రాజన్న రాజ్యం రావాలన్న షర్మిలకు ఎక్కడి నుంచి వచ్చిందీ ధైర్యం?
Nancharaiah merugumala senior journalist: ” ఇందిరమ్మ రాజ్యం ఊసెత్తకుండానే….మన దేశంలోనే రాజన్న రాజ్యం రావాలన్న షర్మిలకు ఎక్కడి నుంచి వచ్చిందీ ధైర్యం?” కాంగ్రెస్ ప్రతిపక్ష నేత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 ఏప్రిల్–మేలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మొదటిసారి (దేశంలోనే తొలిసారి) ‘ఇందిరమ్మ రాజ్యం తీసుకొద్దాం’ అనే నినాదాన్ని విజయవంతంగా వాడుకున్న విషయం ఆయన కూతురు వైఎస్ షర్మిలకు తెలుసు. అలాగే 2023 నవంబర్–డిసెంబర్ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు ఎనుముల…