Bandisanjay: బండి సంజయ్ మలిదశ ప్రజాహిత యాత్రకు రూట్ మ్యాప్ రెడీ..

Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 26 నుండి మలిదశ ప్రజాహిత యాత్రకు సిద్ధమయ్యారు.  హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రం నుండి మలిదశ యాత్ర ప్రారంభించనున్నారు. ప్రతిరోజు సగటున 10 గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ను ఖరారు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగించాలని నిర్ణయించిన బండి సంజయ్ 26 నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు హుస్నాబాద్,…

Read More

APpolitics: ఉమ్మడి లక్ష్యం… వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ : నాదెండ్ల మనోహర్

Tdpjanasena:   ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండ.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలనే లక్ష్యంతో జనసేన – తెలుగుదేశం పార్టీలు  సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని  జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పని చేస్తాయని స్పష్టం చేశారు. సీట్లు, ఓట్లు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని, ఇరు పార్టీలకు ఎక్కడా నష్టం వాటిల్లకుండా ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. జనసేన – తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ సమావేశం గురువారం విజయవాడలో జరిగింది.సమావేశం…

Read More

Telangana: తలుపులు మూసి ‘తెలంగాణ బిల్లు ‘ ఉండవల్లి పాట ‘ఆ కుర్చీ మడత పెట్టి’ అనే సాంగంత హిట్‌ ఎప్పుడవుతుందో!

Nancharaiah merugumala senior journalist: తలుపులు మూసి’ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆనే ఉండవల్లి పాట ‘ఆ కుర్చీ మడత పెట్టి’ అనే సాంగంత హిట్‌ ఎప్పుడవుతుందో! ‘తలుపులు మూసి’ పార్లమెంటులో తెలంగాణ బిల్లు 2014 ఫిబ్రవరిలో ఆమోదించారనే ఉండవల్లి పాట ‘ఆ కుర్చీ మడత పెట్టి’ అనే గుంటూరు కారం సినిమా సాంగంత హిట్‌ కావాల్సింది. కాని, అదృష్టవశాత్తూ అంతటి ప్రమాదం జరగలేదు. ‘రాజ్యసభ, లోక్‌ సభల మొత్తం డోర్లు అన్నీ వేయించేసి సోనియమ్మ ఏపీ…

Read More

Bandisanjay: 5గురు సిట్టింగ్ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నరు..

Bandisanjay:‘‘బీజేపీ వైపు రాముడున్నాడు.. నరేంద్రమోదీ ఉన్నాడు… కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు రజకార్లున్నరు. ఎంఐఎం నేతలున్నరు. ఎటువైపు ఉంటారో ప్రజలు తేల్చుకుంటరు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బహిష్కరించబోతున్నరు’’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ నుండి 5గురు సిట్టింగ్ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని చెప్పారు. ఈ విషయం తెలిసిన కేసీఆర్…

Read More

Bandisanjay: బండి సంజయ్ తొలి విడత ‘ ప్రజాహిత’ యాత్ర సక్సెస్..

Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన తొలిదశ ప్రజాహిత యాత్ర విజయవంతంగా ముగిసింది. కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేడిపల్లి వద్ద ప్రారంభించిన ప్రజాహిత యాత్ర ఈరోజు మధ్యాహ్నం సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారంలో ముగిసింది. సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో ఈ యాత్ర కొనసాగింది. మొత్తం 81 గ్రామాల్లో ప్రజాహిత యాత్ర విజయవంతంగా ముగిసింది. జగిత్యాల జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ…

Read More

Bandisanjay: సంజయ్ యాత్రకు అపూర్వ స్పందన.. రేపే తొలి విడత యాత్ర ముగింపు..

