×
In

ఆరు మూల స్తంభాల మీద బడ్జెట్!

ఆరు మూల స్తంభాల మీద బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. సోమవారం బడ్జెట్ గురించి ఆమె వెల్లడిస్తూ.. ఆస్ట్రేలియా టీమిండియా విజయ మాదిరి, కరోనా...

Read out all
In

బడ్జెట్ పై ఉత్కంఠ!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది క్షణాల్లో పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో, బడ్జెట్ ఎలా ఉంటుందిన్న ఉత్కంఠ...

Read out all
In

ప్రధాని మోడీ కి ధన్యవాదాలు : బీసీసీఐ

ప్రధాని మోడీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని పలువురు క్రికెటర్లు కొనియాడారు . ఆస్ట్రేలియాపై టీమిండియా విజయాన్ని మోడీ ప్రస్తావించడంపై క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీసీఐ...

Read out all
In

వినియోగదారులపై అదనపు భారం!

 నిబంధనల పేరుతో చార్జీల బాదుడు బ్యాంకుల కొత్త నిబంధనలతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది . బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసిన, ఉపసంహరించిన ఛార్జీల మోత మోగనుంది . కోవిడ్...

Read out all
In

బెంగాల్లో నియంత పాలన కొనసాగుతోంది: అమిత్ షా

బెంగాల్ లో నియంత పాలన కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఆదివారం హౌరాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ.. మమతా ప్రభుత్వ పాలన వైఫల్యం వల్లే...

Read out all
In

స్పెషల్ స్టేటస్ పేరుతో మద్యం బాటిల్ వైరల్ !

ఏపీలో స్పెషల్ స్టేటస్ ( ప్రత్యేక హోదా) పేరుతో మద్యం బాటిళ్లు  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఏపీకి స్పెషల్ స్టేటస్ ని ఏపీ ప్రభుత్వం ఇలా సాధించదంటూ టీడీపీ...

Read out all
In

సంస్కరణలే ఎజెండాగా కేంద్ర బడ్జెట్!

కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే తరుణంలో సంస్కరణలే ఎజెండాగా కేంద్రం బడ్జెట్ను ప్రవేశ పెట్టబోతుంది. బహుశా అనేక సవాళ్ళతో కూడిన బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. బడ్జెట్ 2020_21...

Read out all
In

2021 ఐపీఎల్ భారత్లోనే!

2021 ఐపీఎల్ భారత్ లోనే నిర్వహించనున్నట్టు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమాల్ స్పష్టం చేశాడు. గత ఐపీఎల్ సీజన్ కరోనా నేపథ్యంలో దుబాయ్ నిర్వహిండం.. ప్రత్యామ్నాయ వేదిక గురించి వస్తున్న...

Read out all
In

తెరాస ఎజెండా తెలంగాణ అభివృద్ధి: కె. కేశవరావు

తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరితోనైనా దోస్తీ కట్టేందుకు తాము సిద్ధమని తెరాస పార్లమెంటరీ నేత కె. కేశవరావు వెల్లడించారు. పార్లమెంటులో శనివారం అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ...

Read out all
In

జస్టిస్ పుష్ప గణేడివాలకు సుప్రీం షాక్

లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇస్తున్న బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ మహిళ న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గణేడివాలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బాంబే హైకోర్టు శాశ్వత జడ్జిగా...

Read out all
Optimized by Optimole