గణేస్ చతుర్థి విషెస్ తెలిపిన ఆస్ట్రేలియా క్రికెటర్.. నెటిజన్స్ కామెంట్స్ వైరల్!

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ వినాయక చవితి సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.భారత ఆటగాళ్లు గణేష్ చతుర్థి పురస్కరించుకుని సోషల్ మీడియాలో శుభాకాంక్షులు తెలియజేశారు. ఈనేపథ్యంలోనే వార్నర్ చేసిన పోస్ట్ నెటిజన్స్ ని ఫిదా చేసింది.ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకు ఆపోస్టులో ఏముందంటే ? కాగా పోస్ట్ ను గమినించినట్లయితే.. గణపతి విగ్రహాం ముందు దండం పెడుతున్న ఫోటోను వార్నర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందరీకి వినాయక చవితి…

Read More

ఢిల్లిలో అసెంబ్లీలో రాజకీయ డ్రామా.. బలనిరూపణకు సిద్ధమైన క్రేజీవాల్!

దేశ రాజధాని ఢిల్లిలో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. అసెంబ్లీ ఆవరణలో ఇటు అధికార ఆప్ ,ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు పోటాపోటి నిరసనలతో డ్రామాను రక్తికట్టిస్తున్నారు. నేడు అసెంబ్లీలో సీఎం క్రేజివాల్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. రాత్రంత ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలోనే నిరసన వ్యక్తం చేశారు. ఇక దేశవ్యాప్తంగా దుమారం రేపిన లిక్కర్ స్కాంపై LG సక్సేనా దర్యాప్తుకు ఆదేశించారని..ఆయనే అవినీతి పరుడంటూ ఆప్ నేతలు ఆరోపిస్తుంటే.. స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం మనీష్…

Read More

ఈశాన్య మారుమూల ప్రాంతాల్లో 4G సూర్యోదయం మొదలైంది: మోదీ

పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. మన్ కీబాత్ ద్వారా తన మనసులోని భావాలను పంచుకున్న ప్రధాని..సెప్టెంబర్ 1 వతేది నుంచి 30 వతేదివరకు పోషణమాసోత్సవాలను జరుపుకుంటామని వ్యాఖ్యానించారు. నీటి సంరక్షణ ప్రాముఖ్యత.. చిరుధాన్యాల సంవత్సరంతోపాటు.. అమృత్ సరోవర్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనవలసిన ఆవశ్యకత ఉందన్నారు. అరుణాచల్, ఈశాన్య మారుమూల ప్రాంతాలలో 4G రూపంలో కొత్త సూర్యోదయం మొదలైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక చెన్నైకి చెందిన శ్రీదేవి…

Read More

అటల్ బిహారీ వాజ్ పేయి వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ

గుజరాత్ అహ్మద్ బాద్ సబర్మతీ నదిపై కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అటల్ బ్రిడ్జ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 300 మీటర్ల పొడవైన బ్రిడ్జ్ మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయికి స్థానిక ప్రజలు అర్పించే నివాళి అని ప్రధాని అన్నారు. అటల్ బ్రిడ్జి ఓపెనింగ్ కార్యక్రమంలో భాగంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర బిజెపి చీఫ్ సిఆర్ పాటిల్‌లతో కలిసి ప్రధాని వంతెనపై షికారు చేసి ప్రజలకు అభివాదం చేశారు….

Read More

కాంగ్రెస్ ను చావనీయండి గాని నెహ్రూ-గాంధీ ఫ్యామిలీని కాపాడుకోండి!

Nancharaiah Merugumala (senior journalist): ————————————–^——— 2004 నుంచీ చావు దారిన వేగంగా నడుస్తోంది కాంగిరేసు పార్టీ. పదేళ్ల తర్వాత దిల్లీలో అధికారం కోల్పోయింది. నరేంద్రమోదీ ప్రధాని అయినాక కాంగ్రెస్ పతనానికి పార్టీ అధ్యక్షరాలు సోనియాగాంధీ, ఆమె కొడుకూకూతుళ్లు రాహుల్, ప్రియాంకా పరోక్షంగా కారకులయ్యారు. వారి దివంగత కుటుంబ పెద్ద ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు (1969,1978) చీల్చి దాన్ని బతికించారు. ఈ స్థాయిలో తర్వాత కాంగ్రెస్ పార్టీని శరద్ పవార్ గాని, ఎన్డీ తివారీ-అర్జున్ సింగ్…

