దేశంలో స్వల్పంగా పెరిగిన ఇంధన ధరలు..
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఇంధనం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజా పెట్రోల్ ధరల్ని పరిశీలిస్తే, రాజథాని ఢిల్లీలో పెట్రోల్ 107 రూపాయల 94...
Read out allGet all Updated Telugu News
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఇంధనం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజా పెట్రోల్ ధరల్ని పరిశీలిస్తే, రాజథాని ఢిల్లీలో పెట్రోల్ 107 రూపాయల 94...
Read out all
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మాట తప్పిన సీఎం కేసీఆర్ వెంటనే గద్దె దిగాలని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్షర్మిల డిమాండ్చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను, డబుల్ బెడ్రూం...
Read out all
ఎన్నికల ప్రచారంలో విమర్శలు.. ప్రతి విమర్శలు ఉండొచ్చు.. అవి చాలా సహజం.. కానీ వాటిని అధికార టీఆర్ఎస్ పార్టీ దిగజార్చేలా చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇక...
Read out all
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 41వేల 388 కరోనా పరీక్షలు నిర్వహించగా 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 మందికి పాజిటివ్ కేసులు నిర్దారణ...
Read out all
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ . ఎన్టీఆర్ – చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, అందరిలో ఆసక్తిని పెంచుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న...
Read out all
కరోనా టీకా విషయంలో అపోల్ గ్రూప్ చైర్మన్ కీలక విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే చిన్నారులకు కూడా టీకాలు వేయనున్నట్టు ఆయన తెలిపారు. అయితే, తొలి ప్రాధాన్యం మాత్రం కోమార్బిడిటీస్ తో...
Read out all
ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద దోషిగా గుర్తించిన వ్యక్తిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొట్టివేస్తూ సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైనా కేసు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల...
Read out all
మధ్యప్రదేశ్లో కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. ఇండోర్కు చెందిన ఆరుగురు వ్యక్తులు దీని బారిన పడ్డారని నమూనా పరీక్షలు వెల్లడించాయి. ఎవై.4 గా చెబుతన్న కరోనా వైరస్లోని కొత్త...
Read out all
దేశంలో రోజువారి కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12వేల 428 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి మరో 356మంది ప్రాణాలు కోల్పోగా.. 15,951...
Read out all
సమాచార హక్కు చట్టంపై రాష్ట్ర సిఎస్ ఇచ్చిన ఆదేశాల రద్దు కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్...
Read out all