Telangana: తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్దే హవా …!
Loksabhapolls: తెలంగాణాలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ హవా కొనసాగే అవకాశం ఉన్నట్లు పీపుల్స్పల్స్ – సౌత్ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ట్రాకర్ పోల్ సర్వేలో తేలింది. కాంగ్రెస్ 8-10, బీఆర్ఎస్ 35, బిజెపి 2-4, పార్లమెంట్ సీట్లు గెలుపొందే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఓట్ల శాతం పరంగా చూసుకుంటే..కాంగ్రెస్పార్టీకు 40 శాతం, బీఆర్ఎస్కు 31 శాతం, బిజెపి 23 శాతం, ఇతరులకు 6 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు పీపుల్స్పల్స్ – సౌత్ఫస్ట్…