హీరోయిన్స్ అంతా టాప్ క్లాస్ వేశ్యలే _ మహిక శర్మ

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ నటి మహికా. గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి ఇక్కడ ఏ చిన్న విషయమైనా కూడా బూతద్దంలోనే పెట్టి చూస్తారని.. అన్నింటికి ఎగ్జైట్ అయిపోతారని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే అవకాశాల వేటలో చాలామంది హీరోయిన్లు కాస్టింగ్ డైరెక్టర్ లేదంటే నిర్మాతలకు బలవుతూ ఉన్నారని తెలిపింది. సినీ పరిశ్రమకి వచ్చిన కొత్తలోతన కెరీర్‌లోనూ ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నాని వెల్లడించింది మహిక శర్మ. కాగా సినిమా ఇండస్ట్రీలో కచ్చితంగా…

Read More

తాండూర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పట్లోళ్ల రఘువీర్ రెడ్డి?

Vikarabad: తాండూర్ కాంగ్రెస్ అభ్యర్థిత్వం పై క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఆయా నియోజక వర్గాల అభ్యర్ధుల ఎంపిక పై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.  సర్వేల ఆధారంగా  ఇప్పటికే కొడంగల్, వికారాబాద్, పరిగి నియోజక వర్గాల అభ్యర్థులను హస్తం పార్టీ  దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాండూరు అభ్యర్దిని సైతం ఎంపిక చేసినట్లు నియోజక వర్గంలో చర్చ జరుగుతోంది. రేవంత్ శిష్యుడిగా పేరొందిన…

Read More

Gvl: ‘యాదవ’ సత్యాను చూసైనా నేర్చుకోవయ్యా, అని ‘నియోగ’ జీవీఎల్‌ నరసింహారావుకు ఎవరు చెప్పాలి?

Nancharaiah merugumala senior journalist: ” మెదడును సరిగ్గా వాడుకుని బాబు కేబినెట్లో మంత్రి దాకా ఎదిగిన ‘యాదవ’ సత్యాను చూసైనా నేర్చుకోవయ్యా, అని ‘నియోగ’ జీవీఎల్‌ నరసింహారావుకు ఎవరు చెప్పాలి? “ మొన్నటి ఏప్రిల్‌ నెల వరకూ సత్యకుమార్‌ యాదవ్‌ అంటే గత కొన్నేళ్లుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటోరియల్‌ పేజీలో ప్రతి వారం నిలువు వ్యాసం రాసే (అది కూడా వై.సత్యకుమార్‌ పేరుతో) బీజేపీ నేతగానే తెలుసు. తర్వాత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే…

Read More

ఆధిపత్య ధోరణి వదిలితే కాపు సముదాయం బీసీల మద్దతు కూడగట్టే అవకాశం లేకపోలేదు..!

Nancharaiah merugumala senior journalist: కాపు కులాలకు సామాజిక న్యాయం పేరుతో రాజకీయ ప్రయోజనాలు సాధిస్తున్న కాపు నేతలు! ఆధిపత్య ధోరణి వదిలితే విశాల కాపు సముదాయం బీసీల మద్దతు కూడగట్టే అవకాశం లేకపోలేదు! ‘‘కాపు సముదాయం తనకున్న ఆధిపత్య హోదా, ధోరణి కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మిగిలిన అన్ని కులాల ప్రజలకూ దూరమైంది. ఇలా ఇతర సామాజికవర్గాలన్నింటీనీ శత్రువులుగా చేసుకున్నారు కాపులు. కాపు నేతల నాయకత్వంలో పుట్టుకొచ్చిన రాజకీయపక్షాలు ఎన్నికల్లో విఫలమవడానికి ఇదే…

Read More

Brahmins: ‘బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం’ తేవాలన్న డిమాండుకు పెరుగుతున్న మద్దతు..

