Pmmodi: నెహ్రూ, ఇందిర బాటలో నడవకపోతేనే నరేంద్ర మోదీ చరిత్రలో నిలుస్తారు!

Nancharaiah merugumala senior journalist: ” ప్రధాని పదవిలో ఉండగా ‘భారతరత్నాలు’గా మారిన నెహ్రూ, ఇందిర బాటలో నడవకపోతేనే నరేంద్ర మోదీ చరిత్రలో నిలుస్తారు! ”  భారత ప్రథమ ప్రధానమంత్రి పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ, మూడో ప్రధాని, ఆయన కూతురు ఇందిరా ప్రియదర్శినీ నెహ్రూ–గాంధీలకు వారు అధికారంలో ఉండగానే భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించింది. మరో రకంగా చెప్పాలంటే చాచాజీ, ఇందిరాజీలు తమకు తామే భారత అత్యున్నత పౌర పురస్కారం ఇప్పించుకున్నారు. పది సంవత్సరాల…

Read More

Pmmodi: మోదీ ఓబీసీ కాదన్న రాహుల్ మాటలు.. చిరంజీవి కుటుంబంపై సాగిన దుష్ప్రచారాన్ని గుర్తుచేస్తోంది!

Nancharaiah merugumala senior journalist: ” నరేంద్రమోదీ పుట్టుకతో ఓబీసీ కాదని రాహుల్‌ గాంధీ చెప్పడం గతంలో కొణిదెల చిరంజీవి కుటుంబం ఒరిజినల్‌ కాపులు కాదని సాగిన దుష్ప్రచారాన్ని గుర్తుచేస్తోంది! “ పుట్టుకతో నరేంద్ర మోదీ ఓబీసీ కాదని నిన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఒడిశాలో చెప్పారు. మోదీ జీ పుట్టింది జనరల్‌ కాస్ట్‌ లోనేని కూడా ఆయన వివరించారు. నిజమే మోదీ పుట్టిన 49 ఏళ్లకు 1999 అక్టోబర్‌ 27న గుజరాత్‌ ప్రభుత్వం ఆయన…

Read More

PV: అడ్వాణీకి ప్రకటించి 6 రోజులకు పీవీకి భారతరత్న ఇవ్వడం న్యాయమా?

Nancharaiah merugumala senior journalist: 21 సంవత్సరాల క్రితం అయోధ్యలోని బాబరీ మసీదును దగ్గరుండి మరీ కూలగొట్టడానికి అనుమతించిన లాల్‌ కిషన్‌ ఆడ్వాణీ జీకి, అలాగే 1992 డిసెంబర్‌ 6న ప్రధానమంత్రి హోదాలో హస్తినలోని అధికార నివాసంలో కూర్చుని వివాదాస్పద ముస్లిం కట్టడాన్ని నేలమట్టం చేయడానికి పరోక్షంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన పాములపర్తి వేంకట నరసింహారావు గారికి భారత రత్న పురస్కారాన్ని వారం రోజుల్లో వెంట వెంటనే ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయం. మసీదు ముందు పట్టపగలే నిలబడి…

Read More

Bandisanjay: “ప్రజాహిత యాత్ర”నై వస్తున్నా… ఆశీర్వదించండి.!!

బండి సంజయ్ కుమార్, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బీజేపీ జాతీయ కార్యదర్శి.. గల్లీలో ఎవరున్నా…దేశ రక్షణ కోసం ఢిల్లీలో మోదీ ఉండాలని యావత్ భారత్ కోరుకుంటున్నది. ఈ నేపథ్యంలో దేశ హితం కోసం, రాష్ట్ర హితం కోసం, కరీంనగర్ ప్రజల హితం కోసం కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా ఈ నెల 10 నుంచి ప్రజా హిత యాత్రనై మీ ముందుకు వస్తున్నా. అహర్నిశలు శ్రమించి మన దేశాన్ని బలంగా తీర్చిదిద్దిన మోదీ ప్రభుత్వానికి,…

Read More

Mauniamavasya: మౌని అమావాస్య విశిష్టత..!

Mauniamavasya: పుష్య బహుళ అమావాస్య ను చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. దీనినే మౌని అమావాస్య అంటారు. ఆ రోజున భక్తులు ఉపవాసం ఉంటూ గంగస్నానం చేసి, పూజలు చేస్తారు. అయితే ఈసారి మౌని అమావాస్య ఫిబ్రవరి 9వ తేదీ, శుక్రవారం రోజున వస్తుంది. మౌని అమావాస్య చాలా పుణ్యమైనదిగా, ఫలవంతమైనదిగా చెప్తారు. అందుకే ఆ రోజున పూర్వీకుల కోసం, పితృదోషాలు తొలిగించుకోవడానికి పవిత్రమైనదిగా.. స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాసం చేస్తారు. మౌని అమావాస్యను మౌనంగా…

Read More

NagobaJatara:నాగోబా జాతర, జల సేకరణ, పాదయాత్ర ఎందుకు ? ఎప్పటిది ?

 నందిరాజు రాధాకృష్ణ (వెటరన్ జర్నలిస్ట్): నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత రాత్రంతా నాగదేవతకి మహాపూజ నిర్వహిస్తారు. అది వరుసగా 5 రోజులపాటు కోలాహలంగా జాతర కొనసాగుతుంది. జాతర ఫిబ్రవరి 9 పుష్యమాస అమావాస్య అర్థరాత్రి నాగదేవతకి పవిత్ర గోదావరి నదీజలాభిషేకంతో ప్రారంభమవుతుంది. అనాదిగా వస్తున్న ఆచారాలకి అనుగుణంగా జన్నారం మండలం కలమడుగుకు సమీపంగా పారే గోదావరి నుంచి ప్రత్యేకమైన కుండలలో జలాన్ని తీసుకువస్తారు మేస్రం కులస్తులు…

Read More

Motivational: రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.

Prasadrao: ఒక రాజు గారు తన రాజ్యంలో తప్పు చేసిన వారిని, తన వేటకుక్కలను మీదకు వదిలి, దారుణంగా చంపించేవారు. ఒకరోజు మంత్రి కూడా తప్పు చేశారు. రాజు ఆయనకు కూడా అదే శిక్ష వేశారు. మంత్రి రాజును వేడుకున్నారు. అయినా వినలేదు.* మంత్రి 10 రోజుల గడువు కోరారు. రాజు అనుమతించారు.ఆ సమయంలో కుక్కలను పెంచే వాడిని కోరి, తాను కుక్కలకు అన్నిరకాల సేవలు చేశారు. 10 రోజుల తరువాత రాజు శిక్షకు ఆదేశించారు.కానీ కుక్కలు…

Read More
Optimized by Optimole