Climatechange: సమర్థ నాయకత్వమే సవాల్..!
Globalleadershipproblem: ప్రపంచమే తీవ్ర నాయకత్వ సమస్యనెదుర్కొంటోంది. సమకాలీన సమస్యల్ని సానుభూతితో పరిశీలించి, అర్థం చేసుకొని.. విశాల జనహితంలో సాహస నిర్ణయాలు తీసుకునే చొరవగల నాయకత్వానికి ఇప్పుడు మహాకొరత ఉంది. ఫలితంగా ఎన్ని అనర్ధాలో ! మానవాళి మనుగడకే ప్రమాదం తెస్తున్న ‘వాతావరణ మార్పు’ (క్లైమెట్ చేంజ్) విపరిణామాలు అడ్డుకునేందుకు పెద్దఎత్తున నిర్వహించే భాగస్వామ్య దేశాల సదస్సు`కాప్ కూడా విఫలమౌతోంది. దాదాపు రెండొందల దేశాలు పాల్గొనే ఈ సదస్సులు ఏటేటా ఆశావహ వాతావరణంలో మొదలై, కడకు ఉస్సురనిపిస్తూ ముగియడం…
అట్టహాసంగా పద్మ అవార్డులు ప్రధానోత్సవం!
రాష్ట్రపతి భవన్లో 2022 సంవత్సరానికి గానూ పద్మ పురస్కారాల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్..54 మంది గ్రహీతలకు పద్మ అవార్డులను ప్రధానం చేశారు. అవార్డులను అందుకున్న వారిలో ప్రముఖ యోగా గురువు స్వామి శివానందతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. ఇక పద్మ అవార్డులు ప్రదానోత్సవంలో భాగంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దర్బార్ హాల్లో యోగా గురు స్వామి శివానంద పేరు పిలవగానే ఆయన వచ్చి మొదట ప్రధానమంత్రి…
భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరు!
బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ శనివారం బెయిల్ పై విడుదలయ్యారు. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. 15 రోజులకొకసారి బోయినపల్లి స్టేషన్లో రిపోర్ట్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అఖిల ప్రియ విడుదల సందర్భంగాచంచల్ గూడ జైలు వద్ద అనుచరులు ,కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హఫిజిపేట భూవివాదానికి సంబంధించి ప్రవీణ్, సునీల్, నవీన్ ముగ్గురు సోదరులు కిడ్నాప్ కేసులో ఆమె…
Instagram officially announces its new business tools
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nam molestie molestie nisl, eu scelerisque turpis tempus at. Nam luctus ultrices imperdiet. Class aptent taciti sociosqu ad litora torquent per conubia nostra, per inceptos himenaeos. Suspendisse velit orci, pretium ut feugiat nec, lobortis et est. Nullam cursus ultrices tincidunt. Nam gravida sem gravida ipsum dignissim in…
Hyderabad: Consumer Forum Issues Notice to Mahesh Babu…
Hyderabad: In a significant development, the Ranga Reddy District Consumer Forum has issued notices to Tollywood superstar Mahesh Babu in connection with a complaint filed against Sai Surya Developers. The petitioners have named Mahesh Babu as the third respondent in the case. According to the complaint, the victims alleged that they were misled by promotional…
‘Mayasabha’: A Gritty Tale of Friendship Turned Political Rivalry
Mayasabha: The teaser of the upcoming political web series ‘Mayasabha’ has been officially released, capturing the intense transformation of two close friends into political rivals—set against the backdrop of Telugu states’ volatile political landscape. Directed by Deva Katta, known for his acclaimed political drama Prasthanam, the teaser indicates a compelling comeback by the filmmaker. His…
దీదీని ప్రజలు క్షమించరు : ప్రధాని మోదీ
వందేమాతరం గేయంతో యావత్ భారతావనిని బెంగాల్ కట్టిపడేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అలాంటి బెంగాల్లో దీదీ బయటివ్యక్తుల అనే మాటలు మాట్లాడటం భావ్యం కాదని మోదీ ధ్వజమెత్తారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ .. సుభాష్ చంద్రబోస్ , బంకీఛంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగుర్ వంటి మహనీయులు పుట్టిన నేల బెంగాల్ అని కొనియాడారు. భారత్లో పుట్టిన ప్రతి ఒక్కరు భరతమాత బిడ్డలని మోదీ స్పష్టం చేశారు. మమ్మల్ని బయటివారిగా సంభోదిస్తూ మమతా…
‘డూఆర్ డై మ్యాచ్లో’ అదరగొట్టిన మిథాలీ సేన!
ఐసీసీ మహిళల ప్రపంచ కప్లో డూ ఆర్ డై మ్యాచ్లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. మంగళవారం బంగ్లాదేశ్తో జరిగిన పోరులో మిథాలీ జట్టు 110 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్లో యస్తికా భాటియా అర్ధశతకంతో రాణిస్తే.. బౌలింగ్లో స్నేహ్ రాణా 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారతజట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది….
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..
దేశ మార్కెట్లో పసిడి ధరల్లో పెద్దగా మార్పు కనిపించకపోయినా… హైదరాబాద్, చెన్నై నగరాల్లో ధర స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తుంది. ఇక సోమవారం దేశంలో బంగారం ధరలను గమనిస్తే… దేశంలో 10 గ్రాముల 22 క్యారట్ బంగారంపై నిన్నటిలా ఈరోజు కూడా 46 వేల 220 రూపాయలు కాగా, 24 క్యారెట్ బంగారం 47 వేల 220 రూపాయలుగా ఉంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బంగారం ధరలు చూస్తే… చెన్నైలో 22 క్యారెట్ బంగారం 45 వేల 430…