Bandisanjay: bandisanjay  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన తొలివిడ ప్రజాహిత యాత్ర రేపటితో ముగియనుంది. రేపు మధ్యాహ్నం సిరిసిల్ల నియోజకవర్గంలోని అగ్రహారం వద్ద ప్రజాహిత యాత్ర తొలివిడత యాత్రను ముగించనున్నారు. డిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడంతోపాటు పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉండటంతో వారం రోజులు యాత్రకు బండి సంజయ్ బ్రేక్ ఇవ్వనున్నారు. అనంతరం మలివిడత ప్రజాహిత యాత్రను కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కొనసాగించనున్నారు. మరోవైపు 5వ…

Read More

Bandisanjay: సిరిసిల్లలో దిగ్విజయవంతంగా సాగుతున్న సంజయ్ ప్రజాహిత యాత్ర..!

Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్ర నాల్గో రోజు దిగ్విజయంగా పూర్తయింది. వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలంతో పాటు సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో యాత్ర సాగింది. యాత్రకు అడుగడుగునా జననీరాజనం పట్టారు. వీర్నపల్లి మండలంలో పెద్ద ఎత్తున గిరిజనులు తరలివచ్చి సంజయ్ తో కలిసి పాదయాత్ర చేశారు. కోనరావుపేట మండలంలో ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి సంజయ్ ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించారు. ఎల్లారెడ్డిపేటలో బీజేపీ శ్రేణులు…

Read More

SoniaGandhi:ఇందిర రాజ్యసభకు ఎన్నికైన దాదాపు 60 ఏళ్లకు అదే సభలో అడుగుబెడుతున్న సోనియా!

Nancharaiah merugumala senior journalist: ఇందిర రాజ్యసభకు ఎన్నికైన దాదాపు 60 ఏళ్లకు అదే సభలో అడుగుబెడుతున్న ఆమె పెద్ద కోడలు సోనియా! పార్లమెంటు ఎన్నికల ముందు కాంగ్రెస్‌ భవిష్యత్తుకు చక్కటి సూచిక ఇదేనేమో? మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటుకు తొలిసారి ఎన్నికైంది ఇప్పటికి దాదాపు 60 ఏళ్ల క్రితం. తండ్రి పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ మరణించిన మూడు నెలలకు 1964 ఆగస్టులో వారి కుటుంబ ‘సొంత రాష్ట్రం’ ఉత్తరప్రదేశ్‌ నుంచి ఇందిరమ్మను రాజ్యసభకు కాంగ్రెస్‌…

Read More

Loksabha2024: సోనియా రాజ్యసభకు పోతే..ఖమ్మం టికెట్ రేణుకా చౌదరికి ఇస్తారా?

Nancharaiah merugumala senior journalist: ‘ సోనియా రాజ్యసభకు పోతున్నారు కాబట్టి ఖమ్మం కాంగ్రెస్ టికెట్ రేణుకా చౌదరి వంటి భారీ కమ్మ నేతకు ఇస్తారా? ‘ మాజీ ఎంపీ రేణుకచౌదరి గారు పోటీకి దిగకుండా చేయడానికి..తెలంగాణ కాంగ్రెస్ ‘ అగ్ర నేతలు ‘ పార్టీ మాజీ అ్యక్షురాలు సోనియాగాంధీని ఖమ్మం నుంచి బరిలోకి దిగాలని అభ్యర్థించారు. చివరికి సోనియమ్మ ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లేదా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామాంకన పత్రాలు దాఖలు చేస్తారని ఇప్పుడే…

Read More

Bandisanjay: బండి సంజయ్ యాత్రతో కాషాయం దళంలో జోష్..

Bandisanjay: బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్ర మూడో రోజు వేములవాడ రూరల్ గ్రామాల్లో సాగింది.యాత్రకు అడుగడుగునా ప్రజలు నుంచి అనూహ్య స్పందన లభించింది. గడప గడపకు తిరుగుతూ సంజయ్ ప్రజల కష్టాలను స్వయంగా అడిగితెలుసుకున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వేములవాడ నియోజక వర్గానికి ఇచ్చిన నిధులను లెక్కలతో ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. కృష్ణా జిల్లాల వాటా విషయంలో అసెంబ్లీ వేదికగా  కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాను…

Read More
Optimized by Optimole