అమర్‌ సింగ్‌ చేతిలో తన్నులు తిన్న అరవ బాపనాయనకు పీవీ పై కోపమెందుకు?

Nancharaiah merugumala senior journalist: (పీవీకి తెలుగు బ్రామ్మల్లో ఉన్న అభిమానుల్లో నాలుగో వంతు… ఎన్టీఆర్‌ కు కమ్మ జనంలో ఉంటే…టీడీపీ స్థాపకుడి జీవితం అలా ముగిసేదా?)   ఎప్పుడో పాతిక ముప్పయేళ్ల క్రితం అయోధ్యలో బాబరీ మసీదు కూల్చడానికి నాటి కాంగ్రెస్‌ ప్రధాని పాలములపర్తి వేంకట నరసింహారావు గారు ఆరెసెస్‌–బీజేపీ శ్రేణులకు వీలుకల్పించినందుకు ఇప్పుడు సాటి దక్షిణాది బ్రాహ్మణ నేత నుంచి నిందలు పడాల్సివస్తోంది. కరీంనగర్‌–వరంగల్‌ ప్రాంత తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పీవీ గారిని…

Read More

Rahul Gandhi: ఐదు రెట్లు పెరిగిన రాహుల్ యూట్యూబ్ సబ్‌స్క్రైబర్ బేస్..

భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇమేజ్ మెరుగైంది. సోషల్ మీడియాలో సైతం అతని ఫాలోయింగ్ .ఊహించని రేంజ్లో అమాంతం పెరిగిపోయింది. జోడో యాత్రకు ముందు గాంధీ యూట్యూబ్ ఛానల్స్ సబ్ స్క్రైబర్స్ తో పాటు వ్యూయర్ షిప్ దారుణంగా ఉండేవి. కానీ జోడో యాత్ర తర్వాత సోషల్ మీడియాలో గాంధీ హవా ఒక్కసారిగా పెరిగిపోయింది.దీంతో కాంగ్రెస్ పార్టీ విషయములో మెయిన్ స్ట్రీమ్ మీడియా కవరేజ్ లో పక్షపాతం చూపిస్తుండడంతో గాంధీ…

Read More

నరేంద్రమోదీని కావిలించుకోడానికి రాహుల్ కి మరో ఛాన్స్ ఇచ్చిన సుప్రీంకోర్టు..

Nancharaiah merugumala (political analyst):నరేంద్రమోదీని పార్లమెంటులో కావిలించుకోడానికి రాహుల్ గాంధీకి మరో ఛాన్స్ ఇచ్చిన సుప్రీంకోర్టు త్వరలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగిసే సందర్భంలో.. లోక్ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని మరోసారి ఆలింగనం చేసుకునే అవకాశాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీజీకి శుక్రవారం భారత సుప్రీంకోర్టు ఇచ్చింది. వాయనాడ్ ఎంపీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ చిన్న కోర్టు తీర్పు అమలుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇవ్వడంతో మోదీతో పార్లమెంటు దిగువసభలో ‘కలబడే’ గొప్ప ఛాన్స్…

Read More

Myanmar:19 ఏళ్ల క్రితమే యువతి అత్యాచారం పై మయన్మార్ మహిళల నగ్న నిరసన…

Nancharaiah merugumala ( political analyst): “1 9 ఏళ్ల కిందటే తంగజం మనోరమపై భారత ఆర్మీ ‘హత్యాచారం’పై నగ్నంగా వీధుల్లోకి వచ్చిన 12 మంది మణిపురీ మహిళల నిరసన ప్రదర్శన” Myanmar:  కల్లోల మణిపుర్‌ లో ఇద్దరు కుకీ ఆదివాసీ స్త్రీలను బట్టలూడదీసిన హిందూ వైష్ణవ బహుసంఖ్యాకులైన మేతయీ పురుషులు వారిని ఊరేగించి అవమానించడంపై దేశవ్యాప్తంగా నేడు నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ప్రగతిశీల ప్రజాతంత్రవాదులు నిప్పులు కక్కుతున్నారు. అనేక జాతుల జనమున్న ఈ చిన్న రాష్ట్రంలో కమ్యూనిస్టు…

Read More

50 ఏళ్ళు ఏలిన పార్టీ ‘ఇండియా’ పేరుతో సత్తా సాధిస్తుందా?

Nancharaiah merugumala (political Analyst):‘దేశభక్తి’ పేరుతో 50 ఏళ్ళు ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ‘ఇండియా’ పేరుతో సత్తా సాధిస్తుందా? ========================== బహుసంఖ్యాకులు ‘అనుసరించే’ ‘మెజారిటీ’ హిందూ మతాన్ని ‘హిందుత్వ’ పేరుతో అడ్డం పెట్టుకుని పవిత్ర భారతంలో అధికారంలో కొనసాగుతోంది భారతీయ జనతా పార్టీ. భారత జాతీయ కాంగ్రెస్ అంతకు ముందు భారతమాత, దేశభక్తి అంటూ కమ్యూనిస్టులు, సోషలిస్టులు సహా ప్రతిపక్షాలన్నింటినీ దేశద్రోహులుగా చిత్రించి కొన్ని దశాబ్దాల రాజ్యమేలింది హస్తిన నుంచి. ఇప్పుడు ఆ పార్టీలనే ఒక…

Read More

ఇండియా vs ఎన్డీఏ లో గెలుపెవరిది?

