టీ20 సిరీస్ టీంఇండింయా కైవసం..!

ఇంగ్లాడ్ తో టీ20 సిరీస్ లో భారత్ మరోసారి అదరగొట్టింది. శనివారం జరిగిన రెండో టీ20 లో అతిధ్య జట్టుపై 49 పరుగులతో గెలుపొందింది. భారత్ నిర్ధేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక..ఇంగ్లీష్ టీం 121 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీ20 సిరీస్ నూ టీంఇండింయా కైవసం చేసుకుంది. అంతకూముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణిత ఓవర్లలో 170 పరుగుల చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ ,కీపర్ రిషబ్ పంత్ అదిరే ఆరంభం ఇచ్చారు.ఆతర్వాత…

Read More

మహిళల హాకీ ప్రపంచ కప్‌లో నాటకీయ సన్నివేశం.. షాకైన అభిమానులు!

మహిళల హాకీ ప్రపంచ కప్‌లో ఆసక్తికరంగా సన్నివేశం చోటుచేసుకుంది. చిలీ – నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా .. చిలీ ప్లేయర్ చేసిన పని స్టేడియంలోని ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకు ఆమె చేసిన పనేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు! చిలి – నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా జరుగుతోంది. స్టేడియంలోని ప్రేక్షకులంతా ఊపిరిబిగపట్టుకుని మ్యాచ్ నూ వీక్షిస్తున్నారు .ఇంతలో చిలీ ప్లేయర్ ఫ్రాన్సిస్కా తాలా ట్రేడ్ మార్క్ షాట్ తో గోల్ కొట్టింది….

Read More

తొలి టీ 20లో ఇంగ్లాడ్ ను చిత్తుచేసిన భారత్!

ఇంగ్లాడ్ తో జరిగిన తొలి టీ20 లో భారత జట్టు అదరగొట్టింది. ఫామ్ లో ఉన్న ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా బ్యాట్, బంతితో చెలరేగడంతో టీంఇండియా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ను ఘనంగా ఆరంభించింది. గురువారం జరిగిన తొలి టీ 20 లో భారత్ 50 పరుగుల తేడాతో అతిథ్య జట్టును మట్టికరిపించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 198 పరుగుల భారీ స్కోర్ సాధించింది. హార్థిక్…

Read More

‘జార్ఖండ్ డైనమెట్ ‘ ధోని ప్రత్యేకం!

మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పేరు.వికెట కీపర్,బ్యాట్స్ మెన్ గా క్రికెట్ కెరీయర్ ప్రారంభించిన ఈ ఝార్ఖండ్ డైనమెట్.. భారత జట్టు పగ్గాలు చేపట్టి.. క్రికెట్ చరిత్రలో ఆటగాడిగానే కాకుండా కెప్టెన్ గా అనేక రికార్డులు నెలకొల్పాడు. దాదాపుగా 16 ఏళ్లు టీంఇండియాకు విశేష సేవలందించిన మహేంద్రుడు..అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నెసూపర్ కింగ్స్ కు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అభిమానులు అప్యాయంగా తల…

Read More

వెస్టిండీస్ సిరీస్ కూ కెప్టెన్గా శిఖర్ ధావన్!

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. జూలై 22న ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టుకు ఓపెనర్ శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లుకి విశ్రాంతినిచ్చారు. ఇక జట్టులో యువ ఆటగాళ్లు దీపక్ హుడా, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ…

Read More

ధోని ‘గాడ్ ఫాదర్’ లుక్ .. పండగ చేసుకుంటున్న మెగా, తల ఫ్యాన్స్!

మెగాస్టార్ ,చిరంజీవి నటిస్తున్న మళయాళ రిమేక్ లూసిఫర్. తాజాగా చిత్రయూనిట్ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. చిరు లుక్ చూసిన అభిమానుల ఆనందాల హద్దేలేకుండా పోయింది. మాస్ లుక్ లో బాస్ అదరగొట్టాడంటూ కామెంట్స్ తో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు.   నో క్లాస్ – నో మాస్ 🥳 ఓన్లీ కూల్ 😎 వన్ అండ్ ఓన్లీ తలా 🤩@msdhoni 😉#StarSportsTelugu #MSDhoni #CelebratingMSD #Maahi #Chiranjeevi…

Read More

పంత్-జడేజా జోడిపై డివిలయర్స్ కీలక వ్యాఖ్యలు!

టీంఇండియా ఆటగాళ్లు రిషబ్ పంత్ -రవీంద్ర జడేజా పై దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలయర్స్ ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్ట్ క్రికెట్ లో నేను ఇప్పటివరకు చూడని అత్యుత్తమ భారత జోడి పంత్-జడేజా అంటూ ట్విట్ చేశాడు. ఇంగ్లాడ్ తో జరుగుతున్న ఐదవ టెస్టులో భారత్ 98 పరుగలకే 5వికెట్లు కోల్పోయి టీంఇండియా కష్టాల్లో పడింది. ఈసమయంలో పంత్ -జడేజా ద్వయం ఆరోవికెట్ కు 222 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. పంత్…

Read More

బుమ్రా సరికొత్త రికార్డు!

ఇంగ్లండ్‌ తో టెస్టు సిరీస్‌లో భారత్ స్టాండ్ బై కెప్టెన్ బుమ్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న ఐదవ టెస్టులో బుమ్రా మూడు వికెట్ల తీయడంతో.. సిరీస్ లో అతని వికెట్ల సంఖ్య 21 కి చేరింది. దీంతో ఒకే సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. గతంలో భుమనేశ్వర్ కుమార్ పేరిట ఉన్న 19 వికెట్ల రికార్డును బుమ్రా అధిగమించాడు. ఇక ఇంగ్లాడ్ లో అత్యధిక…

Read More

యువరాజ్ తరహాలో బుమ్రా.. వరల్డ్ రికార్డు!

టెస్ట్ క్రికెట్లో భారత తాత్కలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్ సాధించాడు. ఒకే ఓవర్లో అత్యధకంగా.. 35 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాడ్ తో జరుగుతున్నఐదో టెస్టులో బుమ్రా ఈఫీట్ సాధించాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో 35 పరుగులు రాగా.. అందులో అతను 28 పరుగులు చేశాడు. దీంతో గతంలో వెస్టిండీస్ క్రికెటర్ బ్రియన్ లారా పేరిట ఉన్న 28 పరుగులను రికార్డును.. బుమ్రా అధిగమించాడు. ఇక విండీస్ దిగ్గజం లారా…

Read More

ఇంగ్లాడ్ తో తొలి టెస్ఠులో పటిష్ట స్థితిలో భారత్..!1

ఇంగ్లాడ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ తొలిరోజు 338 పరుగులు చేసింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీతో(146) చెలరేగాడు. అతనికి రవీంద్ర జడేజా(83*) తోడవడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (11) స్వల్ప స్కోర్ కే జౌటయ్యాడు. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును పంత్ _ జడేజా జోడి ఆదుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్.. టాప్ ఆర్డర్ విఫలమవడంతో…..

Read More
Optimized by Optimole