దేశంలో కరోనా డేంజర్ బెల్స్ .. పెరుగుతున్న కేసులు..

covidcases: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృభిస్తోంది. తాజాగా కరోనా కొత్త వేరియంట్ JN-1 కేసులు 142 నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, కేరళ లో కేసులు సంఖ్య అధికంగా ఉన్నట్లు ప్రకటించింది . ఈ రెండు రాష్ట్రాల్లో  వైరస్తో ఐదుగురు..దేశవ్యాప్తంగా ఏడుగురు మృతి చెందినట్లు తెలిపింది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్నడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.మహమ్మారి కట్టడికి పకడ్బందీగా జాగ్రత్తలు చేపట్టాలని.. ఆర్టీపీసీఆర్‌ టెస్టులను పెంచాలని సూచించింది. వేరియంట్ లక్షణాలు: కరోనా కొత్త…

Read More

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. నిన్న ఒక్క రోజే 10 వేల కేసులు..

Covid2023: దేశంలో మ‌రోసారి కోవిడ్ విజృంభిస్తోంది. గ‌త వారం రోజులుగా  కోవిడ్ కేసుల సంఖ్యను ప‌రిశీలిస్తే కేసుల సంఖ్య  రోజురోజుకు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. తాజాగా గ‌డిచిన 24 గంటల్లో 10 వేల 158 కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ప్ర‌కారం తెలిసింది. నిన్న‌టితో పోలిస్తే కోవిడ్ కేసుల్లో 30 శాతం పెరుగుద‌ల క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 44 వేల 998గా ఉంది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4…

Read More

దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు !

దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల రోజురోజుకు అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కరోనా నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించింది. ఇక గడిచిన 24 గంటల్లో 16 వేల 159 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహమ్మారితో 28 మంది ప్రాణాలు కోల్పో యినట్లు తెలిపింది. ఇక కరోనా నుంచి 15 వేల 394 మంది…

Read More

తెలంగాణలో లాక్ డౌన్ మే 30 వరకు!

తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడగిస్తూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఉన్న లాక్ డౌన్ గడువును.. ఈ నెల 30 వరకూ లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. అంతేకాక ఈ నెల20న జరగాల్సిన కేబినెట్ భేటిని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. లాక్‌డౌన్ పొడగింపు అంశంపై సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా మంత్రుల అభిప్రాయం తీసుకొని.. లాక్ డౌన్ పొడగిస్తున్నట్లు ముఖ్యమంత్రి సీఎస్ కు ఆదేశాలు జారీచేయాలని ఆదేశించారు. దీంతో ప్రస్తుతం ఉన్న…

Read More

రాబోయే మూడు నెలలు కీలకం : డాక్టర్ శ్రీనివాసరావు

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస రావు సూచించారు. ఏ మాత్రం ఏమరుపాటు పనికి రాదని స్పష్టం చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని , కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరు తప్పక పాటించాలని తెలిపారు. రాబోయే మూడు నెలలు చాలా కీలకమైనవని, ముఖ్యంగా పిల్లలు యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. 70% ఈ రెండు గ్రూప్ లో వాళ్లు ఎక్కువగా ఉన్నారని, మిగిలిన 30% మిడిల్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారని వారు స్పష్టంచేశారు….

Read More
Optimized by Optimole