వేములవాడలో ఏ పార్టీ బలమెంత? నిలిచి గెలిచేది ఎవరు?

Vemulawadapolitics:  వేములవాడ‌లో ఆస‌క్తిక‌ర రాజ‌కీయం న‌డుస్తోంది. అధికార బిఆర్ ఎస్ అంత‌ర్గ‌త పోరుతో స‌త‌మ‌త‌మవుతుంటే.. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈసారి ఎట్టిప‌రిస్థితుల్లో నియోజ‌క‌వ‌ర్గంపై జెండా ఎగ‌రేయాల‌ని తీవ్ర ప‌ట్టుద‌ల‌తో కనిపిస్తున్నాయి.అస‌లు నియోజ‌క‌వ‌ర్గంలో తాజా రాజ‌కీయ ప‌రిస్థితి ఏంటి? సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రాఫ్ ఎలా ఉంది? ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏపార్టీకి క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది? రాజ‌న్న సిరిసిల్లా జిల్లా వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా చెన్న‌మ‌నేని ర‌మేష్ బాబు కొన‌సాగుతున్నారు. ఉప ఎన్నిక‌తో క‌లుపుకుని నాలుగు మార్లు…

Read More

ఏపీ లో స్థిరమైన ప్రభుత్వం తీసుకురావడమే జనసేన లక్ష్యం: పవన్ కల్యాణ్

Varahivijayayatra: ఏపీ లో  స్థిరమైన ప్రభుత్వం తీసుకురావడమే జనసేన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఓటు వేసిన పాపానికి ఆంధ్రా ప్రజలను కాటు వేసిన జగన్..హామీలు అడిగితే అంగన్వాడీలను కొట్టించారని ఆయన మండిపడ్డారు.వారాహి విజయయాత్రలో భాగంగా  తాడేపల్లిగూడెంలో నిర్వహించిన  బహిరంగసభలో  పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రికి పలు ప్రశ్నలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6 కోట్ల మంది ప్రజల సమాచారం ఎందుకు పక్క రాష్ట్రం హైదరాబాద్ లోని నానక్ రాంగూడ ప్రాంతంలో ఉన్న…

Read More

లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన ఎన్టీఆర్ స్కూల్ పూర్వ విద్యార్థులు..

Yuvagalam: ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో విద్యనభ్యసించి వివిధ రంగాల్లో స్థిరపడిన 35 మంది పూర్వ విద్యార్థులు యువనేత నారా లోకేష్ ను కలిశారు. 151వ రోజు యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేష్ ను నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బంగారుపాలెం క్యాంప్ సైట్ లో ఆదివారం కలిసి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు, సాఫ్ట్ వేర్, వివిధ రంగాల్లో స్థిరపడిన వారిని లోకేష్ అభినందనలు తెలిపారు. కాగా ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ… తల్లిదండ్రులను కోల్పోయిన…

Read More

Jadcherla: కాంగ్రెస్ యువనేత అనిరుధ్ ‘ ప్రజాహిత ‘ పాదయాత్రకు సర్వం సిద్దం…

PrajahitaYatra:  జడ్చర్ల కాంగ్రెస్ నియోజక వర్గ ఇంచార్జ్ జనంపల్లి అనిరుధ్ రెడ్డి నేడు ప్రజాహిత పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.ఆదివారం  నవాబ్ పేట మండలం ఫతేపూర్ మైసమ్మ టెంపుల్ లో అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం అనిరుధ్ పాదయాత్రను ప్రారంభించనున్నారు.  జడ్చర్ల నియోజక అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మండలంలోని వివిధ గ్రామాల్లో పాదయాత్ర సాగనుంది.ఇక యాత్రకు సంబంధించి  శనివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా గ్రామాలకు చెందిన…

Read More

సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం: పవన్ కళ్యాణ్

Janasena:పొత్తుల గురించి ఆలోచించేందుకు  సమయం ఉందన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలా, కలసి వెళ్లాలా అనేది తరవాత మాట్లాడుకునే విషయమని అన్నారు. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మనం బలంగా పని చేస్తే అధికారం దానంతట అదే వచ్చి తీరుతుందని… నాయకులు అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఆదివారం నుంచి ప్రారంభం కాబోయే వారాహి విజయ యాత్ర మలి దశకు ప్రతి…

Read More

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే హవా.. పీపుల్స్ పల్స్ ఎక్స్క్లజివ్ రిపోర్ట్..!

