Saibaba:సాయిబాబా జైళ్ల కులవ్యవస్థ పై మాట్లాడి మేధావిగా గుర్తింపు పొందగలిగారు!

Nancharaiah merugumala senior journalist: జీఎన్‌ సాయిబాబా మార్క్సిస్టు, కోనసీమ కాపు కాబట్టే జైళ్లలో కులవ్యవస్థ గురించి వెల్లడించిన ఏకైక తెలుగు మేధావిగా గుర్తింపు పొందగలిగారు! ‘‘ఉత్తరాది జైళ్లలో కులవ్యవస్థ విచ్చలవిడిగా కనిపిస్తోంది. ఖైదీల కులాన్ని బట్టి అక్కడ పని ఇవ్వాలని జైలు మాన్యువల్‌లో బహిరంగంగా రాసి ఉంది. నాగపుర్‌ జైల్లో కులవ్యవస్థ సర్వత్రా వ్యాపించి ఉంది. జైలు మాన్యువల్‌లో వివరించిన కులవ్యవస్థ ప్రకారం ఖైదీలను కులాలవారీగా ఏమేమి చేయవచ్చో వర్ణించారు,’’ ఈ మాటలు అన్యాయంగా భారత…

Read More

తెలుగు జర్నలిస్టూ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ కావచ్చని నిరూపించిన ఘంటా చక్రపాణి..!

Nancharaiah merugumala senior journalist: తెలుగు జర్నలిస్టూ యూనివర్సిటీ ప్రొఫెసర్, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ కావచ్చని నిరూపించిన ఘంటా చక్రపాణి గారి పదవీ విరమణ నిజంగా వార్తే..! పూర్వపు  విశాల ఆంధ్ర ప్రదేశ్‌ విభజన వల్ల తెలంగాణ ప్రజలకు మెరుగైన సేవలందించే అవకాశం కరీంనగర్‌ జిల్లాకు చెందిన అల్లం నారాయణ, డాక్టర్‌ ఘంటా చక్రపాణికి వచ్చింది. తెలంగాణ అవతరణ ఫలితంగా వరంగల్‌ జిల్లాలో కుటుంబ మూలాలున్న కామ్రేడ్‌ దేవులపల్లి అమర్‌ గారైతే అవశేషాంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని,…

Read More

పాత్రికేయుడు దిలీప్ రెడ్డికి దేవులపల్లి రామానుజరావు పురస్కారం

Hyderabad: ప్రముఖ పాత్రికేయుడు ఆర్ దిలీప్ రెడ్డికి 2023 సంవత్సరానికి డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పురస్కారాన్ని అందజేయాలని తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్ణయించింది. నాటి ఆంధ్ర సారస్వత పరిషత్తు కు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా, కవిగా, విమర్శకునిగా, శోభ పత్రిక సంపాదకునిగా విశేష సేవనందించిన దేవులపల్లి రామానుజరావు పేరుతో పురస్కారాన్ని ఏటా పరిషత్తు అందజేస్తున్నది. ఈ సంవత్సరం పురస్కారానికి ఎంపికైన దిలీప్ రెడ్డి మెదక్ జిల్లాకు చెందినవారు. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వివిధ హోదాల్లో సేవలు…

Read More

మద్యపానం అనే మాట నాకు తెలిసి మొదట వాడిన జర్నలిస్ట్..

Nancharaiah merugumala : (senior journalist) బాధ్యతాయుతమైన మద్యపానం అనే మాట నాకు తెలిసి మొదట వాడిన జర్నలిస్ట్, స్త్రీల హక్కుల ఉద్యమకారిణి మధు పూర్ణిమా కిష్వర్‌ ‘రిస్పాన్సిబుల్‌ డ్రింకింగ్’బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ‘ఒరిజినల్‌ ఐడియా’ కాదు.. నాకు తెలిసి ‘రిస్పాన్సిబుల్‌ డ్రింకింగ్’ అనే మాట మొదట వాడినది మహిళా హక్కుల పత్రిక ‘మానుషి’ ఎడిటర్, జర్నలిస్ట్‌ మధు పూర్ణిమా కిష్వర్‌. పంజాబీ ఖత్రీ కుటుంబంలో పుట్టిన ఈ దిల్లీ ఉద్యమకారిణి దాదాపు పదేళ్ల క్రితం ఓ పత్రికలో…

Read More
Optimized by Optimole