త్వరలో ప్రధాని మోడీకి కోవిడ్ వాక్సిన్..

ఈ నెల 16న దేశ వ్యాప్తంగా కోవిడ్ వాక్సినేషన్ మొదటి దశ ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైద్యులతో పాటు కరోనాపై పోరాడిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వాక్సిన్ అందిస్తున్నారు. అయితే త్వరలో ప్రారంభం కానున్న రెండవ దశలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కరోనా వాక్సిన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెండవ దశలో ప్రధాని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు 50 ఏళ్లు పైబడిన వారికి వాక్సిన్ అందించనున్నారు. వాక్సిన్పై ప్రజల్లో అనుమానాలు… ప్రస్తుతం…

Read More

‘సారీ’ సర్ అలీతో నటించలేను..?

అలీతో చేయను సారీ సర్..? నటుడు కమెడియన్ ప్రొడ్యూసర్ యాంకర్ అలీ అంటే తెలుగు అభిమానులకు సూపరిచితం. స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహరాజ్ రవితేజ సినిమాల్లో అయితే అలీ తప్పక ఉండాల్సిందే. దర్శకులు స్పెషల్ ఇంట్రెస్ట్తో అతనికి ఓ క్యారెక్టర్ డిజైన్ చేస్తారు. ముఖ్యంగా దర్శకుడు పూరిజగన్నాద్.. అతని సినిమాలో అలీ చేసే పాత్ర కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు. అలాంటి అలీతో ఓసినిమాలో నటించడానికి అప్పటి ఓ…

Read More

రాష్ట్రానికి ‘యువ’ ముఖ్యమంత్రి రాబోతున్నాడా..?

గత కొద్దిరోజులుగా తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది. అందుకు తగ్గట్టుగానే పార్టీ శాసన సభ్యులు, మంత్రులు వీలు చిక్కినపుడల్లా మాట్లాడే మాటలు చూస్తుంటే ప్రచారాలను కొట్టిపారేలేని అర్ధమవుతుంది. రెండు రోజుల కిందట ఓ మంత్రి ఓఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి మార్పు ఉంటే ఉండవచ్చు! తప్పకుండా! ఉంటే ఉంటదండీ!! ” అని వ్యాఖ్యానించారు. మంత్రి మాట్లాడిన మరుసటిరోజే పార్టీకి చెందిన ఓ మంత్రి, కొందరు ఎమ్మెల్యేలు సైతం ఇదే వ్యాఖ్యలు…

Read More

స్టార్ ఆటగాళ్లకు ఝలక్ :

ఐపీఎల్ సీజన్ 2021 వేలం కోసం ఫ్రాంచైజీలు సరికొత్తగా సిద్ధమవుతున్నాయి. టీంలకు నమ్మినబంటుగా ఉన్నటువంటి స్టార్ ఆటగాళ్లను వదిలించుకోని కుర్రాళ్ళుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రాజస్థాన్ రాయల్స్ ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్, ముంబై శ్రీలంక పేసర్ లసిత్ మలింగాను వదిలించుకుంది. ఐపీఎల్ విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ సైతం ఆరుగురు ఆటగాళ్లను వదిలేసుకుంది. అయితే ఊహించని విధంగా స్టార్ ఆటగాడు సురేష్ రైనాను రిటైన్ చేసుకుంది. ఫ్రాంచైజీలు…

Read More

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తా : జో బైడెన్

ప్రపంచ శక్తికి ప్రతీకగా చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షునిగా డెమొక్రటిక్ పార్టీకి చెందిన 78 ఏళ్ల జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారీస్ బాధ్యతలు చేపట్టారు. ‘పెను సవాళ్లు.. సంక్షోభం నెలకొన్న తరుణంలో.. అగ్రరాజ్యం పేరుకు తగ్గట్టు అందరం కలసికట్టుగా ముందుకెళ్లాలి.. అలా చేస్తే వైఫల్యానికి చోటు ఉండదు. నేను అందరివాడిని ‘ అని బైడెన్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ భవనం క్యాపిటల్…

Read More

ట్రంప్ సర్ ట్రంప్ అంతే!

” నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో ” అన్నాడో ఓ సినీ కవి.. కానీ వీటికి అక్షరాల సరిపోయే వ్యక్తి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. అతను అమెరికా అధ్యక్షుడిగా కంటే అతని చేష్టలతో నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి ట్రంప్. పాలనలో సైతం తెంపరి నిర్ణయాలతో ‘నారూటే సపరేటూ’ అంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. అధికార దాహంతో తిమ్మిని బొమ్మ చేయాలనుకునే అతని కుటిల…

Read More

సస్పెన్స్ కి తెరదించిన ‘జాక్ మా’..

చైనా పారిశ్రామిక వేత్త, బిలియనిర్ అలీబాబా లిమిటెడ్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా ఓ ప్రెవేట్ కార్యక్రమంలో కనిపించడంతో మూడు నెలల సస్పెన్స్కి తెరపడింది. కార్పొరేట్ ప్రపంచంలో సంచలనాలకు కేంద్ర బిందువైన జాక్ చైనాలోని ప్రభుత్వ బ్యాంకుల తీరును బహిరంగంగా ఎండగట్టాడు. దీంతో అప్పటినుంచి జాక్ కనిపించకపోవడంతో చైనా నియంత జిన్పింగ్ ఏదైనా చేసిఉంటాడని రకరకాల ప్రచారాలు పుకార్లు షికార్లు చేశాయి. ఈ ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెడుతూ జాక్ ఓ వీడియో కాన్ఫరెన్స్లో కనిపించడంతో అతని అభిమానులు…

Read More

ఇ-కామర్స్ నిబంధనల సవరణ!

దేశంలోని ఆన్లైన్ సంస్థల(అమెజాన్ ,ఫ్లిప్ కార్ట్) వ్యాపార విధానాల వలన, సంప్రదాయ వృత్తుల వారికి ఇబ్బందులు కలుగుతున్నాయన్న నేపథ్యంలో ఎఫ్ డి ఐ నిబంధనల్లో సవరణలు చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇ- కామర్స్లో వంద శాతం అనుమతున్న ఎఫ్ డీఐకి నిబంధనల ప్రకారం, కొనుగులుదార్లు, వినియోగదార్లకు మధ్య మార్కెట్ ప్లేస్ గా మాత్రమే వ్యవహరించాలి.. 2018 ప్రభుత్వం సవరించిన నిబంధనల ప్రకారం ఏదేని విక్రయ సంస్థలో ఇ-కామర్స్ సంస్థ వాటా కలిగి ఉంటే,…

Read More

ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట..?

– అధిక నిధుల కేటాయింపు పై ఆశాభావం కోవిడ్ ఫలితంగా ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థ డొల్లతనం బయటపడింది. ప్రాథమిక వైద్య కేంద్రాలు, ప్రయివేటు ఆసుపత్రులున్న, సేవలు అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య సంరక్షణకు నిధుల కేటాయింపు పెంచాలనే డిమాండు పెరుగుతుంది. 2021-22 ప్రవేశపెట్టె బడ్జెట్లో వైద్య రంగానికి నిధుల కేటాయింపు ఎలా ఉండబోతుందన్న ప్రశ్న అన్ని వర్గాల్లోను ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు కోవిడ్ ముంపు తొలగకపోవడం.. భవిష్యతులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తవని…

Read More

ఇంగ్లాండ్ తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక

స్వదేశంలో ఇంగ్లాండుతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు 18 మంది సభ్యులు గల భారత జట్టును జాతీయ సెలక్షన్ కమిటీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్ కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. పెటర్నిటీ సెలవులపై ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే కోహ్లీ స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఇక బ్రిస్బేన్ టెస్ట్ హీరోలు పంత్, సుందర్, గిల్, సిరాజ్, ఠాకూర్ లకు జట్టులో స్థానం లభించింది. స్టాండ్ బై వికెట్ కీపర్గా తెలుగు కుర్రాడు భరత్…

Read More
Optimized by Optimole