బాలీవుడ్ నటిని మరోసారి విచారించిన ఎన్సీబీ..

బాలీవుడ్ నటి అనన్య పాండే,బాలివుడ్ బాద్‌షా షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మ‌ధ్య న‌డిచిన వాట్సాప్‌ చాట్‌లపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అన‌న్య‌ను ప్రశ్నించారు. ఈ విచార‌ణ‌లో డ్ర‌గ్స్ గురించి ఆర్య‌న్‌తో జోక్ చేసిన‌ట్లు అన‌న్య తెలియ‌జేశార‌ని స‌మాచారం. అనన్య పాండే, ఆర్యన్ ఖాన్ మధ్య చాట్ మెసేజ్‌లను ఎన్‌సిబి రికవరీ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో ఇద్దరూ గంజాయిని సేకరించడం గురించి చర్చించార‌ని ఎన్‌సీబి తెలియ‌జేసింది. వీరిద్ద‌రి సంభాష‌ణ‌లో… జుగాడ్ ఉందా అని ఆర్యన్ ఖాన్ అన‌న్య‌ను…

Read More

తెలంగాణ బీజేపీకి అమిత్ షా వార్నింగ్..టార్గెట్ ఫిక్స్..!

BJPTelangana: తెలంగాణ బిజెపి నాయకత్వానికి కేంద్ర హోమంత్రి అమిత్ షా అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా ముఖ్య నేతలంత అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాల్సిందేనని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆరు నూరైనా సరే  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయం పార్టీ 75 సీట్లు గెలిచి తీరాలని రాష్ట్ర నాయకత్వానికి షా  టార్గెట్ ఫిక్స్ చేశారని.. ఇందులో  భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇంట్లో ముఖ్య నేతలంతా హై…

Read More

YsJagan: 12 ఏళ్లనాటి జగన్ అరెస్టును గుర్తుచేసిన రాధాకృష్ణకు జేజేలు పలుకుతున్న వైసీపీ

Nancharaiah merugumala senior journalist:  ” 12 ఏళ్లనాటి జగన్ అరెస్టును గుండెలు పిండేసేలా గుర్తుచేసినందుకు వేమూరి రాధాకృష్ణకు జేజేలు పలుకుతున్న వైసీపీ అభిమానులు.. ”  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుష్కర కాలం క్రితం 2012 మే 12న అరెస్టయ్యారనే విషయం సోమారం మధ్యాహ్నం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అనే తెలుగు టెలివిజన్ న్యూజ్ ఛానల్ గుర్తుచేసింది. పాత కతలు చాలా వరకు విసుగుపుట్టించే స్థాయిలో రాసే అలవాటున్న నాకు జగన్ ను సీబీఐ…

Read More

APpolitics: వైఎస్ఆర్సీపీ బాటలో కూటమి..!

APpolitics : ఆంధ్ర ప్రదేశ్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలు, ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం తర్వాత బలహీనపడిందని కూటమి నేతలు, కార్యకర్తలు ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీకి చెందిన వారు పగటి కలలు కంటున్నట్టు ఈ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. రాష్ట్రంలో మార్చి 27వ తేదీన (గురువారం) జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ…

Read More

కళాకారులు కాకుల మాదిరి కొన్నిసార్లు నోరు పారేసుకుంటారెందుకో?

విశీ ( సాయి వంశీ) :  నలుగురు కూడిన చోట ఎవరి గురించైనా చెడ్డగా మాట్లాడుకుంటూ ఉంటే ‘లోకులు పలు కాకులు’ అంటాం! పాపం కాకులు ఏమి చేశాయి? కావ్.. కావ్ అని అనడం తప్ప! కొన్నిసార్లు కొందరు కళాకారులు కూడా అలా కాకులవుతారు. ఆ కాకులకంటే దారుణంగా అరుస్తుంటారు. ఆ అరుపుల్ని సమర్థించుకుంటూ ఉంటారు.  కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉన్న కళామండలం కళాకారులకు పుణ్యధామం. 1930లో వి.నారాయణ మీనన్ ఆ సంస్థను ప్రారంభించారు. అక్కడ కేరళ…

Read More

జగన్ ప్రభుత్వంలో సామాజిక వర్గాలకు అన్యాయం : ఏపీసీసీ రుద్రరాజు

విజయవాడ: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ఎనిమిదిన్నరేళ్లుగా టిడిపి, వైసీపీ ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ లను ఓటు బ్యాంకు గా వాడుకొని మోసం చేస్తున్నాయని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలు..మైనార్టీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పధకాలన్నీ వర్తింపచేయాలని రుద్రరాజు డిమాండ్ చేశారు.  ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పక్షాన యాక్షన్ ప్లాన్ త్వరలోనే అమలు చేయబోతున్నట్లు రుద్రరాజు వెల్లడించారు.జనవరి…

Read More

లలితా సహస్రనామాల అర్థం!

స్తోత్రం : చతుర్భుజే చంద్ర కలావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ,సురారులమ్మకడుపారడిపుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్. ధ్యానమ్ : *అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపామ్ *అణిమాదిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే భవానిమ్ *ధ్యాయేత్ పద్మాసనస్థాo వికసితవదనాం పద్మపత్రాయతాక్ష్మీం * హేమాభాం పీతవస్త్రాం…

Read More

peoplespulse: హర్యానా హస్తగతమే… పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్..!

Haryana elections2024: హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్ సంస్థ స్పష్టం చేసింది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 46 సీట్లు గెలవాల్సి ఉండగా.. సర్వే ప్రకారం కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ తో అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. హర్యానాలో అధికారం చేపట్టాలంటే 46 సీట్లు గెలవాల్సి ఉండగా.. కాంగ్రెస్- 55 , బీజేపీ- 26 ,…

Read More

దీదీకి ఓటమి భయం పట్టుకుంది : ప్రధాని మోదీ

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీ ఓటమి భయం పట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పరగణాల జిల్లాలోని జోయా నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీదీ ఓడిపోతానన్న భయంతో నందిగ్రామ్ లో తిష్ట వేశారని అన్నారు. ఓటమి తథ్యమని  భావించిన మమతా మరో నియోజకవర్గంలో పోటీ చేసే విషయమే ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రజలు తగు రీతిలో బుద్ధి చెబుతారని…

Read More
Optimized by Optimole