డిసెంబర్‌లో జరగనున్న ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా కొనసాగి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన ‘ఛత్తీస్‌గఢ్‌ మూడ్‌ సర్వే’లో వెల్లడయ్యింది. జూన్‌ మాసంలో సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్‌ పార్టీకి 53 నుండి 60, బీజేపీకి 20 నుండి 27 స్థానాలు, బీఎస్పీ, ఇండిపెండెంట్‌, ఇతర ప్రాంతీయ పార్టీలకు ఒక్కొక్క  స్థానం వచ్చే అవకాశాలున్నట్లు  తేలింది. ఛత్తీస్‌గఢ్‌లో 90 అసెంబ్లీ స్థానాలుండగా మెజార్టీకి కావాల్సినవి 46…

Read More

ముస్లిం నేరగాళ్లను, హిందూ బ్రాహ్మణ అపరాధులను ఒకే తీరున శిక్షిస్తున్న బీజేపీ..

Nancharaiah merugumala senior journalist: ఉమ్మడి నేర శిక్షా స్మృతితో ముస్లిం నేరగాళ్లను, హిందూ బ్రాహ్మణ అపరాధులను ఒకే తీరున శిక్షిస్తున్న బీజేపీ ‘హిందుత్వ’ సర్కార్లు! ఇదేనేమో అసలు సిసలు లౌకికతత్వం?రేపు ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వస్తే…మరింత సమ ‘మత’ న్యాయం? మధ్యప్రదేశ్‌ లోని సీధీ జిల్లా కుర్బీ గ్రామంలో ఒక ఆదివాసీ కూలీపై మూత్రం పోసిన సీధీ బీజేపీ బ్రామ్మణ ఎమ్మెల్యే కేదార్‌ నాథ్‌ శుక్లా అనుచరుడు ప్రవేశ్‌ శుక్లా  ఇంటిని ‘హిందుత్వ’ ముఖ్యమంత్రి…

Read More

నా తల్లికి జరిగిన అవమానం మరో చెల్లికి జరగనీయను: నారా లోకేష్

Yuvagalam:2024లో ఎన్నికల ఫలితాల్లో టిడిపి లీడింగ్ లో ఉందన్న వార్తలు వెలువడే సమయంలోనే రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు ఆగిపోతాయని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో “మహాశక్తితో లోకేష్” పేరుతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమై మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకు న్నారు. ఈ కార్యక్రమానికి కడపకు చెందిన 10రూపాయల డాక్టర్ నూరిఫర్వీన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు మినహా ఎప్పుడూ…

Read More

వైసీపీకి మట్టి మాఫియా ప్రయోజనాలే ముఖ్యమా?: నాదెండ్ల మనోహర్

Janasena:పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తి గ్రామంలోని కోదండరాముని చెరువులో అడ్డగోలుగా మట్టి తవ్వేస్తుంటే అధికారులు చేష్టలుడిగి చూడటం దురదృష్టకరమన్నారు జనసేన పీఎసి ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్.కాకినాడకు చెందిన మట్టి మాఫియా సాగిస్తున్న తవ్వకాల మూలంగా తాటిపర్తి రైతుల పొలాలకు నీరు అందని పరిస్థితి నెలకొందని మండి పడ్డారు. ఇక్కడి మట్టి మాఫియా ఆగడాలను, అభ్యంతరం చెప్పిన గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న తీరునీ జన సేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  పిఠాపురంలోని వారాహి సభ ద్వారా రాష్ట్రమంతటికీ తెలియచెప్పారని…

Read More

చాయ్ వాలా అని మోడీజీ ని హేళన చేశారు దుష్ట కాంగీయులు!

పార్థ సారథి పొట్లూరి:  “చాయ్ వాలా అని మోడీజీ ని హేళన చేశారు దుష్ట కాంగీయులు!9 ఏళ్ళు గడిచాయి!ఎంత అన్ పాపులర్ చేయాలని చూసినా మోడీజీ గ్రాఫ్ పెరుగుతూ వచ్చిందే కానీ తగ్గలేదు!చివరకి లారీ డ్రైవర్లతో, బైక్ మెకానిక్ లతో కలిసి చర్చలు, ఫోటోలు దిగితే ఏదన్నా లాభం ఉంటుందేమో అని ఆశ!” నిజానికి లారీ డ్రైవర్లు కానీ బైక్ మెకానిక్ లకి కానీ రాజకీయాలని పట్టించుకొనే ఆలోచన ఉండదు.లారీ డ్రైవర్లకి కావాల్సింది మంచి రోడ్లు! జాతీయ…

Read More
Optimized by Optimole