murmu: చిరునవ్వుతో ద్రౌపది ముర్ము.. చిరాకు పెడుతూ దివంగత రాష్ట్రపతి..!
విశీ( సాయి వంశీ) : తాజాగా రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ పద్మ పురస్కారాలు అందించారు. జాతీయ స్థాయిలో అందించే అవార్డుల కార్యక్రమాలను చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాను. అందులో మనకు తెలియని రంగాల్లోని వ్యక్తులు, వారి ప్రతిభ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ద్రౌపది ముర్మూ చాలా ప్లజెంట్గా ఉంటారు. గతంలో రాష్ట్రపతిగా ఉన్న ప్రతిభా పాటిల్లో కనిపించిన దర్పం, గాంభీర్యం ఆమెలో అసలు కనిపించవు. నా వరకూ నాకు పక్కింట్లో మనిషిని చూస్తున్న…
186 అమెరికన్ బాంకులు దివాళా దిశగా పయనిస్తున్నాయి !
పార్థసారధి పోట్లూరి : సిలికాన్ వ్యాలీ బాంక్ ఎలా అయితే మూతపడే స్థితికి వచ్చిందో అదే రీతిలో మరో 186 బాంక్స్ కూడా మూత పడడానికి కావాల్సిన అన్ని వసతులు కలిగి ఉన్నాయని ఒక సర్వే లో తేలింది ! సోషల్ సైన్స్ రీసర్చ్ నెట్వర్క్ [Social Science Research Network] అనే సంస్థ తన లేటెస్ట్ రిపోర్ట్ లో ఈ విషయం తెలిపింది. ఎందుకిలా జరుగుతున్నది ? ‘Monetary Tightening and US Bank Fragility…
కరోనా మాదిరి విస్తరిస్తున్న మంకీపాక్స్ ..డబ్ల్యూహెచ్ఓ అలెర్ట్..
ప్రపంచంలోని వివిధ దేశాల్లో విస్తరిస్తున్న మరో మహమ్మారి మంకీపాక్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో నిపుణుల సూచన మేరుకు ఈవ్యాధిని అంతర్జాతీయ అత్యయిక స్థితిగా(గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ) ప్రకటించింది. కరోనా మాదిరి వ్యాపిస్తున్న వైరస్ కట్టడికి.. దేశాలన్నీ సమన్వయంగా పోరాడాలని డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చింది. ఇక దేశంలోనూ మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క కేరళ రాష్ఠ్రంలోనే మూడు కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర పటిష్ట చర్యలను చేపట్టింది….
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలపై జనసేన సెటైరికల్ కార్టూన్..
APMLCELECTIONS: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో చూసిన ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోభాలకు పాల్పడుతోంది. వైసీపీ నేతలు డబ్బులు పంచుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈనేపథ్యంలోనే జనసేన పార్టీ రూపొందించిన కార్టూన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కార్టూన్ పై నెటిజన్స్ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు తోడు 6,7 తరగతుల చదివిన మహిళలను తీసుకొచ్చి వైసీపీ నేతలు ఓట్లేయిస్తున్నారు. ఓ…
రాజకీయ నాయకుల దిగజారుడు మాటలకు అంతం ఉండదా?
‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది‘ అంటారు పెద్దలు. మన నోటి నుంచి వచ్చే మాటలు కత్తి కంటే పదునైనవి. మనం మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. ఒక్కసారి మాట పెదవి దాటితే దాన్ని వెనక్కి రప్పించడం సాధ్యం కాదు. కానీ, దురదృష్ట వశాత్తు మన రాజకీయ నాయకుల మాటలు వింటుంటే ఆవేదన, అదే సమయంలో ఆగ్రహం కలగకమానవు. నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులు రోజు రోజుకు విలువల వలువలు ఊడదీసే ప్రయత్నం నిరాటంకంగా మందుకు తీసుకెళ్తున్నారు….
Trending: RSS Chief Sparks row with Call for Politicians to Retirement at 75…!
New Delhi, July 11, 2025: In a statement that has stirred political circles and sparked widespread speculation, Rashtriya Swayamsevak Sangh (RSS) Sarsanghchalak Mohan Bhagwat has suggested that political leaders should voluntarily retire upon reaching the age of 75. Calling for a culture of dignified exit and generational transition in public life, Bhagwat emphasized the importance…
ధోని మెంటర్ గా ఉండడం టీమ్ ఇండియాకు ఎంతో మేలు..
టీమిండియాకు మెంటర్ గా ధోని ఉండటం యువ ఆటగాళ్లకు ఎంతో మేలు చేస్తుందని వారు భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా. ప్రస్తుతం భారత జట్టు లో నాటకాలు అందరూ ఇటీవల జరిగిన ఐపీఎల్లో ఆడారు. ధోనీ సైతం టోర్నీలో పాల్గొన్నాడు. కాబట్టి యూఏఈ పరిస్థితులకు తగట్టు ప్రణాళికలు రచించడం సులువు అవుతుందని తెలిపారు. కాగా యువకులతో కూడిన జట్టుతో ధోని 2007 టి 20 ప్రపంచ కప్ గెలిచిన విషయాన్ని రైనా ఈ సందర్భంగా గుర్తు…
పంజాబ్ చేతిలో చెన్నై చిత్తు.. టోర్నీలో వరుసగా మూడో ఓటమి!
ఐపీఎల్ 15 వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో పంజాబ్ నిర్దేశించిన 181 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 126 పరుగులకే చెన్నై చేతులెత్తేసింది. దీంతో 54 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. ఆ జట్టులో చలియామ్ లివింగ్ (60) స్టోన్ హాఫ్…
మరోసారి బ్లాక్ ఫంగస్ కలకలం.. యూపీ లో తొలి కేసు!
దేశంలో కరోనా మరోసారి పంజా విసురుతోంది. రోజువారిగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఓవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ హడలెత్తిస్తోంది. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇవి చాలదన్నట్లు.. బ్లాక్ ఫంగస్ సైతం మరోసారి కలకలం రేపుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. కాంట్ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకిందని జీఎస్వీఎం ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. బాధితుడి ఒక…