అదానీ వ్యవహారంపై కొద్దికాలం క్రితం రాజ్యసభలో ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలపట్ల అసహనం వ్యక్తం చేస్తూ ‘‘మీ అందరినీ ఎదుర్కోవడానికి నేనొక్కడినే చాలు.. నాకు మరొక్కరు అవసరం లేదు’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ గంభీరంగా చెప్పారు. బెంగుళూరులో ప్రతిపక్షాలు రెండోసారి సమావేశం అవుతుండగా సోమవారం ఉదయం కూడా ‘‘కేవలం మోదీకి వ్యతిరేకంగా దేశంలో ప్రతిపక్షాలు అన్ని ఒక్కటవుతున్నాయి’’ అంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. ప్రజాదరణతో గాని, విశేషమైన వనరులను మోహరించడంలో గాని, వ్యవస్థలను తలవంచే విధంగా చేసుకోవడమో…

Read More

కేసీఆర్, చంద్రబాబు, జగన్‌ లేని ఇం.డి.యా బెంగళూరుకే పరిమితమా?

Nancharaiah merugumala :(political analyst) తెలంగాణ బీఆరెస్‌ ముఖ్యమంత్రి కల్వకుంట్ల  చంద్రశేఖర్‌ రావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, సంపూర్ణాంధ్ర ప్రదేశ్, అవశేషాంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల తెలుగుదేశం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్థానం లేని ఇండియాను (ఇండియన్‌ నేషనల్‌ డెవలప్మెంటల్‌ ఇంక్లూజివ్‌ అలయన్స్‌) ఊహించడం సాధ్యమేనా? ముగ్గురు తెలుగు ‘అగ్రనేతలు’ లేని ఇం.డి.యా వచ్చే ఏడాది 2024 వానాకాలం వరకైనా ఉనికిలో ఉంటుందా? చెప్పడం కష్టంకాదేమో! కాంగ్రెస్‌ పార్టీతోనే రాజకీయ జీవితాలు…

Read More

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే హవా.. పీపుల్స్ పల్స్ ఎక్స్క్లజివ్ రిపోర్ట్..!

డిసెంబర్‌లో జరగనున్న ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా కొనసాగి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన ‘ఛత్తీస్‌గఢ్‌ మూడ్‌ సర్వే’లో వెల్లడయ్యింది. జూన్‌ మాసంలో సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్‌ పార్టీకి 53 నుండి 60, బీజేపీకి 20 నుండి 27 స్థానాలు, బీఎస్పీ, ఇండిపెండెంట్‌, ఇతర ప్రాంతీయ పార్టీలకు ఒక్కొక్క  స్థానం వచ్చే అవకాశాలున్నట్లు  తేలింది. ఛత్తీస్‌గఢ్‌లో 90 అసెంబ్లీ స్థానాలుండగా మెజార్టీకి కావాల్సినవి 46…

Read More

ముస్లిం నేరగాళ్లను, హిందూ బ్రాహ్మణ అపరాధులను ఒకే తీరున శిక్షిస్తున్న బీజేపీ..

Nancharaiah merugumala senior journalist: ఉమ్మడి నేర శిక్షా స్మృతితో ముస్లిం నేరగాళ్లను, హిందూ బ్రాహ్మణ అపరాధులను ఒకే తీరున శిక్షిస్తున్న బీజేపీ ‘హిందుత్వ’ సర్కార్లు! ఇదేనేమో అసలు సిసలు లౌకికతత్వం?రేపు ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వస్తే…మరింత సమ ‘మత’ న్యాయం? మధ్యప్రదేశ్‌ లోని సీధీ జిల్లా కుర్బీ గ్రామంలో ఒక ఆదివాసీ కూలీపై మూత్రం పోసిన సీధీ బీజేపీ బ్రామ్మణ ఎమ్మెల్యే కేదార్‌ నాథ్‌ శుక్లా అనుచరుడు ప్రవేశ్‌ శుక్లా  ఇంటిని ‘హిందుత్వ’ ముఖ్యమంత్రి…

Read More

చాయ్ వాలా అని మోడీజీ ని హేళన చేశారు దుష్ట కాంగీయులు!

పార్థ సారథి పొట్లూరి:  “చాయ్ వాలా అని మోడీజీ ని హేళన చేశారు దుష్ట కాంగీయులు!9 ఏళ్ళు గడిచాయి!ఎంత అన్ పాపులర్ చేయాలని చూసినా మోడీజీ గ్రాఫ్ పెరుగుతూ వచ్చిందే కానీ తగ్గలేదు!చివరకి లారీ డ్రైవర్లతో, బైక్ మెకానిక్ లతో కలిసి చర్చలు, ఫోటోలు దిగితే ఏదన్నా లాభం ఉంటుందేమో అని ఆశ!” నిజానికి లారీ డ్రైవర్లు కానీ బైక్ మెకానిక్ లకి కానీ రాజకీయాలని పట్టించుకొనే ఆలోచన ఉండదు.లారీ డ్రైవర్లకి కావాల్సింది మంచి రోడ్లు! జాతీయ…

Read More
Optimized by Optimole