2023
తాత నెహ్రూ చేతినకి ఎవరి వల్ల ‘సెంగోల్’ వచ్చిందో ?
Nancharaiah merugumala senior journalist: తాత నెహ్రూ చేతినకి ఎవరి వల్ల ‘సెంగోల్’ వచ్చిందో రుజువులు లేవు గాని..1984లో ‘రాజీవ్ చేతికే రాజదండం’ అని శీర్షిక పెట్టిన ‘ఉదయం’ 1984 డిసెంబర్ చివర్లో ఎనిమిదో లోక్ సభ ఎన్నికల ఫలితాల రోజునే నాటి ‘ఉదయం’ తెలుగు దినపత్రిక మొదలయింది. దేశంలో ఎన్నికలు జరిగిన 514 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను అప్పటి పాలకపక్షం కాంగ్రెస్ పార్టీకి 404 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికలకు కొద్ది నెలల ముందే మాజీ…
ప్రజాస్వామ్య దేవాలయంలో ‘సెంగోల్’ ప్రతిష్ఠ..
‘సెంగోల్’—వీర చోళుల సాంప్రదాయ ప్రతిష్ట.భారత సనాతన ధర్మ శక్తి కాలానికి అతీతంగా నిత్య తేజస్సుతో తరాలు మారినా ప్రకాశిస్తూనే ఉంటుంది. పవిత్ర బంగారు రాజదండంగా భారతీయ చారిత్రాత్మక, వారసత్వ, ఆధ్యాత్మిక చరిత్రకు నిదర్శనం. 1947లో స్వాతంత్ర్య సిద్ధి సమయంలో తిరువావధూతురై నుండి ఢిల్లీకి చేరిన పవిత్ర రాజదండం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చొరవతో తిరిగి నూతన పార్లమెంట్ లో స్పీకర్ ప్రాంగణంలో ప్రతిష్టించబోతుండడంతో అది తిరిగి తన పునర్వైభవాన్ని పొందనుంది. పవిత్ర రాజదండం కేవలం…
హిందీ న్యూజ్ చానల్స్ లో నేటి బ్రాహ్మణ యాంకర్ల ఆవేదన!
Nancharaiah merugumala senior journalist: ‘అప్పట్లో 20 మంది సీఎంలలో 13 మంది బ్రాహ్మణులే ఉండేవారు, లోక్ సభలో నాలుగో వంతు బ్రాహ్మణ సభ్యులే,’ హిందీ న్యూజ్ చానల్స్ లో నేటి బ్రాహ్మణ యాంకర్ల ఆవేదన! కాంగ్రెస్ ఆధిపత్యం ఉన్న రోజులే బ్రామ్మలకు బాగున్నాయట! ‘అప్పటి 20 రాష్ట్రాల్లో 13 మంది బ్రాహ్మణ ముఖ్యమంత్రులే ఉండేవారు. లోక్ సభ సభ్యుల్లో నాలుగో వంతు బ్రామ్మణ సభ్యులే,’ హిందీ న్యూజ్ చానల్ ‘ఆజ్ తక్’ బ్రాహ్మణ యాంకర్ చిత్రా…
హుస్నాబాద్ బరిలో పొన్నం ప్రభాకర్..!
కరీనంగర్ మాజీ ఎంపీ కన్ను హుస్నాబాద్ నియోజవకర్గంపై పడిందా? గతంలో హస్తం పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన అతను ఈనియోజకవర్గం ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఒకవేళ అతను అక్కడి నుంచి పోటిచేస్తే స్థానిక నేతలు మద్దతు ఇస్తారా? ఇప్పటికే సీటు నాదేనని భావిస్తున్న స్థానిక నేత పరిస్థితి ఏంటి? మాజీ ఎంపీ ప్రతిపాదనకు ఢిల్లీ అధిష్టానం పచ్చజెండా ఊపుతుందా? కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ గెలుపొందారు. రాష్ట్రం ఏర్పాడ్డాక…
రాజీవ్ గాంధీని ‘చోర్’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు!
Nancharaiah merugumala senior journalist: రాజీవ్ గాంధీని మీడియా మొదట ‘మిస్టర్ క్లీన్’ అంటే పిల్లలు మాత్రం మూడేళ్ల తర్వాత ‘చోర్’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు! మా తరం కన్నా పన్నెండేళ్లు పెద్దవాడైన రాజీవ్ గాంధీ 1984 అక్టోబర్ 31 సాయంత్రం ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పుడాయన వయసు 40. మొదటి నుంచీ పండిత జేఎల్ నెహ్రూ కుటుంబసభ్యులంటే విపరీతమైన మోజు ఉన్న భారత మీడియా ఆయనను ‘అందగాడైన యువ ప్రధాని’ అని…