500 కిలోమీటర్ల మైలురాయి దాటిన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర..

Tcongress: మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర 43వ రోజు శుక్రవారం నాటికి జనగామ జిల్లా నర్మేట గ్రామానికి 502.5 కిలోమీటర్లు పూర్తయింది.బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి, హుజురాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, స్టేషన్ ఘన్పూర్, జనగామ, నియోజకవర్గాల మీదుగా సాగింది.  అనంతరం మార్చి 16న ప్రారంభమైన పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లాలో 80 కిలోమీటర్లు, ఆసిఫాబాద్ జిల్లాలో 96 కిలోమీటర్లు, మంచిర్యాల…

Read More

పొన్నాలతో కలసి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన భట్టి విక్రమార్క..

Tcongress: జనగామ నియోజక వర్గం నర్మెట్టలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిపుల్స్ మార్చ్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన ల‌భిస్తోంది. పీపుల్స్ మార్చ్ లో భాగంగా భ‌ట్టి  హ‌న్మంతాపురం వ‌స్తున్నార‌ని తెలుసుకున్న రైతులు.. ర‌హ‌దారిపై నిల‌బ‌డి.. క‌ల్లాల్లో మా ధాన్యం ప‌రిస్థితులు చూడాల‌ని క‌న్నీటితో గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో మాజీ పీసీసీ అధ్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మ‌య్య‌తో క‌లిసి భ‌ట్టి వ‌ర్షానికి త‌డిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం తెచ్చి ప‌దిరోజుల‌యింది.. వ‌ర్షానికి…

Read More
Optimized by Optimole