రియాల్టీని తెలుసుకునే ప్రయత్నం చేయాలి….

Read More

నేనూ కాపోడినే: సీఎం కేసీఆర్

Nancharaiah merugumala senior journalist:    “నేనూ కాపొడినే..   కరీంనగర్ లో కేసీఆర్ వెల్లడిసకల కాపు సోదరసోదరీమణులకూ చల్లని మాటిది” ‘నేనూ కాపోడినే,’ అని సోమవారం కరీంనగరు ఎన్నికల సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెల్లడించారు. మున్నూరు కాపు మంత్రి గంగుల కమలాకర్ గెలుపు కోసం బీఆరెస్ అధినేత ప్రచారం చేస్తూ, ‘ నేనూ కాపోడినే. నేనూ వ్యవసాయం చేస్తన్నా. కాపోడిగా రైతు కష్టం నాకు తెల్సు,’ అని తెలంగాణ సీఎం బహిరంగంగా ప్రకటించడం…

Read More

తెలంగాణలో టెన్షన్..టెన్షన్.. గెలుపెవరిదంటే?

“వరుసగా పది మ్యాచ్‌ల్లో ఓటమెరగని ‘‘టీమ్‌ ఇండియా’’ విశ్వవిజేతగా నిలిచి ఫైనల్‌ మ్యాచ్‌లో మాత్రం చతికిలపడింది.మితిమీరిన ఆత్మవిశ్వాసం పరాజయానికి దారితీస్తుందని గతంలో అనేకసార్లు రుజువైంది.  అందులో భారత క్రికెట్‌ జట్టు ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ఓటమి ఒక తాజా ఉదాహరణ. ఈ ఓటమి తెలంగాణలోని రాజకీయ పార్టీలకూ ఒక పాఠమే. “ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు వరుసగా గెలిచిన బీఆర్‌ఎస్‌ అతి విశ్వాసం ప్రదర్శిస్తే 2023 ఎన్నికల్లో బొక్కబోర్ల పడవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి…

Read More

తెలంగాణాలో అంతుచిక్కని ప్రజానాడీ..

బొజ్జ రాజశేఖర్ (సీనియర్ జర్నలిస్టు ): తెలంగాణాలో ‘‘వార్‌’’ వన్‌సైడ్‌గా కనిపించడం లేదు.? కొత్త పోకడలకు అసెంబ్లీ ఎన్నికలు-2023 తెరలేపాయి.? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ద్విముఖ పోటీనా..? త్రిముఖ పోటీనా? అనే మీమాంస కొనసాగుతోంది .  బరిలో నిలిచిన  ప్రధాన పార్టీలు తామంటే  తాము అధికారంలోకి వస్తామని పగటి కలలు కన్తున్నాయి?కానీ  అధికారం ఎవ్వరికి దక్కుతుందని ఎవ్వరు చెప్పలేని సంకట పరిస్థితి తెలంగాణలో నెలకొంది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరు గెలు స్తారు..? ఎవ్వరు ప్రతిపక్షంలో నిలుస్తారు …

Read More

తెలంగాణ ఎన్నికల్లో కింగ్ మేకర్ “మైనార్టీలు’…

telanganaelections2023:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లీంలు కీలకం కాబోతున్నాారా అంటే అవుననే సమాధానం  వినిపిస్తోంది. పీపుల్స్‌పల్స్‌ సంస్థ బృందం అధ్యయనం ప్రకారం.. రాష్ట్రంలో 12 శాతానికి పైగా ఉన్న మైనార్టీలు రానున్న ఎన్నికల్లో కింగ్ మేకర్ అనడంలో ఎటువంటి సందేహం లేదని తేలింది.గత ఎన్నికల గణాంకాలు సైతం అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో ముస్లింలను మచ్చిక చేసుకునేందుకు ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.  మరి అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు స్థానిక…

Read More

బీఆర్ఎస్ నేతలకు ఇదో కనువిప్పు లాంటి కథ..

కిరణ్ రెడ్డి వరకాంతం (ఐన్యూస్ జర్నలిస్ట్):  అధికార పార్టీ అభ్యర్థులపై నెగిటివ్ టాక్ కు అసలు కారణమేంటి ?అభివృద్ధి చేసినా సానుభూతి ఎందుకు లేదు ?వారి ఎదురీతలో ఆంతర్యమేంటి ?తిన్నొడే తన్నాడా ? నిజంగా నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి.పొగిడితే తప్పా నిజం చెబితే ఎవరూ నమ్మరు.ఈ కథంతా ఎందుకు చెబుతున్నా అంటే…అసెంబ్లీ ఎన్నికల పోరు హోరా హోరీగా సాగుతుంది.ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా….ఇది గెలిచే సీట్ అని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేక పోతున్నారు.సర్వే సంస్థలు కూడా…

Read More

Telanganaelections: కేసీఆర్‌ నిజంగా కొత్త చరిత్ర రాసేశారా?

Nancharaiah merugumala senior journalist :(పోలింగ్‌ ముందు పార్టీ అభ్యర్థులకు రహస్యగా కోట్లాది రూపాయలు పంపే ఈ రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ రాకుండానే బీ–ఫాంతోపాటు రూ.40 లక్షల చెక్కులు పింపిణీ చేసిన కేసీఆర్‌ నిజంగా కొత్త చరిత్ర రాసేశారా?) ===================== పార్టీ అభ్యర్థులకు బీ–ఫాం ఇచ్చిన కొన్ని రోజులకు గుట్టుచప్పుడు కాకుండా, అత్యంత రహస్యంగా పది కోట్ల వరకూ పంపించే నేతలున్న దేశంలో… బీఆరెస్‌ అసెంబ్లీ కాండిడేట్లకు ప్రతి ఒక్కరికీ బీ–పారంతోపాటు రూ.40 లక్షల చెక్కులు పంపిణీ…

Read More
Optimized by Optimole