Modi: ‘ప్రధానిగా మోదీ అవతరణ’ పై ఒవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Nancharaiah merugumala senior journalist: వాజపేయి, ఆడ్వాణీలు ‘ప్రధానిగా మోదీ అవతరణ’కు అనువైన వాతావరణం సృష్టించారన్న అసదుద్దీన్‌ ఒవైసీ మాటల్లో నిజం ఉందేమో..! ‘‘ జర్మనీలో యూదు వ్యతిరేకతను ఫ్యూరర్‌ అడాల్ఫ్‌ హిట్లర్‌ కొత్తగా సృష్టించలేదు. అప్పటికే జర్మన్‌ సమాజంలో యూదులంటే ద్వేషం ఉంది. అలాగే, ఇండియాలోనూ చాప కింద నీరులా ఇలాంటి భావనలే (ముస్లింలంటే వ్యతిరేకత లేదా ద్వేషం అనే అర్ధంలో) జనంలో ఉన్నాయి. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయిని మనం ఉదారవాది (లిబరల్‌)…

Read More

Loksabha2024: బీజేపీ ‘ రామబాణం ‘ అస్త్రం..టార్గెట్ 400 సీట్లు..!

Loksabhaelections2024:   లోక్‌సభ  ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ తిరిగి పగ్గాలు చేపట్టకుండా కట్టడి చేయాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి 400 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తుంటే, పది సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ ‘ఇండియా’ కూటమితో బీజేపీకి అడ్డుకట్ట వేయాలనే పట్టుదలతో ఉంది.  పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ…

Read More

2024లో మళ్లీ మోదీయే అంటున్న అరవింద్‌ పానగడియా..

Nancharaiah merugumala:(senior journalist) “2024లో మళ్లీ మోదీయే అంటున్న అరవింద్‌ పానగడియా.. కాంగ్రెస్‌ రాయపుర్‌ ప్లీనరీ హామీలు చూస్తే..ఓట్లన్నీ చేతి గుర్తుకే పడాలి “ ‘‘ 2024 పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీయే మూడోసారి కూడా విజయం సాధిస్తారు. పాలకపక్షంపై ఉండే వ్యతిరేకత మోదీపై ప్రజల్లో లేదు. మోదీకి ప్రజాదరణ పెరిగింది. ప్రతిపక్షాలు మరింత చీలిపోయి ఉన్నట్టు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన మరుగుదొడ్లు, జన్‌ ధన్‌ బ్యాంకు ఖాతాలు, మంచి నీటి కుళాయిల…

Read More

సూపర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్..

సూపర్​స్టార్​ రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్. సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరిన రజినీ డిశ్చార్జ్​ అయ్యారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ఆయనకు ఓ సర్జరీ కూడా చేశారు. అది విజయవంతంగా పూర్తైందని వైద్యులు వెల్లడించారు. దీంతో సూపర్ స్టార్ అభిమనులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా 70ఏళ్ల రజనీకాంత్​ ఇటీవలే దిల్లీకి వెళ్లి దాదాసాహెబ్​ ఫాల్కే అవార్డును తీసుకున్నారు. అక్కడ కుటుంబ సమేతంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి…

Read More

కొవిడ్ తో చనిపోయిన కుటుంబాలకు కేంద్రం భరోసా!

కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకు ఐదు లక్షల రూపాయల అరోగ్య బీమా కల్పించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. పి ఎం కేర్స్ నిధుల నుంచి ఈ బీమా ప్రీమియం చెల్లిస్తామని తెలిపింది.. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కు ఉచిత విద్య.. వారికి పద్దెనిమిదేళ్లు నిండాక నెలసరి భత్యం 23 ఏళ్లు నిండాక పది లక్షల రూపాయలు కేంద్రం…

Read More

మహోన్నత వ్యక్తులను అందించిన నేల బెంగాల్: మోదీ

దేశంలోని అన్నిరంగాల్లో వెలకట్టలేని ఎందరో మహోన్నత వ్యక్తులను అందించిన నేల బెంగాల్  అని మోదీ అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్  వ్యవస్థాపకుడు, ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాత్రంతం కోసం పోరాడిన నేతల్లో నేతాజీ ఒకరని ,ఆయన చేసిన సేవలు, త్యాగాలు మరువలేనివని , ప్రతి భారతీయుడు ఆయనకు…

Read More

భారత జట్టుపై ప్రశంసల వర్షం

రెండోసారి బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుపై పలువురు ప్రముఖులు,క్రికెటర్లు మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు జట్టుకు 5 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. 32 ఏళ్ల తరవాత గబ్బాలో ఆసీస్ పై విక్టరీ సాధించిన జట్టుగా టీం ఇండియా చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ప్రధాని మోడీ , కెప్టెన్ కోహ్లీ, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో అభినందించారు. సంతోషాన్ని కలిగించింది- ప్రధాని మోదీ భారత…

Read More

సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్ నూతన చైర్మన్ ప్రధాని మోదీ

ప్రఖ్యాత సోమనాథ్ ఆలయ ట్రస్ట్ నూతన చైర్మైన్గా ప్రధాని నరేంద్ర మోదీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత కొన్నేళ్లుగా ట్రస్ట్ ఛైర్మన్గా ఉన్నటువంటి గుజరాత్ మాజీ సీఎం కేశుభాయ్ పటేల్ అక్టోబర్లో మరణించిడంతో అప్పటినుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. సోమవారం సమావేశమైన ఆలయ ట్రస్టు వర్చువల్ పద్ధతిలో ట్రస్టు ఛైర్మన్ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ట్రస్టులో సభ్యులుగా భాజపా సీనియర్ నేత ఎల్ కె అడ్వాణీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రఖ్యాత సోమ్‌నాథ్‌ ఆలయ…

Read More
Optimized by Optimole