దేశంలో స్ధిరంగా ఇంధన ధరలు..
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా గత రెండు రోజులుగా ఇంధనం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇంధనం ధరలను గమనిస్తే… ఢిల్లీలో నిన్నటిలాగానే లీటర్ పెట్రోల్ 103 రూపాయల 97 పైసలు ఉండగా, డీజిల్ ధర 86 రూపాయల 67 పైసలుంది. ఇక, హైదరాబాద్లో పెట్రోల్ ఈ రోజు స్థిరంగా 108 రూపాయల 20 పైసలుంటే……