Read More

కోకా సుబ్బారావు తర్వాత రెండో తెలుగు దివిటీ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ

Nancharaiah Merugumala (senior journalist): రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నుంచి రెడ్ ఫోర్ట్ వరకూ పొన్నవరం పౌరుడి యాత్ర ———————————————— కలిమి జలాక్షరాలు… చెలిమి శిలాక్షరాలు. సంపద నీటిపై అక్షరాలు రాయడం వంటిదైతే…స్నేహం రాతిపై చెక్కే శాసనంలా శాశ్వతమైనదని-మొదటి నాలుగు మాటల అర్థం ఇది. — బార్ అసోసియేషన్ తో తనకు ఉన్న అనుబంధం గురించి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ గురువారం ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యక్రమంలో చేసిన ప్రసంగంలోని…

Read More

ఎట్టకేలకు ఓబీసీ మాలీ గహలోత్ కు కాంగ్రెస్ అధ్యక్ష పదవి!

  Nancharaiah merugumala (senior journalist) ————————/————————————————– బిహార్ ఓబీసీ వైశ్యుడి (సీతారామ్ కేసరీ) నుంచి పార్టీ అధ్యక్ష పదవిని 1998లో సోనియాగాంధీ గుంజుకున్నారు. 24 సంవత్సరాల తర్వాత ఆమె మారు మనసు పొందారు. కొడుకు రాహుల్ సహకారంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తిరిగి ఓబీసీ నేత అశోక్ గహలోత్ కు అప్పగిస్తున్నారు నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు. ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిలో 2018 నుంచీ కొనసాగుతున్న అశోక్ గహలోత్ ఓబీసీ మాలీ కులానికి చెందిన నేత….

Read More

నెపోటిజంపై అలియా హాట్ కామెంట్స్.. బాయ్ కాట్ బ్రహ్మాస్ర హ్యాష్ ట్యాగ్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీని బాయ్ కాట్ సెగ వెంటాడుతోంది. ఇది చాలదన్నట్లు స్టార్ హీరోయిన్స్ చేస్తున్న వ్యాఖ్యలు సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ అలియా భట్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఫలానా కుటుంబంలో పుట్టాలని నేను కోరుకున్నానా.. మీకు నచ్చితినే నాసినిమాలు చూడండి లేకపోతే మానేయండి అంటూ ఆమె చేసిన కామెంట్స్ చేసిన వీడియో నెట్టింట్లో హాల్ చల్ చేస్తోంది. దీంతో నెటిజన్స్ .. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న బ్రహ్మాస్త్ర్…

Read More

కేంద్రమంత్రి అమిత్ షాతో మీడియా మొఘల్, బాద్ షా భేటి(ఫోటోస్)

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్, మీడియా మొఘల్ రామోజీరావుతో భేటి సర్వత్రా చర్చనీయాంశమైంది. మునుగోడు సభ కోసం తెలంగాణకు వచ్చిన కేంద్రమంత్రి..శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో తారక్ తో భేటి అయ్యారు. అంతకంటే ముందు రామోజీరావుతో ఆయన స్వగృహంలో కలిశారు. అమిత్ షా, బాద్ షా భేటిలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా, రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ భేటీలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఉన్నా.. అమిత్‌షా-జూనియర్‌ ఎన్టీఆర్‌ సుమారు…

Read More

గోహత్యకు పాల్పడితే చంపేయండి.. మాజీ ఎమ్మెల్యే వివాదస్పద కామెంట్స్..

గోహత్యలకు ఎవరైనా పాల్పడితే నిర్దాక్షిణ్యంగా చంపేయాలని ఓ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివిదాస్పదమయ్యాయి. గతంలో గో అక్రమ రవాణకు సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన వ్యాఖ్యలపై రాజకీయం దుమారం చెలరేగింది.   “अब तक 5 हमने मारे हैं…कार्यकर्ताओं को खुली छूट दे रखी है..मारो **** को..ज़मानत हम करवाएँगे” ये शब्द राजस्थान भाजपा कार्यकारिणी के सदस्य और…

Read More
Optimized by Optimole