Nancharaiah merugumala senior journalist:  ‘బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం’ తేవాలన్న డిమాండుకు పెరుగుతున్న మద్దతు..గోదావరి జిల్లాల్లో పూజారులు, పురోహితులపై పెరుగుతున్న దాడులు… సామాజిక భద్రత కోసం ఉత్తరాదిన (రాజస్తాన్, హరియాణా, పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌) బ్రాహ్మణులు వీధుల్లో గొడ్డళ్లు చేతబూని ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. ఏడాది కాలంగా హిందీ రాష్ట్రాల్లో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఈ జులూస్‌లు నిర్వహిస్తున్నారు. (బ్రామ్మల కులదేవత పరశురాముడి ఆయుధం గండ్ర గొడ్డలి) మరో పక్క తెలుగు బ్రాహ్మణులకు అనువైన నేలగా…

Read More

ట్రెండింగ్లో ‘ప‌ఠాన్ కు నేర్పుదాం గుణ‌పాఠం హ్య‌ష్ ట్యాగ్’..

బాలీవుడ్ ప‌ఠాన్ మూవీని బాయ్ కాట్ ఫీవ‌ర్ వెంటాడుతోంది. సినిమా విడుద‌ల‌కు కొన్ని గంట‌లు మాత్ర‌మే ఉండ‌టంతో..సోష‌ల్ మీడియాలో ‘ప‌ఠాన్ కు నేర్పుదాం గుణ‌పాఠం హ్య‌ష్ ట్యాగ్’ ట్రెండింగ్లో ఉండ‌టం క‌ల‌వ‌రానికి గురిచేస్తుంది. ఇప్ప‌టికే సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ఓరేంజ్ లో జ‌రిగినట్లు సినివిశ్లేష‌కులు పోస్టుల్లో పేర్కొన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో నెగిటివిటి ప్ర‌చారం సినిమాకు పెద్ద దెబ్బ‌ని సినీవ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. కాగా క‌రోనా అనంత‌రం బాలీవుడ్ ఇండ‌స్ట్రీ స‌రైన హిట్ లేక స‌త‌మ‌త‌మ‌వుతోంది. ఇటు సౌత్…

Read More

Haryana:హర్యానాలో అంచనాలు తలకిందులకి కారణాలు…!

Haryana elections2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా రావడంతో రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేయడంతో పాటు అన్ని సర్వే సంస్థల అంచనాలు తప్పాయి. ఎన్నికల్లో ఒక్క శాతంలోపు ఓట్ల వ్యత్యాసంతో దోబూచులాడిన ఫలితం చివరికి బీజేపీకి పట్టంకట్టి, కాంగ్రెస్ను నిరాశకు గురిచేసింది. లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో నువ్వా నేనా అన్నట్టు తలపడిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మొత్తం పది స్థానాల్లో చెరో ఐదింటిని సాధించడంతో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్పై అంచనాలు పెరిగాయి. ఐదు నెలల…

Read More

రైతుల ఆందోళన హింసాత్మకం!

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ లో, రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. రూట్ మ్యాప్ విషయంలో రైతులు భిన్నంగా వెళ్లడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అల్లరిముకలు భద్రత సిబ్బంది పై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటికి రావడంతో ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపేసింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా పారమిలటరీ బలగాలను…

Read More

Telangana: శ్వేతాప్రసాద్‌కు ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ యువ పురస్కారం..

Telangana: తెలంగాణకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారిణి శ్వేతాప్రసాద్‌కు ప్రతిష్టాత్మకమైన 2022 సంవత్సరానికి  ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ యువ పురస్కార్‌ అవార్డు లభించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను మంగళవారం న్యూఢల్లీిలో ప్రకటించింది. సంగీత విభాగంలో తెలంగాణ నుండి శ్వేతాప్రసాద్‌కు కర్ణాటక మ్యూజిక్‌లో ఈ అవార్డు ప్రకటించారు. శ్వేతాప్రసాద్‌ ప్రపంచ వ్యాప్తంగా మూడు దశాబ్దాలుగా రెండు వేలకు పైగా గాత్ర ప్రదర్శలను నిర్వహించారు.  అన్నమాచార్య కృతులు, త్యాగరాజ కీర్తనలకు…

Read More
Optimized by Optimole