Test cricket: టీవీక్షకులకు ‘కిక్కి’స్తోంది.. దటీజ్ టెస్ట్ క్రికెట్..!!

Dilip Reddy: ‘కొన్నిసార్లు మా వికెట్లు కూడా బుమ్రా పుణ్యమే’ అన్న సిరాజ్ నిజాయితీని అభినందించాలి. ‘ప్రపంచంలోని ఏ జట్టయినా సరే…. పిడుగుల్లాటి అతని ఆరు బంతులను ఊపిరి బిగబట్టి ఆడే మేటి బ్యాటర్లూ, అవతలిపక్క మా బౌలింగ్ వచ్చే సరికి కాసింత గాలి పీల్చుకుందామనే ఏమరుపాటులో, మాకు వికెట్లుగా దొరికిపోతారు’ అంటాడు సిరాజ్! నిజమే, ఎంత చక్కని లైన్ & లెంత్ బౌలింగ్! అంత షార్ట్ రనప్ తోనూ నిప్పులు చెరిగే బంతులు….. రిచర్డ్ హ్యాడ్లీ…

Read More

indvszm: జింబాబ్వే పై భారత్ విక్టరీ..టీ20ల్లో తొలి జట్టుగా రికార్డు..!

Teamindia: టీంఇండియా యువ జట్టు అదరగొట్టింది. జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి182 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో అతిధ్య జింబాబ్వే  జట్టు 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. టీం ఇండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్ అర్థ సెంచరీతో మెరిశాడు.ఈవిజయంతో భారత్ సిరిస్ లో 2-1 అధిక్యంలో…

Read More

BCCI: జింబాబ్వే తో టీ20 సిరిస్.. టీమిండియా కెప్టెన్ గా గిల్..!

Teamindia : జూలై నెలలో జింబాబ్వే తో జరిగే ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో జట్టు ఎంపిక జరిగినట్లు తెలుస్తుంది. భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జైస్వాల్, గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ, శాంసన్, ధ్రువ్ జురేల్, నితీశ్ రెడ్డి, రియాన్ పరాగ్,…

Read More

ప్రపంచ కప్ 2023.. అడుగు దూరంలో భారత్..!

Worldcup2023: ప్రపంచకప్ _ 2023 ఫైనల్లో అతిథ్య భారత్ అడుగుపెట్టింది. ప్రపంచ కప్ అందుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్.. ప్రపంచ కప్ అందుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. వాంఖడే వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన సెమీస్ మ్యాచ్లో జయకేతనం ఎగరేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ టాప్ ఆర్డర్ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 397 పరుగుల భారీ స్కోర్ సాధించింది.యువ…

Read More

రాయ్ పూర్ వన్డేలో భారత్ ఘననిజయం..

రాయ్ పుర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 108 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయగా..గత మ్యాచ్ డబుల్ సెంచరీ హీరో శుభ్ మన్ గిల్ 40, ఇషాన్ కిషన్ 8 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. షమికి మ్యాన్ ఆఫ్ ది…

Read More

కివీస్ పై గిల్ ‘ ఉప్పెన ‘ ఇన్నింగ్స్..భారత్ థ్రిల్లింగ్ విక్టరీ..!!

ఉప్పల్ వేదికగా కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు భారత యువ ఆశాకిరణం శుభ్ మన్ గిల్. ఫస్ట్ ఆఫ్ క్లాస్.. సెకండ్ ఆఫ్ మాస్ తరహలో హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోయేలా చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్ లో వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్లు పెవిలియన్ కి క్యూ కడుతున్న.. ఆత్మవిశ్వాసంతో డబుల్ సెంచరీ(208) బాదాడు. ఈ ఇన్నింగ్స్ తో వన్డేలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు అనేక రికార్డులను కొల్లగొట్టాడు. ఇక ఉత్కంఠగా బరితంగా…

Read More

T20worldcup: సెమిస్ లో ముగిసిన టీంఇండియా కథ.. రెచ్చిపోయి ఆడిన ఇంగ్లీష్ జట్టు..

అనుకున్నదొక్కటి అయినది మరొకటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా..ఇప్పుడు ఈలిరిక్స్ టీంఇండియా కు సరిగ్గా సరిపోతుంది. టీ20 ప్రపంచకప్ కప్ 2022లో అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన భారత్ కథ సెమిస్ లోనే ముగిసింది. కెప్టెన్ రోహిత్ సారథ్యంలోనైనా టీంఇండియా ఖచ్చితంగా ఐసీసీ టోర్ని గెలుస్తుందని భావించిన.. కోట్లాది మంది భారత ప్రేక్షకుల ఆశలపై ఇంగ్లీష్ జట్టు నీళ్లు చల్లింది. మ్యాచ్ అసాంతం ఇంగ్లాడ్ ఆటగాళ్లు అధిపత్యం ప్రదర్శించారు .అసలు మ్యాచ్ చూస్తున్నంత సేపు…

Read More

‘నజాఫ్‌గఢ్‌ నవాబ్‌’ వీరేంద్ర సెహ్వాగ్ పుట్టినరోజు ప్రత్యేకం..

స్టేడియంలో బంతిని ఎంత బలంగా బాదుతాడో.. చమత్కారమైన ట్విట్స్ తో అంతే నవ్వులు పూయిస్తాడు . అతను క్రీజులో ఉన్నాడంటే జట్టు గెలుస్తుందన్న నమ్మకం.  ఫార్మాట్ తో సంబంధం లేకుండా అతను ఆడుతున్నాడంటే  కొండంత లక్ష్యం కూడా చిన్నబోతోంది. ఇదంతా ఎవరి గురించి చెబుతున్నానో  ఈపాటికే అర్థమయి ఉంటుంది. అతను మరోవరో కాదు భారత మాజీ ఆటగాడు నజాఫ్‌గఢ్‌ నవాబ్‌ వీరేంద్ర సెహ్వాగ్ . నేడు 42 వ పుట్టినరోజు జరుపుకుంటున్న వీరేంద్రుడి గురించి ప్రత్యేక విషయాలు…

Read More

మహిళల ఆసియా కప్ టీ 20 విజేత భారత్..ఫైనల్లో శ్రీలంక ఘోర ఓటమి ..!!

మహిళల టీ 20 ఆసియా కప్ విజేతగా భారత్ అవతరించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక జట్టు.. భారత బౌలర్ల ధాటికి 65 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఓపెనర్ స్మృతి మంధాన అర్థ సెంచరీతో చెలరేగడంతో హర్మన్ సేన్ 8.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి 8వ సారి కప్ ను సొంతం చేసుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు నిర్ణీత…

Read More

రెండో టీ20 లో సఫారీపై సవారి చేసిన భారత జట్టు.. సిరీస్ కైవసం..!!

భారత్ _ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20 లో పరుగుల వరదపారింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు దంచికొట్టింది.సూర్యకుమార్ యాదవ్ ,కెఎల్ రాహుల్ ,విరాట్ కోహ్లీలు చెలరేగడంతో 237 పరుగులు సాధించింది. అనంతరం చేధనలో సఫారీ జట్టు తడబడిన గట్టిపోటి ఇచ్చింది.డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ మిల్లర్ (106నాటౌట్) మెరుపు సెంచరీ చేయగా.. ఓపెనర్ డికాక్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు మాత్రమే చేయడంతో ..భారత్…

Read More
Optimized by Optimole