సారంగా దరియా లిరిక్స్!

పల్లవి : దాని కుడి భుజం మీద కడవ దాని గుత్తేపు రైకలు మేరవ అది రమ్మంటే రాదురా సెలియా దాని పేరే సారంగా దరియా.. దాని ఎడమ భుజం మీద కడవ దాని ఏజెంట్ రైకలు మేరవ అది రమ్మంటే రాదురా సెలియా దాని పేరే సారంగా దరియా.. చరణం 1: కాళ్లకు ఎండి గజ్జెల్ లేకున్నా నడిస్తే ఘల్ ఘల్.. కొప్పుల మల్లే దండేల్ లేకున్నా చెక్కిలి గిల్ గిల్ నవ్వులో లేవురా ముత్యాల్…

Read More

ఆయుష్మాన్ కార్డులను ఉచితంగా పొందవచ్చు!

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ యోజన పధకంలోని సుమారు 50 కోట్ల మంది లబ్దిదారులు ‘ఆయుష్మాన్ కార్డులను’ ఉచితంగా పొందవచ్చునని కేంద్రం ప్రకటించింది. గతంలో ఈ కార్డు కోసం రూ. 30 వసూలు చేయగా.. ఇప్పుడు వాటి కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆయుష్మాన్ కార్డు ద్వారా లబ్దిదారులకు రూ. 5 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందుబాటులో ఉంటుంది. ఈ కార్డులను దేశవ్యాప్తంగా కామన్…

Read More

సీమాంధ్ర కథలకు మారుపేరు సింగమనేని!

సీమాంధ్ర కథలు అనగానే గుర్తొచ్చే పేరు సింగమనేని నారాయణ. ఎండిన సేళ్లు, నీళ్లివని బోర్లు, వట్టిపోయిన చెరువులు, సీమ రైతుల కన్నీటి కష్టాల్ని కథల రూపంలో తీసుకొచ్చిన ఘనత వారిదే. నవల రచయితిగా, సాహిత్య విమర్శకుడిగా, ప్రసిద్ధుడైన ఆయన అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఈ సందర్భంగా వారిగురించి క్లుప్తంగా.. సింగమనేని అనంతపురం జిల్లా మరూరు బండమీదపల్లిలో 1943లో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. వృత్తిపరంగా అధ్యాపకుడు, ప్రవృత్తిపరంగా అభ్యుదయ రచయిత, మార్క్సిస్టు చింతనాశీలి. మహాప్రస్థాన గేయాలు, తిలక్ వచనా…

Read More

రామరాజ్యమే లక్ష్యం : బండి సంజయ్

తెలంగాణలో రామ రాజ్యమే తమ లక్ష్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం కామారెడ్డి బాన్సువాడలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ సంజయ్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని తెరాస విస్మరించిందని,రానున్న ఎమ్మెల్సి ఎన్నికల్లో పట్టభద్రుల తగిన రీతిలో బుద్దిచెప్పాలని సంజయ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ మీద నమ్మకంతో ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరుతున్నారని ఆయన స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పేరు మార్చి,…

Read More

2023లో అధికారంలో వచ్చేది బీజేపీ: తరుణ్ చుగ్

సాగర్ ఉపఎన్నికల్లో గెలిస్తే 2023 తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సాగర్ గెలుపుతో రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్ ముడిపడిందని, అక్కడ గెలిస్తే టీఆర్ఎస్ పతనం ఖాయమని తరుణ్ చుగ్ తెలిపారు. సాగర్ అభ్యర్థిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు త్వరలో వెల్లడిస్తారని, తెలంగాణ ప్రజలు మోడీ పాలన కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మనదే..! త్వరలో జరగనున్న హైదరాబాద్,…

Read More

యోగ్యతను బట్టి పదవి!

పదవి గురించి భీష్ముడు చెప్పిన కథ: ఉన్నత పదవులలో ఎలాంటివారిని నియమించాలి? అన్న అనుమానం వచ్చింది ధర్మరాజుకి. దయచేసి తన సందేహాన్ని నివృత్తి చేయమంటూ ఆయన భీష్ముని కోరాడు. అప్పుడు భీష్ముడు ఓ కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు. ‘‘పూర్వం ఒక అడవిలో ఓ ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఓ కుక్క ఎప్పుడూ ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది. తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కని చూసిన ముని, దానిని…

Read More

ప్రభుత్వ రంగ సంస్థలను నడపడం కుదరదు : మోదీ

వారసత్వం పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను(పీఎస్ యూ) నడపడం కుదరదని, వాటికి కాలం చెల్లిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రజాధనంతో నడుస్తున్న అనేక ప్రభుత్వ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని..వాటి ఆర్ధిక భారం భరించడం కష్టమని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రయివేటికరణ అంశంపై బుదవారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్మెంట్  ఆధ్వర్యంలో వేబినార్ లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజినెస్ అనేది ప్రభుత్వ వ్యవహారం కాదని, కేవలం సహాయం మాత్రమే అందిస్తుందని…

Read More

గుజరాత్ మున్సి’పోల్స్’ లో భాజపా ప్రభజనం!

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో భాజపా ప్రభంజనం సృష్టించింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా స్వరాష్ట్రమైన గుజరాత్ లో.. ఆదివారం  ఆరు కార్పొరేషన్లలోని 576 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా 466 చోట్ల విజయం సాధించి భాజపా సత్తా చాటింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 45 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 27 డివిజన్లను గెలుచుకొని బోణి కొట్టింది. ఎంఐఎం ఏడూ స్థానాలను కైవసం చేసుకొంది. కాాగా ఆప్ పార్టీ…

Read More

బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: మోదీ

పశ్చిమబెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  సోమవారం బెంగాల్  పర్యటించిన ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. అధికార తృణమూల్ నేతల కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని అన్నారు. ఇల్లు అద్దెకిచ్చిన.. అద్దెకు తీసుకున్న వారి ఇరువురి నుంచి డబ్బులు వసూలు చేస్తు రెండువైపులా సంపదిస్తున్నారని మోదీ అన్నారు. ఈ సంస్కృతికి చరమ గీతం పాడాలంటే బెంగాల్లో కమల వికసించాలని మోదీ పేర్కొన్నారు. ఇక తృణమూల్ తాజాగా లేవనెత్తిన…

Read More

ఈశాన్య రాష్ట్రాల పై కాంగ్రెస్ సవతి ప్రేమ: మోదీ

గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలపై సవతి ప్రేమను ఒలకబోసాయని  ప్రధాని మోదీ విమర్శించారు. సోమవారం ఆస్సాంలో పర్యటించిన ప్రధాని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. స్వాత్రంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ.. ఈశాన్య రాష్ట్రాలలో, విద్య, వైద్యం, పరిశ్రమలు వంటి విషయాలను  నిర్లక్ష్యం చేసిందని మోదీ అన్నారు. అసోం అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిపనిచేయాలని మోదీ సూచించారు. కాగా పర్యటనలో భాగంగా 3,300…

Read More
Optimized by Optimole