సిద్దార్థ్‌ లూథ్రా గొప్ప ఫార్సీ వాక్యం పరిచయం చేసినందుకు ఆనందించాలేమో!

Nancharaiah merugumala senior journalist:(సిద్దార్థ్‌ లూథ్రా– 300 ఏళ్ల క్రితం గురు గోవిందసింగ్‌ రాసిన గొప్ప ఫార్సీ వాక్యం  పరిచయం చేసినందుకు మనం ఆనందించాలేమో!జఫర్‌ నామా గురించి తెలియని తెలుగోళ్లు ఈ పంజాబీ వకీలుకు సదా రుణపడి ఉంటారు!) ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మాజీ సీఎం, టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు తరఫున వాదిస్తున్న దిల్లీ పంజాబీ హిందూ ఖత్రీ లాయర్‌ సిద్ధార్థ్‌ లూథ్రా బుధవారం మైక్రో బ్లాగింగ్‌ సోషల్‌ మీడియా సైట్‌ ఎక్స్‌…

Read More

లోకేష్ ను కలిసిన జనసేన నేతలు..చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు….

APpolitics:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను జనసేన నేతలు  మంగళవారం రాజమహేంద్రవరంలో  పరామర్శించారు. మనోధైర్యంతో ముందుకు వెళ్లాలని, దుర్మార్గపాలనపై కలసి పోరాడుదామని జనసేన నేతలన్నారు. చంద్రబాబు అరెస్టును జనసేన తీవ్రంగా ఖండిస్తోందని .. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో ఆధారాలు లేకుండా చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిందని..రాష్ట్రంలో జగన్ అరాచకపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. అరెస్టును ఖండించిన వారిపైనా వైసీపీ నేతలు  విమర్శలు చేస్తున్నారని, ఎన్నికల తర్వాత వైసీపీ భూస్థాపితం అవుతుందన్నారు. టీడీపీ పిలుపునిచ్చిన బంద్ కు…

Read More

అరాచకంతో అందలం నిలబెట్టుకోవాలనేది జగన్ కుతంత్రం: నాదెండ్ల మనోహర్

Janasena: వచ్చే ఎన్నికల్లో గెలవలేమని తెలిసే రాష్ట్రంలో వైసీపీ అరాచకానికి తెర తీస్తోందని ఆరోపించారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను భయపెట్టి, బెదిరించి అలజడులు సృష్టించాలని వైసీపీ భావిస్తోందని.. ఎలాగైనా ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించి చెప్పినట్లు వినాలనే కొత్త రూల్ ను తీసుకొస్తోందని ఆయన అభిప్రాయడ్డారు. వచ్చే ఎన్నికల్లో అరాచకం చేసి మరోసారి అందలం ఎక్కాలనేది జగన్ కుతంత్రమని అన్నారు.గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీసీ…

Read More

మన గొప్ప తెలుగోళ్లందరికీ ఉత్తరాది (పంజాబీ, పార్సీ, సింధీ) లాయర్లే దిక్కు..

Nancharaiah merugumala senior journalist: _ మన గొప్ప తెలుగోళ్లందరికీ ఉత్తరాది (పంజాబీ, పార్సీ, సింధీ) లాయర్లే దిక్కు  _ దక్షిణాదికి ఏదో హిందీవాళ్లు అన్యాయం చేస్తున్నట్టు మనోళ్ల ఏడుపు _ చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో బెయిలిప్పించడానికి దిల్లీ పంజాబీ వకీలు లూథ్రా దక్షిణాది రాష్ట్రాలకు ఏదో అన్యాయం జరిగిపోతోందని, సదువు, సంపదా లేని ఉత్తరాదోళ్లు మన ఐదు ప్రాంతాల జనాన్ని తొక్కి నారతీస్తున్నారని మనం తరచు తెగ బాధపడిపోతుంటాం. కొన్ని రంగాల్లో తమిళులు, మలయాళీలు, కన్నడిగులు,…

Read More

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పటేన్ల పటాతోపం..

