బుమ్రాధాటికి చెతులేత్తిసిన ఇంగ్లాడ్.. తొలివన్డేలో భారత్ ఘనవిజయం!

ఇంగ్లాడ్ తో వన్డే సిరీస్ ను టీంఇండియా ఘనంగా ఆరంభించింది. మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత బౌలర్ బుమ్రా విజృభించడంతో ఇంగ్లాడ్ చేతులెత్తిసింది. బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ ముప్పుతిప్పలు పెట్టాడు. అతని ధాటికి నలుగురు ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ డకౌట్ గా వెనుదిరిగారు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో రెండోసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో బుమ్రా ఆకట్టుకున్నాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాడ్ 25. 2 ఓవర్లలో…

Read More

మూడో టీ20 లో టీంఇండియా ఓటమి.. సిరీస్ కైవసం!

ఇంగ్లాడ్ తో జరిగిన మూడో టీ20 లో భారత్ ఓటమిపాలైంది. ఇప్పటికే టీ20 సిరీస్ నూ గెలుచుకున్న టీంఇండింయా.. నామామాత్రంగా జరిగిన మ్యాచ్ లో 17 పరుగులతో పరాజయం పాలైంది. జట్టులో సూర్యకుమార్ యాదవ్  టీ20లో తొలి సెంచరీ నమోదు చేశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆజట్టులో మలన్‌, లివింగ్‌స్టోన్‌ తమదైన ఆటతీరుతో చెలరేగారు. భారత బౌలర్లలో హర్షల్‌ పటేల్‌, బిష్ణోయ్‌…

Read More

టీ20 సిరీస్ టీంఇండింయా కైవసం..!

ఇంగ్లాడ్ తో టీ20 సిరీస్ లో భారత్ మరోసారి అదరగొట్టింది. శనివారం జరిగిన రెండో టీ20 లో అతిధ్య జట్టుపై 49 పరుగులతో గెలుపొందింది. భారత్ నిర్ధేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక..ఇంగ్లీష్ టీం 121 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీ20 సిరీస్ నూ టీంఇండింయా కైవసం చేసుకుంది. అంతకూముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణిత ఓవర్లలో 170 పరుగుల చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ ,కీపర్ రిషబ్ పంత్ అదిరే ఆరంభం ఇచ్చారు.ఆతర్వాత…

Read More

తొలి టీ 20లో ఇంగ్లాడ్ ను చిత్తుచేసిన భారత్!

ఇంగ్లాడ్ తో జరిగిన తొలి టీ20 లో భారత జట్టు అదరగొట్టింది. ఫామ్ లో ఉన్న ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా బ్యాట్, బంతితో చెలరేగడంతో టీంఇండియా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ను ఘనంగా ఆరంభించింది. గురువారం జరిగిన తొలి టీ 20 లో భారత్ 50 పరుగుల తేడాతో అతిథ్య జట్టును మట్టికరిపించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 198 పరుగుల భారీ స్కోర్ సాధించింది. హార్థిక్…

Read More

వెస్టిండీస్ సిరీస్ కూ కెప్టెన్గా శిఖర్ ధావన్!

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. జూలై 22న ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టుకు ఓపెనర్ శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లుకి విశ్రాంతినిచ్చారు. ఇక జట్టులో యువ ఆటగాళ్లు దీపక్ హుడా, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ…

Read More

ఇంగ్లాడ్ తో తొలి టెస్ఠులో పటిష్ట స్థితిలో భారత్..!1

ఇంగ్లాడ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ తొలిరోజు 338 పరుగులు చేసింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీతో(146) చెలరేగాడు. అతనికి రవీంద్ర జడేజా(83*) తోడవడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (11) స్వల్ప స్కోర్ కే జౌటయ్యాడు. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును పంత్ _ జడేజా జోడి ఆదుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్.. టాప్ ఆర్డర్ విఫలమవడంతో…..

Read More

ఉత్కంఠ పోరులో ఐర్లాండ్ పై టీంఇండియా విజయం… సీరీస్ కైవసం!

ఐర్లాండ్ తో జరిగిన టీ 20 సీరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. డబ్లిన్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో హార్దిక్ జట్టు 4 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత ఆటగాడు దీపక్ హుడా పొట్టి ఫార్మాట్ కెరీర్ లో తొలి సెంచరీ నమోదు చేశాడు. అంతకుముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20ఓవర్లలో 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. బ్యాటింగ్లో దీపక్ హుడా సెంచరీతో చెలరేగగా.. సంజూ…

Read More

ఐసీసీ ర్యాకింగ్స్ లో దుమ్ములేపిన భారత మహిళ క్రికెటర్లు..!!

భారత మహిళ క్రికెటర్లు ఐసీసీ ర్యాకింగ్స్ లో అదరగొట్టారు. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాకింగ్స్లో టాప్20 లో నలుగురు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో.. స్టార్ ప్లేయర్ స్మృతి మంథాన టాప్ టెన్ లో 4 వ స్థానాన్ని దక్కించుకుంది . మరో క్రికెటర్ జెమ్మి రోడ్రిగ్స్ 14 వస్థానంలో .. కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ 18 వ స్థానంలో నిలిచారు..శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు 664 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. బౌలింగ్…

Read More

ఐర్లాండ్ పై భారత్ సునాయస విజయం!

ఐర్లాండ్ తో టీ20 సిరీస్ లో టీంఇండియా బోణి కొట్టింది. ఆదివారం జరిగిన తొలి టీ20 లో హార్దిక్ నేతృత్వంలోని భారత జట్టు సమిష్టిగా రాణించడంతో 7 వికెట్ల తేడాతో ఐర్లాండ్ ను చిత్తుచేసింది. వర్షం పడటంతో ఎంపైర్లు మ్యాచ్ 12 ఓవర్లకు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణిత ఓవర్లలో 108 పరుగులు చేసింది. ఆజట్టులో టెక్టార్ (64*)టాప్ స్కోరర్ గా నిలిచాడు. భువనేశ్వర్ కుమార్(1/16), చాహల్(1/11) పొదుపైన బౌలింగ్ తో…

Read More

టీంఇండియాకు భారీ షాక్.. రోహిత్ శర్మకి కరోనా!

ఇంగ్లాడ్ తో ఐదో టెస్టుకు ముందు టీంఇండియాకు మరో షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మకు పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కరోనా సోకడంతో సీరిస్ నుంచి తప్పుకోగా.. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కి సైతం పాజిటివ్ అని ఓవార్త సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఇంగ్లాడ్ పర్యటనకు వెళ్లిన టీంఇండియా..ఐదు టెస్ట్ సిరస్లో భాగంగా జరిగిన నాలుగు టెస్టుల్లో 2 1తో…

Read More
Optimized by Optimole