రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతల కౌంటర్..

టీపీసీసీ రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సెటైర్స్ తో రెచ్చిపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పోరాడతా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందంని ఎద్దేవా చేస్తున్నారు.. 2015 శాసన మండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 5 కోట్ల రూపాయల లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి పట్టుబడి జైలుకు వెళ్లొచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డిదని కమలనాథులు  ఆరోపిస్తున్నారు. టీడీపీ నుంచి వెళ్లి కాంగ్రెస్…

Read More

Haryana: కుల సమీకరణాల కుస్తీలో గెలుపెవరిది..?

Haryana election2024: ఆటల పోటీలలో పతకాల పంటను పండించే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు పోటాపోటీగా రసవత్తరంగా సాగుతున్నాయి. 90 స్థానాలున్న రాష్ట్రంలో మాజిక్ ఫిగర్ 46 సీట్లను సాధించడానికి రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పోటీదారులుగా ఉన్న ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కుల సమీకరణాలు కూడా కీలకంగా మారుతున్నాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన ట్రాకర్ పోల్ సర్వేలో వరుసగా…

Read More

Terroristrevie; మాజీ ప్రధానిని హత్య చేసిన ఆమె తీవ్రవాదా? యోధురాలా?

విశీ( సాయి వంశీ): The Terrorist.. ఒక తీవ్రవాది అంతర్మథనం కళైవాణి రాజరత్నం.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? పుట్టింది శ్రీలంకలోని జాఫ్నాలో కైతడి అనే ఊరు. శ్రీలంకలోని మట్టకళప్పు అనే పట్టణంలోని స్కూల్‌లో కొంతకాలం చదివారు. శ్రీలంకలోని తమిళుల కోసం పోరాడే LTTE(Liberation Tigers of Tamil Eelam)లో చాలా చిన్న వయసులోనే చేరారు. అక్కడే తన పేరు ‘తెన్‌మొళి’గా మారింది. ఆమెకు తల్లి, ఒక అన్న, ఇద్దరు అక్కలు ఉన్నారు.   ఇదంతా ఎందుకు?…

Read More
bjp telangana,bjp,

BJP: ద‌క్షిణాదిన‌ పుంజుకున్న‌ బీజేపీ..

BJP:  ‘‘ఉత్తరాదికి చెందిన భారతీయ జనతా పార్టీ బలం దక్షిణాదిన నామమాత్రమే… హిందీ బెల్టు రాష్ట్రాల్లో ఆధిపత్యం చెలాయించే బీజేపీకి ఇక్కడ ఉనికే లేదు…’’ అంటూ ప్రతిపక్షాలు, మేధావులుగా చెప్పుకునే రాజకీయ విశ్లేషకులు నిత్యం చేసే ప్రకటనలు తప్పని 2024 దేశ సార్వత్రిక ఎన్నికలు నిరూపించాయి. దేశవ్యాప్తంగా విస్తరించిన బీజేపీ ఈ ఎన్నికల్లో దక్షిణ భారత దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కూడా గణనీయమైన ఫలితాలను సాధించింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘ఇండీ’ నేతలు మరింత రెచ్చిపోయి…

Read More

బీజేపీలోకి కొనసాగుతున్న వలసలు.. ప్రచారాన్ని స్పీడప్ చేసిన నేతలు..!!

Munugodebypoll: మునుగోడులో బీజేపీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో బీజేపీ నేతలు చేరికలను స్పీడప్ చేశారు.తాజాగా నాంపల్లి,చౌటుప్పల్ మండలాలకు చెందిన ఇతర పార్టీ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంపై పొగడ్తల వర్షం కురిపించారు. రాజగోపాల్ రాజీనామాతో ప్రభుత్వంలో చలనం వచ్చిందని.. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కాగా హైదరాబాద్ లో మునుగోడు నియోజకవర్గ ఓటర్లతో రాజగోపాల్ రెడ్డి ఆత్మీయ…

Read More

BJP: బీజేపీ ‘ ఫక్తు అవకాశవాద రాజకీయ పార్టీయే’ అని నిరూపిస్తుందా..?

BjpTelangana: ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీ  సిద్ధాంతాలకు తిలోదకాలిస్తోంది. వరుసగా  రెండు సార్లు కేంద్రంలో అధికారాన్ని అనుభవించిన పార్టీ మూడోసారి గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోందని చెప్పడానికి తెలంగాణలో తీసుకుంటున్న నిర్ణయాలే నిదర్శనం. ‘పార్టీ విత్‌ యే డిఫరెన్స్‌’ (భిన్నమైన పార్టీ) అని ఒకప్పుడు గర్వంగా చెప్పుకునే బీజేపీ ఇప్పుడు ‘పార్టీ ఫర్‌ పవర్‌ ఓన్లీ’ (అధికారం కోసమే పార్టీ) అన్నట్టు మారిపోయింది.  తెలంగాణలో పార్టీకి ఈ జాడ్యం 2019 పార్లమెంట్‌ ఎన్నికల…

Read More

విజయ్ సర్కార్ పై మోడీ ఆగ్రహం!

శబరిమల వ్యవహారంలో ఎల్ డిఎఫ్ ప్రభుత్వ తీరు పట్ల  ప్రధాని మోదీ ఆగ్రహాం వ్యక్తం చేశారు. అమాయకులైన భక్తులపై లాఠీ చార్జ్ చేస్తారా అని  ప్రశ్నించారు. కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థి మెట్రోమ్యాన్ శ్రీధరన్ పోటీచేస్తున్న పలక్కడ్ నియోజకవర్గంలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. ఈ సంందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని వెండి నాణేల కోసం జీసస్కు జూడాస్ ఇస్కారియట్ ద్రోహం చేసినట్లే.. బంగారు ముక్కల కోసం ప్రజలను విజయ్ ప్రభుత్వం ద్రోహం చేసిందని మోదీ విమర్శించారు. ఎల్ డీఎఫ్- యుడిఎఫ్ …

Read More

అగ్ని రూపం నిశ్చల దీపం.. మహిమాన్విత అరుణాచలం..

శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు కొండమీద దీపం వెలిగిస్తారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం 3 వేల సంవత్సరాలకన్నా ముందునుంచే జరుగుతోందని భక్తుల నమ్మకం.కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ప్రారంభమై, భరణి నక్షత్రం రోజున ముగుస్తుంది. పదవ రోజు తెల్లవారుజామున గర్బగుడిలో భరణి దీపం వెలిగిస్తారు.అదే రోజు సాయంకాలం 6 గంటలకు అరుణాచలంపై మహాదీపం వెలిగించబడుతుంది.ఈ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగించే ప్రమిద ఇలా రాగితో చేయబడుతుంది. ఇందులో వత్తిగా వెలిగించే వస్త్రం 600…

Read More
Optimized by Optimole