ఐపీఎల్ కు గుడ్ బై చెప్పనున్న మిస్టర్ కూల్ కెప్టెన్?

Msdhoni: టీంఇండియా మాజీ సార‌థి మ‌హేంద్ర‌సింగ్ ధోని  ఐపీఎల్ కు గుడ్ బైచెప్ప‌నున్నాడా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. శుక్ర‌వారం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో మ్యాచ్ ప్ర‌జెంటేష‌న్  అనంత‌రం  మాట్లాడిన ధోని.. రెండేళ్ల త‌ర్వాత అభిమానుల‌ను క‌లుసుకోవ‌డం ఆనందంగా ఉంది. మా ప‌ట్ల ప్రేక్ష‌కులు చూపే అభిమానం, అప్యాయ‌తకు రుణ‌ప‌డి ఉంటాం..  కెరీర్ లో ఇదే నాచివ‌ర ద‌శ అంటూ మ‌హీ   చెప్పుకొచ్చాడు. ఇప్పటికే అంత‌ర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన మ‌హీ.. ఐపీఎల్ 2023 టోర్న‌మెంట్…

Read More

ఐపీఎల్ 2023 సీఎస్కే కెప్టెన్ ధోనీ: సీఈఓ విశ్వనాథన్

ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్. టోర్నీ ప్రారంభం నుంచి ఆ జట్టు కెప్టెన్ గా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. గత సీజన్లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కెప్టెన్ గా అవకాశమిచ్చిన సీఎస్కే యాజమాన్యం.. జట్టు వరుస ఓటములతో తిరిగి ధోని కి కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. ఈ నేపథ్యంలో 2023 సీజన్ కి సంబంధించి చెన్నై జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్​…

Read More

చెన్నైని గెలిపించిన ధోని!

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై జట్టు ముంబై పై గెలిచింది. మరోవైపు ఈ మ్యాచ్​తోనైనా టోర్నీలో బోణీ కొట్టాలని భావించిన ముంబయికి చుక్కెదురైంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబయి.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆ జట్టులో తిలక్‌ వర్మ (51) అర్ధశతకం మెరిశాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (32), హృతిక్‌ షోకీన్‌…

Read More

ఎట్టకేలకు బోణీ కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్!

ఐపీఎల్ తాజా సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు 155 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి ఘన విజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (75) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా చెన్నై జట్టుకు ఈ సీజిన్లో వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత…

Read More

పంజాబ్ చేతిలో చెన్నై చిత్తు.. టోర్నీలో వరుసగా మూడో ఓటమి!

ఐపీఎల్ 15 వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో పంజాబ్ నిర్దేశించిన 181 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 126 పరుగులకే చెన్నై చేతులెత్తేసింది. దీంతో 54 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. ఆ జట్టులో చలియామ్ లివింగ్ (60) స్టోన్ హాఫ్…

Read More

చెన్నై అభిమానులకు గుడ్ న్యూస్!

ఐపీఎల్​ 2022లో టోర్నీలో వరుస ఓటములతో సతమవుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి గుడ్ న్యూస్. వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఫాస్ట్ బౌలర్ దీపక్ చహర్ త్వరలో జట్టులో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే అతడు నెట్​ ప్రాక్టీస్​ సైతం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కాగా అతనిని చెన్నై జట్టు వేలంలో రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా గత సీజన్లో చెన్నై జట్టు విజేతగా నిలవడంలో దీపక్…

Read More

చెన్నై కి షాకిచ్చిన లఖ్నవూ సూపర్ జెయింట్స్..!

ఐపీఎల్ 2022లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కి షాకిచ్చింది లఖ్నవూ సూపర్ జెయింట్స్. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో లఖ్నవూ సూపర్ జెయింట్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించి చెన్నైపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టు.. ఓపెనర్ రాబిన్ ఊతప్ప మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 50 పరుగులు) కి తోడు మొయిన్ అలీ(22 బంతుల్లో 35).. శివమ్ దుబె(30 బంతుల్లో 49)రాణించడంతో 211 భారీ…

Read More

చెన్నైకి కోల్ కతా షాక్..తొలి మ్యాచ్లో భారీ విజయం!

ఐపీఎల్ 15 వ సీజన్ నూ కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఘనంగా ఆరంభించింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఆ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 132 పరుగులను 18.3 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు.. కోలకతా బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్ కు పరిమితమైంది. సగం ఓవర్లకే సగం వికెట్లు కోల్పోయిన ఆజట్టును.. ధోనీ(50)…

Read More

ధోని షాకింగ్ డెసిషన్.. నిరాశలో అభిమానులు!

ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ షాకింగ్ డెసిషన్ అందరినీ విస్మయానికి గురి చేసింది. మరో రెండు రోజుల్లో సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో.. చెన్నై జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకుంటున్నట్లు.. సీఎస్కే ఫ్రాంఛైజీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ సీజన్ నుంచి ధోని స్థానంలో.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కెప్టెన్సీ బాధ్యత నిర్వర్తించనున్నట్లు వెల్లడించింది. ధోని నిర్ణయంతో.. సీఎస్కే అభిమానులతో పాటు…

Read More

ఐపీఎల్ _15వ సీజన్ షెడ్యూల్ విడుదల..

క్రికెట్​ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్​ 2022 షెడ్యూల్​నూ బీసీసీఐ ప్రకటించింది. మార్చి 26న మొదలై మే 29న జరిగే ఫైనల్​తో ఐపీఎల్​ 15వ సీజన్​ ముగియనుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో కోలకతా జట్టు తలపడనుంది. 65 రోజుల పాటు సాగే ఈ సీజన్​లో 70 లీగ్‌మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్‌మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్లేఆఫ్స్​కు సంబంధించిన షెడ్యూల్​ను బీసీసీఐ త్వరలో ప్రకటించనుంది. ఇక ఈ సారి లఖ్​నవూ, గుజరాత్​ జట్ల…

Read More
Optimized by Optimole