అక్టోబర్లో ‘ ఆర్ఆర్ఆర్ ‘ విడుదల!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం రౌద్రం రణం రథిరం(ఆర్ ఆర్ ఆర్) అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అందుకు సంబంధించిన చిత్ర పోస్టర్ను సోమవారం విడుదల చేసింది. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కొమరం భీమ్ గా, జూనియర్ ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజుగా, నటిస్తున్న విషయం తెలిసిందే. వీరి సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ…

Read More

కన్నపేగే కడతేర్చింది!

కాలం మారింది, మనిషి మేధస్సుతో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాడు. కానీ ఆలోచనల ధోరణి లో మాత్రం మార్పు రావడం లేదు. సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందిన మూఢనమ్మకాల పేరుతో అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. అందుకు నిదర్శనమే చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జరిగిన సంఘటన.. చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలోని నివాసముంటున్న పురుషోత్తం నాయుడు, పద్మజా దంపతులు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. వీరికి అలేఖ్య సాయి దీప ఇద్దరు కూతుర్లు. తండ్రి కళాశాల ప్రిన్సిపల్ పనిచేస్తుండగా, తల్లి కరస్పాండెంట్ గా పనిచేస్తుంది….

Read More

ఉప ఎన్నిక వేళ జానారెడ్డికి షాక్!

నాగార్జున సాగర్(నల్గొండ) : సాగర్ ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేత జానారెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు రవి నాయక్ పార్టీని వీడుతున్నట్లు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్లో కుటుంబ పాలన నడుస్తోందని.. సోనియా, రాహుల్, ప్రియాంక దారిలో జానారెడ్డి నడుస్తున్నారని ధ్వజమెత్తారు. ఇన్నాళ్లు వెన్నంటి ఉన్న  నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పార్టీలో కలకలం రేపుతోంది. కాగా మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో…

Read More

అసోంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం : అమిత్ షా

అసోంలో రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం కోక్రఝార్ లోని బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రాన్ని అవినీతి, ఉగ్రవాద రహితంగా మార్చిందని.. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏకు పట్టం కడతారని స్పష్టం చేశారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలకు ముగింపు పలుకుతూ పలు ఒప్పందాలు జరిగాయన్నారు. గత పాలకుల హయాంలో ఒప్పందాలు…

Read More

ఓ ఇంటివాడుకానున్న వరుణ్!

బాలీవుడ్ యువహీరో వరుణ్ ధావన్ మరికొన్ని గంటల్లో ఓఇంటివాడుకానున్నాడు. చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసీ నటాషా దలాల్ ను ఆదివారం ముంబైలోని ఓ హోటల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య వివాహమాడనున్నాడు. కోవిడ్ పరిస్థితులు దృష్ట్యా ఈ వివాహానికి అతికొద్ది మంది మాత్రమే హాజరుకానున్నారు. బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్ , కత్రినాకైఫ్, కరణ్ జోహార్ పెళ్లి సమయానికి వస్తారని సమాచారం. వివాహానికి ముందు నిర్వహించే సంగీత్ వేడుక శనివారం ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో…

Read More

నాగ్ అశ్విన్ నిర్మాతగా ‘ జాతిరత్నాలు’

మొదటి చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్. రెండో చిత్రం ‘మహానటి’తో ఏకంగా జాతీయ అవార్డు గెలుచుకొని దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక మూడో చిత్రం తన మామగారు అశ్వినిదత్ ప్రతిష్టాత్మక బ్యానర్ ‘వైజయంతి మూవీస్ బ్యానర్’ 100 వ చిత్రంగా రెబల్ స్టార్ ప్రభాస్తో తీస్తున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ రెండు పార్టులు, ‘సాహో’తో ప్యాన్ ఇండియా హీరోగా పేరుతెచ్చుకున్న ప్రభాస్ తో అశ్విన్ కలయికలో…

Read More

శ్రీరాముని పై టిఆర్ఎస్ నేత అనుచిత వ్యాఖ్యలు!

తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ , టిఆర్ఎస్ నేత పిడమర్తి రవి శ్రీరాముని పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్లోని ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పరిరక్షణ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత రెండు రోజుల నుండి చందాల దందా మొదలైందని.. అయోధ్య రామ మందిర నిర్మాణ విరాళాల కోసం బిజెపి నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో దేశంలో జై భీమ్ _ జై శ్రీరామ్…

Read More

ఆప్ మాజీమంత్రి కి రెండేళ్ల జైలు శిక్ష!

ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించిన కేసులో ఓ మాజీమంత్రికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ, ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే ,ఢిల్లీ మాజీమంత్రి సోమ్ నాథ్ భారతి 2016లో అఖిల భారతవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) సిబ్బంది పై దాడి చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినట్లు నిర్దారణ కావడంతో ఈ మేరకు అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్రపాండే శనివారం స్పష్టం చేస్తూ లక్ష జరిమానా విధించారు….

Read More

ఏపీలో ఎన్నికల రగడ..

౼ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ౼ సహకరించలేమంటున్నఉద్యోగ సంఘాలు ౼ అనుకూలపరిస్థితులు లేవంటున్న ప్రభుత్వం ౼ వివాదాస్పదంగా ఎన్నికల కమిషనర్ నిర్ణయం అమరావతి: ఏపీలో గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రరి 5,9,13,17 తేదీల్లో నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన మీడియా సమావేశంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ…

Read More

భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరు!

బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ శనివారం బెయిల్ పై విడుదలయ్యారు. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. 15 రోజులకొకసారి బోయినపల్లి స్టేషన్లో రిపోర్ట్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అఖిల ప్రియ విడుదల సందర్భంగాచంచల్ గూడ జైలు వద్ద అనుచరులు ,కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హఫిజిపేట భూవివాదానికి సంబంధించి ప్రవీణ్, సునీల్, నవీన్ ముగ్గురు సోదరులు కిడ్నాప్ కేసులో ఆమె…

Read More
Optimized by Optimole