బొజ్జ రాజశేఖర్ సీనియర్ జర్నలిస్ట్: తెలుగు రాష్ట్రాల్లో ‘‘రెడ్డి రాజుల’’ పాలన కొనసాగినట్లు చరిత్ర చెబుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణల్లో లభించిన శాసనాల్లో రెడ్డి రాజుల చరిత్ర వెలుగులోకి వచ్చింది. నది పరివాహక ప్రాంతాలను అసరా చేసుకొని సాగిన రెడ్డి రాజుల పాలనలో సాహసోపితమైన నిర్ణయాలు, వ్యవసాయ అభివృద్ది జరిగిందని చెబుతారు. ఆ నాటి నుంచి బలపడుతూ వస్తున్న రెడ్డిలు (పటేన్లు) ప్రస్తుత రాజకీయాల్లో కూడ అధిపత్యాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కనబరుస్తు వస్తున్నారు. ఆరు…

Read More

బటన్లు నొక్కడం కాదు… భవన నిర్మాణ కార్మికుల బతుకులకు భరోసా ఇవ్వండి: నాదెండ్ల మనోహర్

APpolitics: ముఖ్యమంత్రి బటన్లు నొక్కే కార్యక్రమం మానుకుని భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించే ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్  సూచించారు. వారానికి రెండు మూడు రోజులు మించి పనులు దొరక్కపోవడంతో ఆ కష్ట జీవులు పడే ఇబ్బందులను పాలకులు అర్ధం చేసుకోవాలన్నారు. పని కల్పించడమే ప్రభుత్వం నుంచి వారు కోరుకునే మార్పని తెలిపారు. జనసేన ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులను కాపాడుకునే విధంగా అన్ని విధాలా భరోసా…

Read More

రైతు బాంధవుడు.. ‘మహానేత’ స్మృతిలో..!

‘వైఎస్సాఆర్‌’ మాట వింటేనే తెలుగు ప్రజల మనస్సుల్లో ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఆయనంటేనే తెల్లని పంచకట్టుతో నిలువెత్తు మనిషి రూపం కళ్ల ముందు మెదులుతుంది. ఆయన పాలనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికీ అందడంతో ఇప్పటికీ ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మహిళలు, రైతులు, విద్యార్థులు, బడుగువర్గాల వారు, ఉద్యోగులు ఒకటేమిటి అన్ని రంగాల వారు ‘వైఎస్సాఆర్‌ పాలనలో’ అలా ఉండేది అని ఆ మంచి రోజులను 14 ఏళ్ల తర్వాత కూడా…

Read More

జమిలి ఎన్నికల విధానాన్ని జనసేన స్వాగతిస్తుంది: నాదెండ్ల మనోహర్

Janasena: ఒకే దేశం-ఒకే ఎన్నికలు అనే కేంద్ర ప్రభుత్వ నినాదాన్ని జనసేన స్వాగతిస్తుందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. జమిలి ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం  అధికారికంగా రావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రజాధనాన్ని ఎన్నికల కోసం వృథా చేయకుండా దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మంచి విషయమని పేర్కొన్నారు. బలమైన మార్పు కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నం సముచితమేనని.. రాష్ట్రంలోనూ ఇలాంటి మార్పు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాజకీయంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్…

Read More

లోకేష్ ఒక్కో అడుగు ఒక్కో ఓటు తెస్తుందా..?

తెలుగు నాట వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర రాజకీయ నేతలకు మార్గదర్శకంగా మారింది. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు చేరువై జననేతగా ఎదిగిన వైఎస్‌ఆర్‌ పాదయాత్ర రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచింది. నారా చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీ కోసం’ పేరుతో, వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’ పేరుతో వైఎస్‌ఆర్‌ అడుగుజాడల్లోనే పాదయాత్రలు చేపట్టి అందలమెక్కారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా టీడీపీ యువనేత నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర చేపట్టారు. నారా…

Read More

వంగవీటి రాధ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా ?

విజయవాడ : వంగవీటి అభిమానులకు గుడ్ న్యూస్. వంగవీటి రాధ త్వరలో ఓ  ఇంటివాడు కాబోతున్నాడు.నరసాపురం మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్ పర్సన్ జక్కం ఆమ్మాణి, బాబ్జిల చిన్నకుమార్తె జక్కం పుష్ప వల్లీతో రాధ ఎంగేజ్ మెంట్ జరగనున్నట్లు సమాచారం. ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఈ  నెల19వ తేదీన ఎంగేజ్మెంట్.. వచ్చే నెల 6వ తేదీన వివాహం జరగనున్నట్లు తెలిసింది. ఇటు వంగవీటి ఇంటపెళ్లి బాజాలు మోగుతున్న నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆనందం…

Read More
Optimized by Optimole