వర్షంలో తడవకుండా మేకలకు రెయిన్ కోట్ .. వీడియో వైరల్

తెలంగాణలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముప్పుప్రాంతాల్లో ప్రజలు నానాఅవస్థలు పడుతున్నారు. జంతువుల వ్యథ వర్ణానాతీతం. ఈనేపథ్యంలో జంతువుల ఇబ్బంది పడడాన్ని చూసిన ఓ వ్యక్తి వాటికి రెయిన్ కోట్స్ వేశాడు. ఈఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వివారాల్లోకి వెళితే.. జిల్లాలోని అంతర్గాంకు చెందిన మీనయ్యకు మేకలు ఉన్నాయి. అతను వాటిని రోజూ పొలాలు, గుట్టల్లోకి మేతకు తీసుకెళ్తాడు. అయితే గతవారం నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన…

Read More

శంషాబాద్ జౌటర్ పై కారుబోల్తా.. టీఆర్ఎస్ నేత కుమారుడి దుర్మరణం!

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఔటర్ రింగ్ రోడ్డు పై  కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నల్లగొండ జిల్లా టీఆర్ ఎస్ సీనియర్ నేత రేగట్టే మల్లిఖార్జున్ రెడ్డి కుమారుడు దినేష్ అక్కడిక్కడే మృతిచెందాడు. పొోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇంతటి దు:ఖ శోొకంలోనూ కుటుంబ సభ్యులు దినేష్ కండ్లను దానం చేశారు. ( చిత్రంలో మల్లిఖార్జున్ రెడ్డిని పరామర్శిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి ,ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి) మరోవైపు దినేష్…

Read More

మళ్లీ రాజుకున్నహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఎ)రగడ..

హెచ్ సీఎ(హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) లో రగడ మరోసారి రాజుకుంది. అధ్యక్షుడు అజహరుద్దీన్, ఇతర సభ్యులు పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు మాజీ క్రికెటర్ శిశలాల్ యాదవ్. అసోసియేషన్ అవినీతిమయమైందని.. సమస్యలను పట్టించుకునేనాథుడే లేడని ఆరోపించారు. అజహర్ అనాలోచిత నిర్ణయాల వలన యువ క్రికెటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అపెక్స్ కౌన్సిల్ నియమాలను ఉల్లంఘిస్తూ..ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరబాద్ క్రికెట్ అసోసియేషన్ సమస్యలపై శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు…

Read More

తెలంగాణలో క్లౌడ్ బరెస్ట్ జరిగిందా..?

తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన క్లౌడ్ బరెస్ట్ వ్యాఖ్యలపై దుమారం చేలరేగుతోంది. కాళేశ్వరం అవినీతిని కప్పిపించుకోవడానికే ఈవిషయాన్ని తెరపైకి తెచ్చారని ప్రతిపక్ష నేతలు విమర్శల దాడిచేస్తున్నారు. వారంరోజులుగా వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పడు వచ్చి తప్పులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో క్లౌడ్ బరెస్ట్ కు అవకాశం చాలా తక్కువని వాతావరణ శాఖ అధికాలు తేల్చిచెప్పారు. క్లౌడ్ బరెస్ట్ అంటే ..? ఆకాశం ఉన్నట్టుండి మేఘావృతమై ఒక్కసారిగా నీటిదారును భూమిపై కుమ్మరించడాన్ని…

Read More

ఎంపీ అరవింద్ పై దాడి కేంద్రం సీరియస్.. బీజేపీ నేతలు ఫైర్!

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడిని కేంద్రం సీరియస్ గా పరిగణిస్తోంది. కే్ంద్ర హోమంత్రి అమిత్ షా దాడిని ఖండించారు. నేరుగా అరవింద్ కి ఫోన్ చేసి ఘటన వివరాలను ఎంపీని అడిగి తెలుసుకున్నారు. అటు రాష్ట్ర బీజేపీ నేతలు దాడిని ఖండించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేయడం సిగ్గు చేటన్నారు బండిసంజయ్. బీజేపీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేక దాడులకు దిగుతున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల…

Read More
dengue

తెలంగాణపై డెంగీ పంజా.. అప్రమత్తంగా ఉండాలన్న వైద్య శాఖ!

  తెలంగాణలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఓవైపు ఎడతెరపిలేని వర్షాలు.. మరో వైపు సీజనల్ వ్యాధులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో డెంగీ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇదే అదనుగా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స పేరిట డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈవిషయంపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,300 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 600 కేసులు రాగా.. ఒక్క…

Read More

మానవత్వం చాటుకున్న బీజేపీ నేత శ్రీనివాస్ గౌడ్!

నల్లగొండ: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. గుండ్రాపల్లి గ్రామం పార్టీ కార్యకర్త కేశబోయిన కృష్ణయ్య తల్లిగారు అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం వారికి పదివేల రూపాయలు ఆర్థికం సహయం చేశారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

Read More

సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు!

గురుపౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పట్టణంలోని దేవాలయాలను దర్శించుకున్నారు. సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా రెండు సంవత్సరాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పూజాకార్యక్రమాలు నిలిచిపోయాయని.. ఈఏడాది దేవుడి ఆశీస్సులతో దేవాలయాలు పునర్వైభవంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయని అన్నారు. ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాందించాలని భగవంతున్ని ప్రార్థించినట్లు భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ…

Read More

మూసీకి పెరుగుతున్న వరద ఉధృతి..ఆరు గేట్లు ఎత్తివేత!

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 44 వేల ఎకరాలకు సాగునీరు అందించే మూసీ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు వరద తాకిడి పెరగడంతో జలకళ సంతరించుకుంది. వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు ఆరు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగుల కాగా.. ప్రస్తుతం 638.30 అడుగులకు నీరు చేరింది. ఇన్ ఫ్లో 3800 క్యూసెక్కులు.. జౌట్ ఫ్లో 3200 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం గేట్లు తెరిచారన్న…

Read More

గవర్నర్ చేతులమీదుగా రుద్రమదేవి కాంస్యవిగ్రహావిష్కరణ !

చందుపట్లలో రాణిరుద్రమ కాంస్యవిగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నకిరేకల్ మండలం చందుపట్లలో పర్యటించారు. చందుపట్లలో ఉన్న రాణీరుద్రమ మరణశాసనానికి గవర్నర్ పూలమాలలు వేసి గౌరవ వందనం చేశారు. అనంతరం రుద్రమ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహరాణి రుద్రమదేవి మరణ శాసనం చందుపట్లలో ఉందని తెలిసినప్పటినుంచి వీరగాథలు తెలుసుకోవాలని కుతుహులంగా ఉన్నట్లు గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు. కాకతీయుల సామ్రాజ్యాన్ని యావత్ భారతావానికి చాటిచెప్పి..ఆకాలంలోనే స్రీజాతి ఔనత్యానికి…

Read More
Optimized by Optimole