సాజిద్ ఖాన్ పై నటి లైంగిక ఆరోపణలు!

బాలీవుడ్లో నెపోటిజం(బంధుప్రీతి) , మీటూ ఉద్యమంపై (లైంగిక దాడి) గురించి ఏళ్ల నుంచి చాల మంది హీరోలు, హీరోయిన్స్.. దర్శకులు ప్రొడ్యూసర్స్ పై కామెంట్స్ చేయడం తరచు జరుగుతుంది. యువ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య తరవాత నెపోటిజంపై.. తనుశ్రీ దత్తతోపాటు పలు ఇండస్ట్రీ హీరోయిన్స్ మీటూ ఉద్యమం పై పోరాడడంతో జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ జరిగిన విషయం తెల్సిందే. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ , సోషల్ మీడియా సెన్సేషన్ షెర్లిన్ చోప్రా…

Read More

సామాజిక పింఛన్లను తొలగించడం హేయం: జనసేనాని

ఆంధ్రప్రదేశ్లో సామజిక పింఛన్ల తొలగింపు ప్రక్రియపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..ముఖ్యమంత్రి జగన్ కు లేఖాస్త్రం సంధించారు. పింఛన్ల తొలగింపు  కసరత్తు ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ చర్య  పేదలను ఇబ్బందుల పాలుజేసే విధంగా ఉందన్నారు. పింఛన్లు ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ సుమారుగా 4 లక్షల మంది లబ్ధిదారులకి నోటీసులు జారీ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. లబ్ది దారులను తొలగించేందుకు అధికారులు  చూపించిన కారణాలు సహేతుకంగా లేవని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే  పింఛన్ల…

Read More

Bahishkaranareview: ‘ బ‌హిష్క‌ర‌ణ ‘ రివ్యూ.. వేశ్యగా అంజ‌లి ప్ర‌తీకారం ఎవ‌రిపై..?

OTTREVIEW: ఓటీటీ వేదిక‌లు వ‌చ్చాక సినిమాలతో పాటు ప‌లు వెబ్ సిరిస్‌లు సిని ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. తాజాగా ముఖేష్ ప్ర‌జాప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ “బ‌హిష్క‌ర‌ణ” జీ5(Zee 5) ఓటీటీలో శుక్ర‌వారం విడుద‌లైంది . హీరోయిన్లు అంజ‌లి, అన‌న్ల నాగ‌ళ్ల‌,శ్రీతేజ‌, ర‌వీంద్ర విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ ఈసిరిస్ క‌థ ఏంటి? ఎలా ఉందో? స‌మీక్ష‌లో తెలుసుకుందాం..! క‌థ‌; గుంటూరు జిల్లాలోని పెద్ద‌ప‌ల్లి తో పాటు ప‌లు గ్రామాల‌కు శివయ్య(ర‌వీంద్ర విజ‌య్‌) పెద్ద‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. ఆయ‌న చెప్పిందే…

Read More

Telangana: A People’s Promise on Public Health

Telangana: Under the leadership of Chief Minister A. Revanth Reddy, with proactive stewardship by Health Minister Damodar Rajanarsimha, Telangana’s public healthcare system is undergoing a quiet yet significant transformation. What makes this shift noteworthy is not loud policy announcements or aggressive publicity, but a steady rebuilding of trust especially among those who once viewed government…

Read More

tollywood: నేనెప్పుడూ డబ్బు, రికార్డుల కోసం సినిమాలు చేయలేదు: పవన్ కళ్యాణ్

HHVM: డబ్బు, రికార్డుల కోసం ఎప్పుడూ సినిమాలు చేయలేదు. రికార్డుల కోసం ప్రయత్నమూ చేయలేదు. సగటు మనిషిగా బతుకుదామన్న ఆలోచన తప్ప నాకు ఎలాంటి కోరికలు లేవని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. బీమ్లా నాయక్ చిత్రం విడుదల సమయంలో గత ప్రభుత్వం రూ. 100 ఉన్న టిక్కెట్ ధరని రూ. 10 చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు, ఇప్పుడు హిట్స్ ఫ్లాప్స్ సంబంధం లేకుండా అభిమానులే తనకు అండగా నిలిచారని…

Read More

AAP : కేజ్రీవాల్ క్రేజ్ తగ్గిందా..?

Delhi Elections: దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కట్టుకున్న కంచుకోటకు బీటలు బారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లే గెలిచిన బీజేపీ ఈసారి ఏకంగా 48 సీట్లు సాధించి అధికారంలోకి వస్తే, 62 స్థానాలతో అధికారంలో ఉన్న ఆప్ 22 సీట్లకు పడిపోయి పరాజయం పొందింది. అంతకు మించి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ఎన్నికల్లో ఓడిపోయారు….

Read More
Optimized by Optimole